చట్టపరంగా వారందరూ విదేశీయులు కాకపోవచ్చు..
కానీ వాళ్ళు ఇక్కడకు అక్రమంగానే వచ్చారు..
నా ధర్మాన్ని.. నా మతాన్ని నాశనం చేయడానికే వాళ్ళు వచ్చారు..
వాళ్ళ లక్ష్యం ఈ పవిత్ర భూమిని ఇస్లామిక్ గా మార్చడం.. #jaago bharat
కానీ మనం, అస్సాం ప్రజలు - ముఖ్యంగా హిందువులం - మన స్వంత భూమిలో నిరాశాజనకమైన మైనారిటీగా మారుతున్నాము.
ఇదంతా కేవలం 60 సంవత్సరాల వ్యవధిలో జరిగింది.
మన సంస్కృతిని, మన భూమిని, మన దేవాలయాలను కోల్పోయాము. చట్టం మనకు ఎటువంటి పరిష్కారాన్ని ఇవ్వదు.. ఇవ్వబోదు కూడా అందుకే మనం తీరని నిరాశలో ఉన్నాము - ఆగ్రహంతో ఉన్నాం..
మన పోరాటం ప్రతీకారం కోసం కాదు మన జాతి మనుగడ కోసం..
అవును, మాకు అర్ధం అవుతుంది..
రేపటి ఎన్నికల్లో మనం తిరిగి అధికారంలోకి రాకపోతే మనం ఓడిపోయే యుద్ధంలో పోరాడుతున్నామని తెలుసు..
కానీ మనం చట్ట పరిధిలో, మన అస్సాం ఆత్మ కోసం గౌరవంగా పోరాడుతాము.
మిగిలిన భారత్ కు మేం విజ్ఞప్తి చేస్తున్నాం..
మమ్మల్ని ఆపవద్దు. మా దాని కోసం పోరాడకుండా మమ్మల్ని ఆపవద్దు..
మాకు ఇది చివరి మనుగడ యుద్ధం..
బహుశా మిగిలిన రాష్ట్రాల్లోని హిందువులు కూడా మరో 25 / 30 ఏళ్లలో మాలాగానే పోరాడవలసి వస్తుంది..
అప్పుడు మీ అదృష్టం బాగుండి ఒక జాతీయవాది మీ నాయ


