రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ PVN Madhav
గారు కర్నూలు జిల్లా అధ్యక్షులు శ్రీ రామకృష్ణ గారి అధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది, అలాగే మౌర్య ఫంక్షన్ లో పెద్దలు మాట్లాడటం జరిగింది.
పెద్దలు సమక్షంలో నందవరం మండలం జేసయ్య నెట్ వర్క్ శ్రీ నరేంద్ర మోదీ సిద్ధాంతాలు మెచ్చి BJP పార్టీలోకి రావడం జరిగింది.. కిసాన్ మోర్చా కర్నూలు జిల్లా అధ్యక్షులు BNR ఈరన్న గారు, కార్యకర్తలు, రైతులు, పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది..
మాజీ బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ Shashibhushan Vangala గారిని అలాగే గౌరవనీయులు శ్రీ వంశీకృష్ణ యువసేన కదిరి బిజెపి BJYM Andhra Pradesh గారిని మర్యాద పూర్వకంగా మీ బీజేపీ కిసాన్ మోర్చా కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి A. వెంకటేష్ యాదవ్ గారు మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది 🌹💐🌹 భారత్ మాతకి జై నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి 🌹🙏🌹 జై మోదీ జై జై మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి 🌹🙏🌹
BJP Andhra Pradesh BJP AP Kisan Morcha
BN Telugu Eranna #NDA4Andhra #bjp4viksitbharath #kurnooldistrict #YEMMIGANUR #జైజవాన్ #జైకిసాన్ #మీవెంకటేష్ యాదవ్ 🌹 #పొణకలదిన్నేగ్రామం
BJKM Kurnool district #🌹💐🌹


