అరాచక పాలనకు చరమగీతం పాడిన ప్రజాప్రభుత్వానికి రెండేళ్లుఆరాచకాలు, విధ్వంసం, కంచెలు, హత్యలు, అవినీతితో రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా మార్చిన "గొడ్డలి పార్టీ" నుంచి ఆంధ్రప్రదేశ్కు విముక్తి లభించిన రోజు!జనరంజక సుపరిపాలనతో,మీ అందరి మద్దతుతో మన కూటమి ప్రభుత్వంనేడు విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకుంటోంది.ప్రజా ప్రభుత్వంలో కలిసికట్టుగా 'స్వర్ణాంధ్ర' దిశగా అడుగులు వేద్దాం! #🟡తెలుగుదేశం పార్టీ
01:54

