ShareChatUser
626 views • 2 days ago
BREAKING NEWS 💥
ఏపీలో రెండు పాఠశాలల్లో పాచిపోయిన ఆహారం. 71 మంది బాలికలకు అస్వస్థత
మధ్యాహ్నం వండిన పప్పు, కూరలే రాత్రికి కూడా వడ్డీంచిన సిబ్బంది
పోలవరం జిల్లా సోములగూడెం గిరిజన బాలికల ఆశ్రమ స్కూల్లో 41 మందికి అస్వస్థత
అనకాపల్లి జిల్లా కోటవురట్ల కేజీబీవి లో 30 మందికి అస్వస్థత
తీవ్ర అస్వస్థతకు గురైన పలువురు బాలికలు
కడుపునొప్పి, వాంతులు, వీరేచనాలతో విలవిలా లాడిన విద్యార్థునులు
#andhrapradesh
16 likes
11 shares