chaitu
వెలిగొండ - తీరుతున్న దశాబ్దాల కరవు దాహం!
పశ్చిమ ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల రైతులకు వెలిగొండ ప్రాజెక్టు దశాబ్దాల స్వప్నం
1996లో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన నాయకుడే మళ్లీ స్వయంగా తొలి దశను జాతికి అంకితం చేస్తున్నారు.
ఈ 30 ఏళ్లలో చంద్రబాబు అధికారంలో లేనప్పుడు పనులు సాగేవి కావు. కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించేవారు కాదు. ఫలితంగా పనులు ఆగిపోయేవి. మళ్లీ చంద్రబాబు సీఎం అయ్యాక..బిల్లులు క్లియర్ చేసి పనులు మొదలు పెట్టించేవారు.
ఇలా చంద్రబాబు హయాంలోనే సాగుతూ.. ఇప్పటికి తొలి దశ పూర్తయింది.
నీటి విడుదలకంటే ముందే నిర్వాసితులందరికీ పరిహారం చెల్లించారు.
తొలి దశ ద్వారా 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందుతోంది. ప్రాజెక్టు సంపూర్ణంగా పూర్తయితే 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి ఫ్లోరైడ్ రహిత నీరు దక్కనుంది.
#VeligondaSuccess #NCBN #🙆 Feel Good Status #📖బిజినెస్ #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩💼 #📽ట్రెండింగ్ వీడియోస్📱