YS Jagan Mohan Reddy
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పొగాకు రైతులతో ఈరోజు సమావేశమై.. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నాను. ఈ సందర్భంగా రైతుల పక్షాన వైయస్ఆర్సీపీ చేపట్టాల్సిన కార్యాచరణపై కూడా చర్చించడం జరిగింది.
#🗞పాలిటిక్స్ టుడే #🏛️రాజకీయాలు #🟢వై.యస్.జగన్ #📰ఈరోజు అప్డేట్స్ #🔵వైయస్ఆర్సీపీ