బ్యాంక్ అలెర్ట్ ఎప్పుడు వస్తుందో !
దేశంలోని అందరి మొబైల్ ఫోన్లకు నిన్న సెక్యూరిటీ అలెర్ట్ వచ్చింది.
అదే విధంగా మోదీ ప్రభుత్వ హయాంలో ఏదో ఒక రోజు అందరి బ్యాంక్ ఖాతాల్లో రూ.15 లక్షలు జమ అయినట్టు కూడా అలెర్ట్ వస్తే బాగుంటుందని అనిపిస్తున్నది.
అఖిలేశ్ యాదవ్, యూపీ మాజీ
ముఖ్యమంత్రి.
#✋బీజేపీ🌷 #🧓నరేంద్ర మోడీ #🗞పాలిటిక్స్ టుడే #పొలిటికల్ #సేకరణ