రైతులు పండించిన ధాన్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి,
లేదంటే ఈ కాంగ్రెస్ దద్దమ్మలు వడ్లు కొనుగోలు చేసేదాకా పోరాటం చేద్దాం ✊
రెండేళ్లు ఆగండి.. మళ్లీ మన బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది..
ఆ తర్వాత రైతులను కంటికి రెప్పలా కాపాడుకుంటాం. #BRS పార్టీ సోషల్ మీడియా
01:36

