ఆగస్టు 5,2023 మా జనసేన ప్రస్థానం నెల్లూరు #KishoreGunukula #PeopleFirst అమరావతి రైతుల త్యాగాలకు గౌరవం ఇవ్వడం అంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు గౌరవం ఇవ్వడమే. రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ప్రభుత్వానికి అప్పగించారు. వారి త్యాగాలకు న్యాయం చేస్తూ, రాజధానిపై స్పష్టమైన నిర్ణయం తీసుకుని చట్టబద్ధమైన భరోసా కల్పించాలనే అంశాన్ని 2023 BIG TV డిబేట్‌లో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రస్తావించాను. రైతుల త్యాగం వృథా కాకూడదు... న్యాయం జరిగేదాకా జనసేన పోరాటం కొనసాగుతుంది.#JanaSena #Amaravati #PawanKalyan #Nellore ##janasena ##pawankalyan #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
9 shares

More like this