ShareChat
click to see wallet page
search
గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్‌లో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో మరుగుదొడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయని రోగులు  ఫిర్యాదు చేశారు. మరుగుదొడ్లు అత్యవసరంగా మరమ్మతులు చేయించాలని, నీటి సౌకర్యం కల్పించడంతోపాటు శుభ్రంగా ఉంచాలని స్పష్టం చేశారు. వీటికి అవసరమైన నిధులు 50 లక్షలు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. #PemmasaniChandrasekhar  #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - ShareChat
00:44