ShareChat
click to see wallet page
search
🚩 ఇతిహాస రహస్యం! 🕉️ మహాభారతం చివర్లో పాండవులు స్వర్గానికి నడిచి వెళ్తున్నప్పుడు.. మంచుకొండల్లో ఐదుగురు అన్నదమ్ముల్లో ఒకరు హఠాత్తుగా పడిపోతారు. "వీడెందుకు పడిపోయాడు?" అని భీముడు అడిగితే.. "తనకంటే గొప్ప మేధావి లేడనే అహంకారం వీడిలో ఉండేది, అందుకే పడ్డాడు" అని ధర్మరాజు చెబుతాడు. ఇంతకీ పాండవుల్లో మొదటగా నేలకొరిగింది ఎవరు? A) సహదేవుడా? C) అర్జునుడా? నిజమైన సనాతన ధర్మ అభిమానులు, మహాభారతం తెలిసినవారు మీ సమాధానాన్ని కామెంట్ చేయండి! 👇✨ #Mahaprasthanam #Mahabharatam #Pandavas #TeluguPost #AnanthaVijayam #🧠క్విజ్🌟 #🙏🏻కృష్ణుడి భజనలు #🤔క్విజ్‌‌‌‌లు & పొడుపు కథలు #📙ఆధ్యాత్మిక మాటలు #🤔Guess the Answer❓
🧠క్విజ్🌟 - లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్చేయండి ప్రశ్నః మహాప్రస్థాన యాత్రలో.. ఐదుగురు పాందవుల్లో మొదటగా నేలకొరిగింది ఎవరు? A) సహదేవుడు B) నకులుడు Vjayam nuna | C) అర్జునుడు D) ಭಿಮುಡು Sdt aaಯ+o; (సమాధానం తెలిస్తీలైక్ చేసి కామెంట్ చేయండి; అనంత విజయను ఫాలో అవ్వండి ) లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్చేయండి ప్రశ్నః మహాప్రస్థాన యాత్రలో.. ఐదుగురు పాందవుల్లో మొదటగా నేలకొరిగింది ఎవరు? A) సహదేవుడు B) నకులుడు Vjayam nuna | C) అర్జునుడు D) ಭಿಮುಡು Sdt aaಯ+o; (సమాధానం తెలిస్తీలైక్ చేసి కామెంట్ చేయండి; అనంత విజయను ఫాలో అవ్వండి ) - ShareChat