ShareChat
click to see wallet page
search
#😳బెట్టింగ్ యాప్స్ కేసులో 29మంది సెలెబ్రిటీలపై ఈడీ కేసు #🔴జూలై 10th అప్‌డేట్స్📢 #🆕Current అప్‌డేట్స్📢 #లేటెస్ట్ న్యూస్ అప్డేట్ #📰ప్లాష్ అప్‌డేట్స్
😳బెట్టింగ్ యాప్స్ కేసులో 29మంది సెలెబ్రిటీలపై ఈడీ కేసు - 057220 ABN 10 8 ~ $ బెట్దింగిశ్రమోన్కేసులోే ఈడీఎండ్రీ" టలీవుదెస్టెర్స్ కిషాక్ ! ுஒ కేసులో కీలక మలుపు . 3806 29మంది సెలెబ్రిటీలపై ఈడీ కేసు . బెట్టింగ్ యాప్స కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది: ఈ కేసులోకి ఎన్ఫోర్స్మెంట్ దైరెక్టరేట్ (ఈడీ) ఎంటరైంది: మొత్తం 29 సెలెబ్రిటీలపై ఈడీ కేసు నమోదు చేసింది: హైదరాబాద్; మంది సినీ సైబరాబాద్ పోలీసులు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ వారిపై కేసు నమోదు చేసింది: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన కారణంగా గతంలో ప్రముఖ సినీ ప్రముఖులు విజయ్ దేవరకొంద; రానా దగ్గుపాటి; మంచు లక్ష్మఃి; ప్రకాష్ రాజ్; నిధి అగర్వాల్; అనన్య నాగళ్ల; శ్రీముఖిలతోపాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు . నీతూ అగర్వాల్; విష్ణు ప్రియ; వర్షిణి; సిరి హనుమంతు; వసంతి కృష్ణన్ కేసులు నమోదు అయ్యాయి: అలాగే . శోభా శెట్టి; అమృత చౌదరి; నయని పాపని; నేహా పఠాన్; పద్యావతి; పండు; ఇమ్రాన్ ఖాన్; హర్ష సాయి; బయ్యా సన్నీ యాదవ్; టేస్టీ తేజ; బండారు సుప్రీతలపైనా పోలీసులు కేసు నమోదు చేశారు: G కేసుల ఆధారంగా ఇప్పుడు ఈడీ వారిపై కేసు నమోదు చేసింది: వీరందరినీ పీఎమ్పలప్ కింద విచారణ చేయనుంది సందర్ధంగా అందరి స్టేట్మెంట్స ఈడీ అధికారులు రికార్డు ನಿದಾಂಣ చేయనున్నారు: దీంతో ఏం జరుగుతుందో ఏమోనని టాలీవుడ్ లో టెన్షన్ నెలకొంది 057220 ABN 10 8 ~ $ బెట్దింగిశ్రమోన్కేసులోే ఈడీఎండ్రీ" టలీవుదెస్టెర్స్ కిషాక్ ! ுஒ కేసులో కీలక మలుపు . 3806 29మంది సెలెబ్రిటీలపై ఈడీ కేసు . బెట్టింగ్ యాప్స కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది: ఈ కేసులోకి ఎన్ఫోర్స్మెంట్ దైరెక్టరేట్ (ఈడీ) ఎంటరైంది: మొత్తం 29 సెలెబ్రిటీలపై ఈడీ కేసు నమోదు చేసింది: హైదరాబాద్; మంది సినీ సైబరాబాద్ పోలీసులు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ వారిపై కేసు నమోదు చేసింది: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన కారణంగా గతంలో ప్రముఖ సినీ ప్రముఖులు విజయ్ దేవరకొంద; రానా దగ్గుపాటి; మంచు లక్ష్మఃి; ప్రకాష్ రాజ్; నిధి అగర్వాల్; అనన్య నాగళ్ల; శ్రీముఖిలతోపాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు . నీతూ అగర్వాల్; విష్ణు ప్రియ; వర్షిణి; సిరి హనుమంతు; వసంతి కృష్ణన్ కేసులు నమోదు అయ్యాయి: అలాగే . శోభా శెట్టి; అమృత చౌదరి; నయని పాపని; నేహా పఠాన్; పద్యావతి; పండు; ఇమ్రాన్ ఖాన్; హర్ష సాయి; బయ్యా సన్నీ యాదవ్; టేస్టీ తేజ; బండారు సుప్రీతలపైనా పోలీసులు కేసు నమోదు చేశారు: G కేసుల ఆధారంగా ఇప్పుడు ఈడీ వారిపై కేసు నమోదు చేసింది: వీరందరినీ పీఎమ్పలప్ కింద విచారణ చేయనుంది సందర్ధంగా అందరి స్టేట్మెంట్స ఈడీ అధికారులు రికార్డు ನಿದಾಂಣ చేయనున్నారు: దీంతో ఏం జరుగుతుందో ఏమోనని టాలీవుడ్ లో టెన్షన్ నెలకొంది - ShareChat