ఎన్డీఏ కూటమి పాలన 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లిలో ఏర్పాటు చేసిన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో పాల్గొనేందుకు నేడు ఢిల్లీ విచ్చేసిన, గౌరవ సీఎం @ncbn.official గారికి నా తోటి ఎంపీలతో కలిసి ఆత్మీయ స్వాగతం పలకడం జరిగింది.@- గారి 12 సంవత్సరాల అద్భుత పాలనను అభినందిస్తూ ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు గారు కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. '2047 వికసిత్ భారత్' లక్ష్య సాధనకై చేపట్టాల్సిన సంస్కరణలతో పాటు, ఏపీ అభివృద్ధి ప్రస్థానానికి అవసరమైన వ్యూహాలపై ఈ భేటీలో విస్తృతంగా చర్చించనున్నారు.#TDP#ChandrababuNaidu#MPSanaSathishbabu#Delhi#Andhrapradesh #🟡తెలుగుదేశం పార్టీ


