ఈరోజు స్కూల్ మరియు కాలేజీల అధిక ఫీజులు వసూలు చేయుట దానిమీద తేదీ 26. 04.2026 ఆదివారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ గాంధీ పార్క్ వద్ద చలో ధర్నా కార్యక్రమo సందర్భంగా కాలేజీ స్కూల్ పిల్లలకు మరియు తల్లిదండ్రులకు మల్లన్న గారు చేయు మహా ధర్నాకు కరపత్రాలు ఇచ్చి రావలసిందిగా కోరడమైనది ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మల్లెల వీరనారాయణ, ఉపాధ్యక్షులు కోడెబోయిన రవ, పటేల్,కార్మిక విబాగ అధ్యక్షులు మొగిలిచర్ల రమేష్ పాల్వంచ పట్టణ అధ్యక్షులు అట్టికేటి శంకర్ పాల్గొనడం జరిగినది . జై టిఆర్పి జై జై టిఆర్పి, జై మల్లన్న జై జై మల్లన్న మల్లన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి #జై తీన్మార్ మల్లన్న


