🚩 ధర్మో రక్షతి రక్షితః! 🚩
హిందూ పురాణాల్లో అత్యంత అద్భుతమైన ఘట్టం! హిరణ్యకశిపుడి వధ తర్వాత ఉగ్రరూపంలో ఉన్న నరసింహ స్వామిని చూసి బ్రహ్మాది దేవతలతో పాటు లక్ష్మీదేవి కూడా భయపడుతుంది. ఆ సమయంలో ఒకరి ప్రార్థన విన్న తర్వాతే స్వామి శాంతిస్తాడు.
ఇంతకీ వ్యాస భాగవతం ప్రకారం, ఆ ఉగ్రరూపం ఎవరి ప్రార్థనతో శాంతించిందో తెలుసా?
A) ప్రహ్లాదుడి ప్రార్థనతోనా?
B) బ్రహ్మదేవుని ప్రార్థనతోనా?
నిజమైన సనాతన ధర్మ అభిమానులు మీ సమాధానాన్ని కామెంట్ చేయండి! 👇✨
#Devotional #LordNarasimha #Prahlada #TeluguPost #DailyQuiz #AnanthaVijayam\ #🧠క్విజ్🌟 #🤔Guess the Answer❓ #🙏🏻కృష్ణుడి భజనలు #📙ఆధ్యాత్మిక మాటలు #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్



