ShareChat
click to see wallet page
search
#🔴నేటి నుంచి మహా ధర్నా..!! #📰తెలంగాణ వాయిస్🎤 #📰ఈరోజు అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #😲వైరల్ స్టోరీస్
🔴నేటి నుంచి మహా ధర్నా..!! - TAC 559 `&৫ నేటి నుంచి మహా ధంక్డె Pamesh IAS అధికారులతో కూడిన ఈ కమిటీ కార్మికుల . సమస్యలపై విస్తృతంగా చర్చించినప్పటికీ; వారి ప్రధాన డిమాండ్ల విషయంలో ఎటువంటి స్పష్టత రాలేదు: 2021 పే రివిజన్ కమిషన్ (PRC) సిఫార్సులకు అనుగుణంగా; కనీసం 30 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని కార్మికులు . పట్టుబడుతున్నారు: అంతేకాకుండా; గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశాన్ని తక్షణమే  రద్దు చేయాలని; అలాగే ఇతర జోన్లకు బదిలీ అయిన ఉద్యోగులకు చట్టవిరుద్ధంగా జారీ చేసిన బదిలీ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు: తమ 32 డిమాండ్లకు ప్రభుత్వం. అంగీకరించేంత వరకు సమ్మెను విరమించే ప్రసక్తే లేదని JAC స్పష్టం చేసింది: డైరెక్టర్ నాగిరెడ్డి ఇదిలా ఉండగా;, TGSRTC మేనేజింగ్ కార్మికులకు ఒక హెచ్చరిక జారీ చేశారు కార్మిక . కమిషనర్తో చర్చలు జరుగుతున్న సమయంలో సమ్మెకు . దిగడం చట్టవిరుద్ధమని ఆయన స్పష్టం చేశారు: ఎవరూ. తప్పుడు ప్రచారాలకు ప్రభావితమై; తమ వృత్తిపరమైన  భవిష్యత్తును ప్రమాదంలో పడేసుకోకూడదని ఆయన  హితవు పలికారు ప్రభుత్వం ఇప్పటికే సానుకూల వైఖరిని అవలంబించిందని; ప్రస్తుతం IAS అధికారుల కమిటీ సమస్యలను పరిశీలిస్తోందని ఆయన. గుర్తుచేశారు: సమ్మెలో పాల్గొనడం అనేది సేవా నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని; కాబట్టి సమ్మెలో పాల్గొనే వారిపై కచ్చితంగా కఠిన చర్యలు . ನಿಸ್ಸಂದವೌಂಗೌ . పేర్కొన్నాం తీసుకుంటామని ఆయన రు: TAC 559 `&৫ నేటి నుంచి మహా ధంక్డె Pamesh IAS అధికారులతో కూడిన ఈ కమిటీ కార్మికుల . సమస్యలపై విస్తృతంగా చర్చించినప్పటికీ; వారి ప్రధాన డిమాండ్ల విషయంలో ఎటువంటి స్పష్టత రాలేదు: 2021 పే రివిజన్ కమిషన్ (PRC) సిఫార్సులకు అనుగుణంగా; కనీసం 30 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని కార్మికులు . పట్టుబడుతున్నారు: అంతేకాకుండా; గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశాన్ని తక్షణమే  రద్దు చేయాలని; అలాగే ఇతర జోన్లకు బదిలీ అయిన ఉద్యోగులకు చట్టవిరుద్ధంగా జారీ చేసిన బదిలీ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు: తమ 32 డిమాండ్లకు ప్రభుత్వం. అంగీకరించేంత వరకు సమ్మెను విరమించే ప్రసక్తే లేదని JAC స్పష్టం చేసింది: డైరెక్టర్ నాగిరెడ్డి ఇదిలా ఉండగా;, TGSRTC మేనేజింగ్ కార్మికులకు ఒక హెచ్చరిక జారీ చేశారు కార్మిక . కమిషనర్తో చర్చలు జరుగుతున్న సమయంలో సమ్మెకు . దిగడం చట్టవిరుద్ధమని ఆయన స్పష్టం చేశారు: ఎవరూ. తప్పుడు ప్రచారాలకు ప్రభావితమై; తమ వృత్తిపరమైన  భవిష్యత్తును ప్రమాదంలో పడేసుకోకూడదని ఆయన  హితవు పలికారు ప్రభుత్వం ఇప్పటికే సానుకూల వైఖరిని అవలంబించిందని; ప్రస్తుతం IAS అధికారుల కమిటీ సమస్యలను పరిశీలిస్తోందని ఆయన. గుర్తుచేశారు: సమ్మెలో పాల్గొనడం అనేది సేవా నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని; కాబట్టి సమ్మెలో పాల్గొనే వారిపై కచ్చితంగా కఠిన చర్యలు . ನಿಸ್ಸಂದವೌಂಗೌ . పేర్కొన్నాం తీసుకుంటామని ఆయన రు: - ShareChat