Sangameshwar Reddy
నదియాలో షాకింగ్ ఘటన.. విద్యుత్ శ్మశానవాటికలోకి దూకిన యువకుడు | Nyalkal24News
పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లాలో అమ్మమ్మ అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో 30 ఏళ్ల యువకుడు అకస్మాత్తుగా విద్యుత్ శ్మశానవాటికలోకి దూకడంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
అయితే శ్మశానవాటిక సిబ్బంది, స్థానికులు వెంటనే స్పందించి యువకుడిని బయటకు తీశారు. దీంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. తీవ్ర గాయాలపాలైన అతడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు
#న్యూస్ #Nyalkal24News