కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ల్లో 12.10 లక్షల ఎకరాలకు సాగునీరు, లక్షల మంది ప్రజలకు తాగునీరు అందిస్తున్న తుంగభద్ర ప్రాజెక్టులోని 19 నెంబర్ గేటు 2024 ఆగష్టు 11న భారీ వర్షాలకు కొట్టుకుపోయింది. కూటమి ప్రభుత్వ చొరవతో అతి కష్టంమీద ప్రవాహం ఉండగానే స్టాప్ లాగ్ గేటును అమర్చి రికార్డు సృష్టించారు. ఇప్పుడు మొత్తం 33 కొత్త గేట్లను అమర్చారు.
#ChandrababuNaidu
#AndhraPradesh #🟡తెలుగుదేశం పార్టీ #🟨నారా చంద్రబాబు నాయుడు #🟡నారా లోకేష్ #🟥జనసేన #🟢వై.యస్.జగన్


