ShareChat
click to see wallet page
search
#📝అనుదిన వాక్యము #📙ఆధ్యాత్మిక మాటలు
📝అనుదిన వాక్యము - దిక్కులేని శదం ( ఏప్తిలి సామాన్యముగా దేవదూషణ, బందిపోటు దొంగలకు ఊరి వెలుపల సిలువ శిక్షను వేస్తారు. సిలువ వేసిన తర్వాత ఎవ్వరూ వారిని పట్టించుకోరు: మూడు; నాలుగు రోజులకు కూడా కొంతమంది చనిపోరు: దాహం అవుతూ, బాధకు వర్ణించలేము.  కొన్ని సార్లు  కేకలు వేస్తూ తర్వాత చనిపోతారు: వారి బాధను అలా సిలువ మీద చనిపోయి శవమై వ్రేలాడుతున్నప్పుడు కొన్ని పక్షులు వచ్చి శవాన్ని పొడుచుకుని తింటాయి: యేసు ప్రభువు కూడా అందరు ఉన్నా @ సమయానికి ఎవ్వరు లేనివాడిగా ఒక దిక్కులేని వాడిగా శవమై ఆ సిలువ e9 మీద వ్రేలాడుతూ ఉన్నాడు: అలాంటి పరిస్థితి నా ప్రభువుకు రాకూడదని అరిమతయియ ఊరి వాడైన ధనవంతుడు మరియు వయస్సులో పెద్దవాడైన యోసేపు పరుగు పరుగున పిలాతు ఉండే రాజగృహం దగ్గరకు వెళ్తాడు. అక్కడున్న శతాధిపతిని పిలాతుతో  ఆ శతాధిపతి దేని గురించి అని అడుగుతాడు: ನನು ಮೌಲ್ಲಡ್ಲನಿ ಅಡು೧ಿತ್ಡು. యేసు చనిపోయాడు ఆయన శవాన్ని నేను తీసుకుని వెళ్తానని చెబుతాడు: సరే అని చెప్పి లోపలికి వెళ్ళి మీతో మాట్లాడటానికి యోసేపు వచ్చాడని చెబుతాడు: వెంటనే పిలాతు బయటికి వచ్చి జరిగిన విషయం తెలుసుకుని ఇంతలోనే యేసు చనిపోయాడా? నేను నమ్మనని శతాధిపతిని పిలిపించుకుని యేసు చనిపోయాడని సమాచారం తెలుసుకున్న తర్వాత యేసు ప్రభు శవాన్ని యో సేపుకి ಕವ್ನ್ನ యోసేపు తీసుకుని వెళ్ళి తన కొరకు . ఇవ్వడానికి అంగీకరిస్తాడు: @9 తొలిపించుకొనిన క్రొత్త రాతి సమాధిలో ఉంచుతాడు: ప్రియ చదువరీ! సిలువ మీద యేసు ప్రభువు శరీరం మీద సరైన బట్ట ১$  లేకుండా దిక్కులేని శవముగా వ్రేలాడాడు. దానికి కారణం నేను చేసిన దిక్కు పాపమే. ఇప్పుడైన  పాపం లేని పరిశుద్ధుడు ఎందుకు లేని వాడిగా @9 చనిపోయి అనాధగా శవమై వ్రేలాడాడని ఒక్కసారి ఆలోచించు: ఈ విధమైన సిలువ బలియాగం జరగకపోతే మానవాళి పాపాలకు క్షమాపణ దొరకక ప్రతి ఒక్కరూ నిత్య నరకానికి వెళ్ళేవారు: "పిలాతు- శతాధిపతివలన సంగతి తెలిసికొని, యో సేపునకు . ఆ శవము నప్పగించెను" . (మార్కు 15: 44,45) దేవుడు దీవించునుగాక! కావీరిస్వర దిక్కులేని శదం ( ఏప్తిలి సామాన్యముగా దేవదూషణ, బందిపోటు దొంగలకు ఊరి వెలుపల సిలువ శిక్షను వేస్తారు. సిలువ వేసిన తర్వాత ఎవ్వరూ వారిని పట్టించుకోరు: మూడు; నాలుగు రోజులకు కూడా కొంతమంది చనిపోరు: దాహం అవుతూ, బాధకు వర్ణించలేము.  కొన్ని సార్లు  కేకలు వేస్తూ తర్వాత చనిపోతారు: వారి బాధను అలా సిలువ మీద చనిపోయి శవమై వ్రేలాడుతున్నప్పుడు కొన్ని పక్షులు వచ్చి శవాన్ని పొడుచుకుని తింటాయి: యేసు ప్రభువు కూడా అందరు ఉన్నా @ సమయానికి ఎవ్వరు లేనివాడిగా ఒక దిక్కులేని వాడిగా శవమై ఆ సిలువ e9 మీద వ్రేలాడుతూ ఉన్నాడు: అలాంటి పరిస్థితి నా ప్రభువుకు రాకూడదని అరిమతయియ ఊరి వాడైన ధనవంతుడు మరియు వయస్సులో పెద్దవాడైన యోసేపు పరుగు పరుగున పిలాతు ఉండే రాజగృహం దగ్గరకు వెళ్తాడు. అక్కడున్న శతాధిపతిని పిలాతుతో  ఆ శతాధిపతి దేని గురించి అని అడుగుతాడు: ನನು ಮೌಲ್ಲಡ್ಲನಿ ಅಡು೧ಿತ್ಡು. యేసు చనిపోయాడు ఆయన శవాన్ని నేను తీసుకుని వెళ్తానని చెబుతాడు: సరే అని చెప్పి లోపలికి వెళ్ళి మీతో మాట్లాడటానికి యోసేపు వచ్చాడని చెబుతాడు: వెంటనే పిలాతు బయటికి వచ్చి జరిగిన విషయం తెలుసుకుని ఇంతలోనే యేసు చనిపోయాడా? నేను నమ్మనని శతాధిపతిని పిలిపించుకుని యేసు చనిపోయాడని సమాచారం తెలుసుకున్న తర్వాత యేసు ప్రభు శవాన్ని యో సేపుకి ಕವ್ನ್ನ యోసేపు తీసుకుని వెళ్ళి తన కొరకు . ఇవ్వడానికి అంగీకరిస్తాడు: @9 తొలిపించుకొనిన క్రొత్త రాతి సమాధిలో ఉంచుతాడు: ప్రియ చదువరీ! సిలువ మీద యేసు ప్రభువు శరీరం మీద సరైన బట్ట ১$  లేకుండా దిక్కులేని శవముగా వ్రేలాడాడు. దానికి కారణం నేను చేసిన దిక్కు పాపమే. ఇప్పుడైన  పాపం లేని పరిశుద్ధుడు ఎందుకు లేని వాడిగా @9 చనిపోయి అనాధగా శవమై వ్రేలాడాడని ఒక్కసారి ఆలోచించు: ఈ విధమైన సిలువ బలియాగం జరగకపోతే మానవాళి పాపాలకు క్షమాపణ దొరకక ప్రతి ఒక్కరూ నిత్య నరకానికి వెళ్ళేవారు: "పిలాతు- శతాధిపతివలన సంగతి తెలిసికొని, యో సేపునకు . ఆ శవము నప్పగించెను" . (మార్కు 15: 44,45) దేవుడు దీవించునుగాక! కావీరిస్వర - ShareChat