Anjali
#🆕Current అప్డేట్స్📢 #📽ట్రెండింగ్ వీడియోస్📱 అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమాననాశ్రయం ప్రారంభం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ గారు సభా వేదిక పైనుంచే రూ.17,912 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు... శంకుస్థాపనలు చేసారు.
విశాఖపట్నం తర్లువాడలో ఏఎస్ఐపీ టెక్నాలజీస్ సెమీకండక్టర్ ప్యాకేజింగ్ - టెస్టింగ్ యూనిట్కు... కర్నూలు-IV రిన్యూవబుల్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్టు, పెంచలకొన–యరపాడు మధ్యనున్న బ్రిడ్జి నిర్మాణాలకు శంకుస్థాపన చేసారు.
అలాగే కర్నూలులోని విండ్, సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ వ్యవస్థ... అనంతపురంలో 2500 మెగావాట్లు, కర్నూలులో 1000 మెగావాట్లు సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ పథకాలను ప్రారంభించారు. ఖమ్మం–దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ నాలుగు లేన్ల ఎక్స్ప్రెస్వే, ఖమ్మం–దేవరపల్లి ప్యాకేజీ, తాడిపత్రి నాలుగు లేన్ల బైపాస్ రహదారులను కూడా ప్రారంభించారు.
#NewGatewayToAP
#ModiHonoursAlluri
#AlluriSitaramaRajuAirport
#UttarandhraKalalakuRekkalu
#BhogapuramAirport
#GatewayToUttarandhra
#ChandrababuNaidu
#AndhraPradesh