ShareChat
click to see wallet page
search
#👩‍🎓GK & కరెంట్ అఫైర్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #education #sports #finance
👩‍🎓GK & కరెంట్ అఫైర్స్ - 10 ఆంధ్రజ్యోతి స్పోర్ట్స్ విజయవాడ • మంగళవారం 30 జూన్ 2026 మహిళల టీ 20 ప్రపంచకప్లో నేడు | తొలి సెమీఫైనల్ ( రా . 7 నుంచి ) ఆస్ట్రేలియా X వెస్టిండీస్ ప్ .. శ్రీకాంత్ రన్నరప్ స ( యూఎస్ ) : అద్భుత ఆటతో టైటిల్ అంచ నాలు పెంచేసిన భారత సీని యర్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ యూఎస్ ఓపెన్ బ్యాడ్మింట నే టోర్నీలో రన్నరప్ కే పరిమితమయ్యాడు . ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో 33 ఏళ్ల శ్రీకాంత్ 15-21 , 21-16 , 9-21తో ను లియాంగ్ ( తైపీ ) చేతిలో పోరాడి ఓడాడు . లాస్ఏంజిల్స్ ఒలింపిక్స్క మనమ్మాయిలు క్వాలిఫై న్యూఢిల్లీ : టీ 20 ప్రపంచ కప్లో గ్రూప్ దశనుంచే వెనుదిరిగినా..హర్మన్ సారథ్యంలోని భారత మహిళల క్రికెట్ జట్టు 2008 లాస్ఏంజిల్స్ ఒలింపిక్స్క అర్హత సాధించింది . మహిళల టీ 20 వరల్డ్ కప్లో ఆసియా అత్యుత్తమ జట్టుగా నిలిచిన భారత్ ఒలింపిక్స్ స్థానం దక్కించుకుంది . ఈ వరల్డ్ కప్ ద్వారా ఆస్ట్రేలియా , దక్షిణా ఫ్రికా , ఇంగ్లండ్ జట్లు కూడా అర్హత సాధించాయి . మహి ళలు , పురుషుల విభాగాల్లో టీ 20 ఫార్మాట్లో ఆరేసి జట్లు ఒలింపిక్స్లో తలపడతాయి . పురుషుల విభాగంలో ఈ ఏడాది డిసెంబరు 31 నాటికి అర్హత కలిగిన , అత్యుత్తమ ర్యాంకులలో నిలిచిన జట్లు క్వాలిఫై అవుతాయి . ఆంధ్ర ఆటగాడి సంచలనం • ఒకే టెస్టులో త్రిశతకం , సెంచరీ బాదిన పృధ్వీ హైదరాబాద్ ( ఆంధ్రజ్యోతి క్రీడా ప్రతినిధి ) : ఆంధ్ర క్రికెట్ సంఘం అంతర్ జిల్లా టోర్నీలో ప్రకాశం జిల్లా ఆటగాడు మండలపు పృద్వీరాజ్ సంద లన బ్యాటింగ్తో ఆదరగొట్టాడు . మూల పాడు మైదానంలో జరిగిన సెంట్రల్ జోన్ నాలుగురోజుల అండర్ -16 పోటీల్లో పశ్చిమగోదావరి జట్టుతో మ్యాచ్లో పృథ్వీ ఒకే టెస్టులో త్రిశతకం , సెంచరీ చేసిన తొలి ఆంధ్ర బ్యాటర్లో సరికొత్త రికార్డు నెలకొ ల్పడం విశేషం . ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ప్రకాశం 9 వికెట్ల నష్టానికి 508 పరుగులు చేసింది . పృథ్వీ 346 బంతుల్లో 61 ఫోర్లతో 317 పరుగులు చేశాడు . ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్లోనూ శతకం ( 119 ) తో చెలరే గాడు . ఇక డ్రాగా ముగిసిన ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ప్రకాశం జట్టు విజేతగా నిలిచింది . | గా బ్రియెల్ గాబ్రియెల్ గోల్ .. బ్రెజిల్ జిగే • ప్రీక్వార్టర్స్కు సాంబా జట్టు • స్టాపేజ్ టైంలో గాబ్రియెల్ అద్భుతం • 1-2తో పోరాడి ఓడిన జపాన్ _హూస్టన్ : స్టాపేజ్ టైంలో ఫార్వర్డ్ గాబ్రియెల్ మార్టి నెల్లీ విన్నింగ్ గోల్ . ఐదుసార్లు చాంపియన్ బ్రెజిల్ ప్రీక్వార్టర్కు దూసుకెళ్లింది . సోమవారం రాత్రి జరిగిన రౌండ్ -32 నాకౌట్ మ్యాచ్లో బ్రెజిల్ 2-1తో జపాన్పై గెలిచింది . సాంబా జట్టు తరఫున కానమీరో ( 56 వ నిమిషం ) , గాబ్రియెల్ ( 00-5వ ) చెరో గోల్ చేశారు . కైపు సానో ( 20 వ నిమిషం ) జపాన్కు ఏకైక గోల్ అందించాడు . మ్యాచ్ ఆరంభం నుంచి బ్రెజిల్ అది పత్యం కొనసాగింది . అయితే , 20 వ నిమిషంలో జపాన్ ప్లేయర్ వైపు సానో గోల్తో ట్రెజిల్కు షాకిచ్చాడు . డిఫెండర్ దానిలో పాస్ను దొరకబుచ్చుకొన్న సానో , సాంబా మిడ్ఫీల్డర్ కాసమిరోను తప్పించుకొంటూ బాక్స్ బయట నుంచి నేరుగా కొట్టిన కిక్ గోల్లో పడ వైభవ న్ను ఎక్కడ ఆడించాలి ? భారత జట్టు తర్జన భర్జన డంతో జపాన్ 1-0 ఆధిక్యంలో నిలిచింది . దీంతో విస్తు పోయిన బ్రెజిల్ ఒక్కసారిగా విరుచుకుపడింది . ఈ క్రమంలో 36 వ నిమిషంలో వినీసియస్కు గోల్ చేసే సువర్ణావకాశం దక్కినా .. జపాన్ కీపర్ సుజికి దాన్ని అడ్డుకొన్నాడు . ఆ తర్వాత కూడా చేసిన ప్రయత్నం కూడా విఫలమైంది . ఆ తర్వాత జపాన్ డిఫెన్స్ మరింత అప్రమత్తంగా వ్యవహరించడంతో ... బ్రెజిల్ గోల్ ఖాతా తెరవకుండానే ఫస్టాఫ్ను ముగించింది . వెనుకబడడంతో తీవ్ర ఒత్తిడిలో పడిన బ్రెజిల్ , సెకం డాల్లో జపాన్ గోలోపోస్టుపై దాడుల పరంపరను కొన సాగించింది . ఈ క్రమంలో 56 వ నిమిషంలో తగిన ఫలితం సాధించింది . గాబ్రియెల్ క్రాస్న కాసమిరో హెడర్తో గోల్లోకి పంపి 1-1తో సమం చేశాడు . ఒక్క సారిగా ఊపిరిపీల్చుకొన్న సాంబా జట్టు .. పదునైన దాడులతో జపాన్ రక్షణపంక్తిని మరోసారి బద్దలుకొట్టే ప్రయత్నం చేసింది . 50 వ నిమిషంలో బంతిని అందు కొన్న వినిసియస్ చాకచక్యంగా డిఫెండర్లను తప్పించు కొంటూ జపాన్ గోల్ వైపు షూట్ చేశాడు . కానీ , బంతి గోల్ పోస్టును తగిలి బయటకు రావడంతో ఆధిక్యం న్యూఢిల్లీ : ఐర్లాండ్ చేతిలో భారత జట్టు టీ 20 సిరీస్ ఓటమిని అభిమానులు జీర్ణించు కోలేకపోతున్నారు . ఈ పరాభవానికి బ్యాటింగ్ వైఫల్యమే కారణమంటూ ఇంటా , బయటా తీవ్ర విమర్శలు వ్యక్తమ వుతున్నాయి . ఈనేపథ్యంలో అద్భుత ఫామ్లో ఉన్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవం శ్రీని ఇకనైనా తుది జట్టులో చేర్చాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది . వాస్తవా నికి వైభవ్ ఆటను చూసేందుకే బెల్ఫాస్ట్ మైదానం కిక్కిరిసిపోయింది . అటు టీమ్ మేనేజ్మెంట్ పై కూడా ఒత్తిడి పెరుగుతోంది . కానీ టీ 20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన జట్టులో వైభవు ఎక్కడ ఆడించాలనేదే ప్రశ్నార్ధకంగా మారింది . ఓపెనర్లు అభిషేక్ , శాంసన్ ఆ మెగా టోర్నీలో విశేషంగా రాణించడంతో ఐర్లాండ్తో సిరీస్ కు కొనసాగించారు . ఇక బుధవారం ఓటమిని నమ్మలేకున్నాం : కోచ్ డష్కాట్ ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్ కావడాన్ని తాము నమ్మలేకపోతున్నట్టు భారత జట్టు అసిస్టెంట్ కోచ్ టెన్ డష్కాటే అన్నాడు . ' రెండు వరుస టీ 20 వరల్డ్ కప్ లను గెలిచిన జట్లు మాది . అయినా తమ ప్రణాళికలను అద్భుతంగా అమలు చేసిన జట్టు చేతిలో ఓడామని చెప్ప వచ్చు . ఇక్కడి పరిస్థితులకు మేం అల వాటు పడకపోవడమే అసలు కారణం ' ' అని తెలిపాడు . ఇక ఆరంగేట్రానికి వైభవ్ సిద్ధంగానే ఉన్నా , అతడి కోసం కాంసన్ను పక్కనబెట్టలేమని తేల్చాడు . నుంచి ఇంగ్లండ్తో జరుగబోయే ఐదు టీ 20 ల సిరీస్ కోసం ఎలాంటి కాంబినేషన్లో వెళ్తారనేది ఆసక్తిక రంగా మారింది . ఒకవేళ ఓపెనింగ్ జోడీని మార్చకూడదనుకుంటే , వన్ డౌన్లో వైభవ్ను ఆడించి , ఆ తర్వాత ఇషాన్ , శ్రేయాస్ , తిలక్ , అక్షర్లను దింపాల్సి ఉంటుంది . దీంతో సూర్యాన్లపై వేటు పడుతుంది . అయితే రెండు -మ్యాచ్ల్లో ఐదు పరుగులే చేసిన శాంసన్ను పక్కనబెడితే వైభవు ఓపెనర్గా ఆడించవచ్చనే అభి ప్రాయం కూడా వినిపిస్తోంది . సాధించే అవకాశం చేజారింది . ఆ తర్వాత బ్రెజిల్కు కార్నర్ లభించినా . జపాన్ సమర్థంగా అడ్డుకొంది . మ్యాచ్ అదనపు సమయం దిశగా సాగుతున్న తరు ణంలో , ఇంజ్యూరీ టైంలో జపాన్ పెనాల్టీ ఏరియాలో బ్రూనో ఇచ్చిన పాస్ను అందుకొన్న గాబ్రియెల్ . లాఘ వంగా గోల్లోకి పంపి బ్రెజిల్ను రౌండ్ -16 కు చేర్చగా .. జపాన్ గుండె పగిలింది . గెలిపించి .. వైదొలిగాడు ఐర్లాండ్ క్రికెట్ కోచ్ రాజీనామా నెమార్ ప్రీక్వార్టర్స్కు కెనడా • గెలిపించిన స్టీఫెన్ • దక్షిణాఫ్రికాకు నిరాశ ఇంగ్లేవుడ్ : స్టీఫెన్ ఎస్టాక్యుయో లేటు గోల్తో కెనడా చరిత్ర సృష్టిం చింది . ఆ జట్టు తొలిసారి ఫిఫా వర లేకప్ నాకౌట్ మ్యాచ్లో విజయం సాధించింది . సోమవారం జరిగిన రౌండ్ -32 ఆరంభ మ్యాచ్లో ఆతిథ్య కెనడా 1-0తో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది . స్టీఫెన్ ( 90-2వ నిమిషం ) ఏకైక గోల్ కెనడా హీరోగా నిలి చాడు . మ్యాచ్ ఆరంభం నుంచే ఇరుజట్లూ పోటాపో టీగా తలపడ్డాయి . దీంతో రెండు జట్లూ గోల్ రహితంగా విరామానికి వెళ్లాయి . మ్యాచ్ అదనపు సమయానికి మళ్లడం ఖాయంగా కనిపిస్తున్న తరు ణంలో స్టాపేజ్ టైంలో కెనడా మిడ్ఫీల్డర్ స్టీఫెన్ ఎస్టాక్యుయో అద్భుతం చేశాడు . పెనాల్టీ ఏరియాలో హెడర్ ద్వారా క్లియర్ అయిన బంతిని అందుకొన్న ఎస్టాక్యుయో .. సౌతాఫ్రికా గోల్ పోస్టు ఎడమ వైపు మూలగా నెట్లోకి పంపాడు . ఇలా నెదర్లాండ్స్ X. మొరాకో ( ఉదయం 6.30 ) నార్వే X ఐవరీకోస్ట్ ( 10.30 ) స్వీడన్ ( బుధవారం తెల్లవారుజాము 2.30 ) సింగిల్ గోల్తో అతను కెనడాను రౌండ్ -16 కు చేర్చాడు . ఫిఫా కప్లో తొలిసారిగా 1986 లో పాల్గొన్న కెనడా . ఆ తర్వాత 2022 లో పోటీపడింది . ఆ రెండు పర్యాయాలూ గ్రూప్ దశలోనే నిష్క్రమించినా .. ఈసారి మాత్రం ప్రీక్వార్టర్స్కు చేరి తమ అభిమానులను ఆనందంలో ముంచెత్తింది . టాప్సీడ్లు బోణీ కొట్టారు బెల్ఫాస్ట్ : భారత క్రికెట్ జట్టుపై చరిత్రాత్మక సిరీస్ విజయంతో ఐర్లాండ్ ఫుల్ జోష్లో ఉంది . అయితే ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన చీఫ్ కోచ్ హెన్రిచ్ మలన్ మాత్రం తన పదవికి రాజీనామా చేశాడు . 2022 నుంచి అతడి బాధ్యతల్లో కొనసాగుతున్నాడు . మలన్ ఆధ్వర్యంలోనే అఫ్ఘానిస్థాన్ పై ఏకైక టెస్టు విజయంతో పాటు భారత్ , పాకిస్థాన్ , వెస్టిండీస్ , దక్షిణాఫ్రికాలపై ఐర్లాండ్ టీ 20 సిరీస్లను గెలిచింది . వచ్చే మార్చి దాకా మలన్ పదవీకాలం ఉంది . అయినా వైదొలిగేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నానని మలన్ చెప్పాడు . కొత్త కోచ్ గా గ్యారీ విల్సను నియమిం సిరీస్ కివీస్ చారు . • మూడో టెస్ట్లో ఇంగ్లండ్ పై గెలుపు • ఓటమితో స్టోక్స్ వీడ్కోలు నాటింగ్హామ్ : ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్క ఆశించిన వీడ్కోలు దక్కలేదు . ఆఖరి టెస్టులో ఓట మితో క్రికెట్కు గుడ్బై చెప్పాడు . మూడో , ఆఖరి టెస్ట్ 100 పరుగులతో నెగ్గిన న్యూజిలాండ్ .. మూడు టెస్ట్ సిరీస్ ను 2-1తో కైవసం చేసుకొంది . 373 పరుగుల లక్ష్య ఛేదనలో ఆటకు ఐదో , ఆఖరి రోజైన సోమవారం ఓవర్నైట్ స్కోరు 103 / 4 తో రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన ఇంగ్లండ్ 212 పరుగులకే కుప్పకూలింది . న్యూజిలాండ్ 438 , 288/9 డిక్లేర్ చేయగా .. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 351 పరుగులకు ఆలౌటైంది . స్టార్టప్స్క డిజిటల్ సంకెళ్లు వద్దు .. బిజినెస్ కఠిన నిబంధనలతో రూ .91,500 కోట్ల పెట్టుబడులకు ఎసరు ! » 2.45 లక్షల ఉద్యోగాలకు గండి !! ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ అంచనా న్యూఢిల్లీ కొత్తగా రూపొందించే డిజిటల్ నిబంధ నలు స్టార్టప్లను ప్రోత్సహించేలా ఉండాలే తప్ప , వాటి వృద్ధికి ప్రతిబంధకంగా ఉండకూడదని ఒక నివేదిక పేర్కొంది . నియంత్రణ అధికమైతే స్టార్టప్స్ లోకి వచ్చే పెట్టుబడులు , వాటిలో ఉద్యోగాల కల్పన నీరుగారిపోయే ప్రమాదం ఉందని ' ఆక్స్ఫర్డ్ ఎకనా మిక్స్ సంస్థ విడుదల చేసిన ఒక నివేదిక హెచ్చరిం చింది . కఠినతర డిజిటల్ నిబంధనలతో 3035 నాటికి స్టార్టప్స్లోకి వచ్చే రూ .91,500 కోట్ల పెట్టుబ డులు , 2.45 లక్షల ఉద్యోగ అవకాశాలు చేజారి పోవ చ్చని అంచనా వేసింది . విశ్వాస కల్పన , రిస్క్ , మేనేజ్ మెంట్ కు నిబంధనలు అవసరమైనా ఆ నిబంధనలు సార్టప్ రంగంలో వినూత్న ఆవిష్కరణలు , పెట్టుబ డులు , వాటి అభివృద్ధిని దెబ్బతీసేలా ఉండకూడదని ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ నివేదిక స్పష్టం చేసింది . 550 స్టార్టప్స్ , వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ , ఇంక్యుబేటర్లను సర్వే చేసి ఈ నివేదికను రూపొందించారు . ' జీఎంఆర్ ఏరోస్పేస్ పార్కులో ఎఫ్ఎజీ తయారీ కేంద్రం శంషాబాద్ రూరల్ ( ఆంధ్రజ్యోతి ) : జీఎంఆర్ హైదరా బాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు లిమిటెడ్ పూర్తి అనుబంధ సంస్థ జీఎంఆర్ హైదరాబాద్ ఏవియేషన్ ఎ ఈజెడ్ లిమిటెడ్ ( జీహెచ్ఎఎస్ఎల్ ) నిర్వహణలోని జీఎంఆర్ ఏరోస్పేస్ ఇండస్ట్రియల్ పార్కులో పిరాన్ టెక్నాలజీ గ్రూప్ ( ఎల్డీజీ ) తన తొలి భారత తయారీ కేంద్రాన్ని సోమవారం ప్రారంభించింది . కెనడా , అమెరికా , చైనా తర్వాత ఫిరాన్ టెక్నాలజీస్ కు ఇది నాలుగో తయారీ కేంద్రం . ఈ కేంద్రంలో అత్యాధునిక ఏవియానిక్స్ , కాక్పిట్ ఇంటర్ఫేస్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి చేయనుంది . దీ ని ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఏరోస్పేస్ , రక్షణ రంగ కార్య క్రమాలకు మద్దతు అందించనుంది . జీఎంఆర్ ఏరోస్పేస్ పార్క్ 277 ఎకరాల్లో విస్తరించి ఉంది . ఫారం గేటు అమ్మకం ధరలు ( నెక్ 100 గుర్తు 30 % 36 హైదరాబాద్ 650 వరంగల్ 652 చిత్తూరు 713 ఫామ్ గేట్ ధర హైదరాబాద్ 145 వరంగల్ 145 కరీంనగర్ 145 మహబూబ్ నగర్ 145 కర్నూల విశాఖపట్నం గోదావరి 145 138 148 విజయవాడ ' గోదావరి 680 640 విశాఖపట్నం 640 డజను గుడ్లు రూ . 90 వెన్ కాట్ బ్రాయిలర్ చికెన్ విజయవాడ 18 | 18 చిత్తూరు 141 నెల్లూరు 146 అనంతపురం 146 START UP * భవిష్యత్ నిబంధనలపై 68 శాతం స్టార్టప్స్లో అనిశ్చితి . * నిర్వహణాపరమైన ఇబ్బందులు ఏర్పడతా యన్న 88 శాతం స్టార్టప్స్ ప్రధాన అంశాలు * డిజిటల్ నిబంధనలు కఠినంగా ఉంటే స్టార్టప్స్ పరిశోధ నలు , నవ కల్పనల కంటే ఆ నిబంధనలు పాటింపుపైనా దృష్టి పెట్టాల్సి ఉంటుందన్న 72 శాతం స్టార్టప్స్ , వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ . • స్టార్టప్స్ ఏర్పాటు , వీసీల పండింగ్ 20 % తగ్గే అవకాశం . • నిబంధనలు అనుకూలంగా ఉంటే వార్షిక స్టార్టప్స్ ఏర్పాటు 7 శాతం , వీసీల పండింగ్ 9 శాతం , ఉద్యోగాల కల్పన 80,000 పెరిగే అవకాశం . పెంపుడు కుక్కల కోసం గోద్రెజ్ నిజా హైదరాబాద్ ( ఆంధ్రజ్యోతి తెలుగు రాష్ట్రాల బిజినెస్ ) గోద్రెజ్ కన్సూమర్ మార్కెట్లలోకి విడుదల ప్రొడక్ట్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ గోద్రెజ్ పెట్ కేర్ . ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ మార్కె ట్లకి పెంపుడు శునకాల కోసం రూపొందించిన ఆహా రాన్ని సోమవారం విడుదల చేసింది . గోద్రెజ్ నింజా పేరుతో తెచ్చిన ఈ ఆహారాన్ని పెంపుడు శునకాలలో జీర్ణ క్రియ ఆరోగ్యం , రోగనిరోధక శక్తిని పెంచేలా తయారు చేసినట్లు గోద్రెజ్ పెట్ కేర్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నితి జైన్ తెలిపారు . ఈ ఆహారంలో ప్రోబయాటిక్స్ , ప్రీట యోటిక్స్ వంటివి ఉంటాయన్నారు . ఇప్పటికే దీన్ని తమిళ నాడు మార్కెట్లోకి విడుదల చేసి మంచి మార్కెట్ వాటాను సొంతం చేసుకున్నామన్నారు . త్వరలోనే కర్ణాటక , తర్వాత కేరళ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్టు ఆయన చెప్పారు . దేశవ్యాప్తంగా పెట్ ఫుడ్ విక్రయాల్లో కర్ణాటక వాటా అధికంగా ఉందని , తర్వాత ఆంధ్రప్రదేశ్ , తెలం గాణ , తమిళనాడు , కేరళ ఉన్నాయని చెప్పారు . ఈ నేప థ్యంలోనే ఈ మార్కెట్లపై దృష్టిసారించినట్లు తెలిపారు . విదేశీ రుణ భారం రూ .72.47 లక్షల కోట్లు న్యూఢిల్లీ : ఈ మార్చి చివరినాటికి భారత విదేశీ రుణ భారం 76,280 కోట్ల డాలర్లకు ( సుమారు రూ .72.47 లక్షల కోట్లు ) చేరుకుంది . ఆర్బీఐ సోమవారం విడుదల చేసిన డేటా ప్రకారం .. గత ఏడాదిలో ఇదేకాలంతో పోలిస్తే మొత్తం విదేశీ రుణ భారం 2,630 కోట్ల డాలర్ల మేర పెరి గింది . డాలర్ తో రూపాయి ఇతర కరెన్సీల మారకం విలు వలో మార్పుల ప్రభావంతో రుణ భారం 2,400 కోట్ల డాలర్ల మేర తగ్గిందని , లేదంటే పెరుగుదల 5,300 కోట్ల డాలర్ల స్థాయిలో ఉండేదని ఆర్బీఐ పేర్కొంది . కాగా , విదేశీ రుణ భారం జీడీపీ నిష్పత్తి 2025 మార్చి చివరినా టికి 198 శాతంగా నమోదు కాగా .. 2028 మార్చి 31 నాటికి 20.8 శాతానికి పెరిగిందని ఆర్బీఐ వెల్లడించింది . లండన్ : వింబుల్డన్ చాంపి తొలిరోజే సంచ యన్ లనాలు చోటు చేసుకు 11 వ సీడ్ కాన్సెర్ రూ . 12 వ సీడ్ ఆండ్రీ చెమటోడ్చిన సిన్నర్ , అలవోకగా సబలెంక DOLO రూడ్ , రుబ్లేప్కు షాక్ రుబ్లేప్కు మొదటి రౌండ్లోనే చుక్కెదురైంది . ఇక , పురుషుల డిపెండింగ్ చాంపియన్ , టాప్ సీడ్ యానిక్ సిన్నర్ తొలి రౌండ్ గట్టెక్కడానికి ఐదుసెట్లు పోరాడాల్సి వచ్చింది . మహిళల నిరుటి విజేత , టాప్సీడ్ అర్కానా సబలెంక వరుస సెట్ల విజయంతో శుభారంభం అందు కుంది . సోమవారం జరిగిన పురుషులు సింగిల్స్ మొదటి రౌండ్లో పోలెండ్కు చెందిన అన్ సీడెడ్ హ్యూబర్ట్ హుర్కాజ్ 6-4 , 6-2 , 7-6 ( 9 ) తో మూడు గ్రాండ్ స్లామ్ల పైనలిస్ట్ రూడ్ ( నార్వే ) కి షాకిచ్చాడు . మరో మ్యాచ్లో రోమన్ సఫులిన్ ( రష్యా ) 6–4 , 6–7 ( 8 ) , 3-6 , 6-3 , 7-6 ( 12 ) తో తన దేశానికే చెందిన 12 వ సీడ్ రుబ్లేవు ఇంటిబాట పట్టించాడు . మూడున్నర గంటలపాటు సాగిన పోరులో సిన్నర్ 4-6 , 6-3 , 6-7 ( 8 ) , 6-2 , 6-3తో కెక మనోవి _చ్ ( సెర్బియా ) పై గెలుపొంది ఊపిరి పీల్చుకున్నాడు . సబలెంక 6-2 , 6-3తో కోస్టోవిచ్సై , నాలుగో గుల 75 , 6 డమనోవాపై 11 వ సీడ్ బెన్సిక్ 6-2 , 6-1తో సోయిలో విచ్సై , 14 వ సీడ్ ఒసాక 6-1 , 7-5తో జాక్వె మాట్లాపై విజయంతో రెండో రౌండ్కు చేరారు . ఏపీఎల్ ఫైనల్కు వైజాగ్ లయన్స్ క్వాలిఫయర్ లో అమరావతి ఓటమి భీమవరం బుల్స్ టైటిల్ పోరు నేడు మంగళగిరి సిటీ ( ఆంధ్రజ్యోతి ) : ఆంధ్రా ప్రీమియర్ లీగ్ ( ఏపీఎల్ ) లో సింహాద్రి వైజాగ్ లయన్స్ ఫైనలక్కు దూసుకెళ్లింది . సోమవారం ఇక్కడ జరిగిన క్వాలిఫయర్ 2 పోరులో వైజాగ్ లయన్స్ 57 పరుగులతో అమరావతి లయన్స్ను హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చైర్మన్ రాజీవ్ కుమార్ న్యూఢిల్లీ : హెచ్డీఎఫ్సీ బ్యాంకు పార్ట్ టైమ్ చైర్మన్ గా మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నియమితులయ్యారు . సోమ వారం సమావేశమైన బ్యాంకు డైరెక్టర్ల బోర్డు ఈ నియామకానికి ఆమోదం తెలిపింది . ఆర్ బీఐ , బ్యాంకు వాటాదారుల ఆమోదంతో కుమా ర్ మూడేళ్ళపాటు ఈ పదవిలో కొనసాగుతారు . ఈ నెల 30 నుంచి స్వతంత్ర డైరెక్టర్గా నాలు గేళ్లు బ్యాంకు బోర్డులోనూ కొనసాగుతారు . ఈ ఏడాది మార్చిలో హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు చైర్మన్ అతను చక్రవర్తి ఆకస్మికంగా రాజీనామా చేయ డంతో ఈ పదవి ఖాళీగా ఉంది . బ్యాంకులో జరుగుతున్న కొన్ని కార్యకాపాలు ఇష్టంలేక నైతిక కారణాలతో వైదొలుగుతున్నట్లు చక్రవర్తి తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు . హైదరాబాద్లో 2 % పెరిగిన ఇళ్ల అమ్మకాలు కాలు వెల్లడించిన అనరాక్ ప్రధాన నగరాల్లో అమ్మకాల్లో 6 శాతం తగ్గుదల న్యూఢిల్లీ : ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు , పెరుగుతున్న ఇళ్ల ధరల కారణంగా ఈ ఏడాది ఏప్రిల్ - జూన్ కాలంలో దేశం లోని ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు 6 శాతం తగ్గి 90,715 యూనిట్లకు చేరుకున్నట్టు రియల్ ఎస్టేట్ కన్స ల్టెంట్ అనరాక్ గణాంకాల ద్వారా వెల్లడైంది . క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ ఏడు నగరాల్లో ( ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ ( ఎంఎంఆర్ ) , ఢిల్లీ - ఎన్ సీఆర్ , పుణె , బెంగళూరు , హైదరాబాద్ , చెన్నై , కోల్కతా ) 96285 యూనిట్ల అమ్మ కాలు నమోదయ్యాయి . ప్రస్తుత త్రైమాసికంలో ఈ నగ రాల్లో గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే సగటు ధరల పెరుగుదల 7 శాతంగా ఉంది . ఇన్ క్యూ స్పేస్ రూ . 150 కోట్ల సమీకరణ విద్యుత్ వాహన విక్రయాలు | ఈ ఏడాదిలో 3 లక్షలు దాటొచ్చు .. న్యూఢిల్లీ : ఈ ఏడాది భారత్లో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల ( ఈపీవీ ) విక్రయాలు తొలిసారిగా 3 లక్షల యూనిట్ల మైలురాయిని దాటవచ్చని ప్రోస్ట్ అండ్ సులివన్ రిపోర్టు అంచనా వేసింది . మార్కెట్లోకి కొత్త మోడళ్ల విడు దల , మెరుగుపడుతున్న చార్జింగ్ మౌలిక సదుపాయాలతో పాటు కస్టమర్లలో ఈవీల పట్ల పెరుగుతున్న ఆమోదం వంటి అంశాలు ఇందుకు దోహదపడనున్నాయని నివేదిక పేర్కొంది . గత ఏడాది ఈపీనీల విక్రయాలు 2 లక్షల యూనిట్లలోపు నమోదు హైదరాబాద్లో ఇళ్ల అమ్మకాలు విశాతం పెరిగి 11040 యూనిట్ల నుంచి 11,270 యూనిట్లకు చేరాయి . ఈ ఏడు నగరాల్లో ఈ ఏడాది ఏప్రిల్ - జూన్లో నివాస ప్రాపర్టీల కొత్త సరఫరా లేదా ప్రారంభాలు 7 శాతం . పెరిగి 98,625 యూనిట్ల ( గతేడాది ఇదే కాలం ) నుంచి 1,06,000 యూనిట్లకు చేరాయి . న్యూఢిల్లీ : వ్యాపార ఈక్విటీ , రుణాల ద్వారా ఇన్స్యూ స్పేస్ రూ .150 కోట్లు సమీకరించింది . భారత్ వాల్యూ ఫండీ , ఇతర ఆర్ధిక సంస్థల నుంచి ఈ నిధులను సేకరించింది . ప్రధాన నగరాల్లో కార్యాలయ భవనాల ( ఆఫీస్ స్పేస్ ) సబ్ లీజుకు పెరుగుతున్న గిరాకీని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ వ్యాపార విస్తరణ చేప ట్టింది . హైదరాబాద్ , బెంగళూరుతోపాటు దేశంలోని 18 నగరాల్లో 50 కి పైగా ప్రాంతాల్లో ఇన్యూస్పేస్ తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది . రిపోర్టు అంచనా కాగా .. ఈ ఏడాది ప్రథ మార్గం ( జనవరి - జూన్ ) లో సేల్స్ 15 లక్షల యూనిట్లకు చేరాయని రిపోర్టు వెల్లడించింది . గడిచిన నాలుగు నెలల్లో సగటు ఈపీవీ విక్రయాలు 27,000 యూనిట్ల స్థాయిలో ఉన్నాయంది . సీజన్లో మరింత జోరుగా .. ఆగస్టు నుంచి దేశంలో ప్రధాన పండగల సీజన్ ప్రారంభం కాబో తోంది . సాధారణంగానే ఈ సమయంలో కొత్త కార్ల కొనుగోళ్లు జోరందుకుంటాయి . పశ్చిమాసి ఉద్రిక్తత కారణంగా పెట్రోల్ , డీజిల్ రేట్లు భారీగా పెరిగిన నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలపై కస్టమర్ల ఆసక్తి మరింత పెరి గింది . కాబట్టి ఈ పండగ సీజన్లో ఈవీల విక్ర యాలు మరింత జోరందుకోవచ్చని రిపోర్టు అభి ప్రాయపడింది . కస్టమర్లను ఆకర్షించేందుకు కంపె నీలు కూడా పోటాపోటీగా కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేస్తుండటం , బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ ( బీఏఏ ఎస్ ) వంటి ఆప్షన్లను అందిస్తుండటం కూడా ఈవీ విక్ర యాల వృద్ధికి దోహదపడుతున్నాయి . ఓడించింది . తొలుత వైజాగ్ 20 ఓవర్లలో 5 వికె ట్లకు 243 పరుగులు చేసింది . ఓపెనర్ హిమకర్ ( 115 ) సెంచరీతో చెలరేగాడు . ఛేదనలో గిరినాథ్ ( 4/36 ) , శ్రీకాంత్ ( 4/34 ) బౌలింగ్ ధాటికి ఆమ రావతి 191 ఓవర్లలో 187 పరుగులకు ఆలౌ టైంది . వెంకట రాహుల్ ( 48 ) టాప్ స్కోరర్ , మంగళవారం జరిగే తుదిపోరులో భీమవరం బుల్స్తో వైజాగ్ జట్టు తలపడనుంది . HDFC BANK అపార అనుభవం రాజీవ్ కుమార్ గతంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా , ప్రధాన ఎన్నికల కమిష సర్గానూ పని చేశారు . ఐఎఎస్ మాజీ అధికారి అయిన కుమార్కు ప్రభుత్వ విధానాల రూపకల్పన , ఆర్థిక సంస్కర ణలు , వ్యవస్థల నిర్మాణంలో 40 ఏళ్లకుపైగా సుదీర్ఘ అను భవం ఉంది . దేశ ఆర్థిక రంగాన్ని , ప్రభుత్వ రంగ బ్యాంకు ( పీఎన్బీ ) లను బలోపేతం చేయడంలోనూ కుమార్ కీలక పాత్ర పోషించారు . కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సేవల కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన 15 రోజుల్లోనే దేశంలో నల్లధన చలామణికి చెక్ పెట్టేందుకు దేశంలోని 3.38 లక్షల డొల్ల కంపెనీల బ్యాంకు ఖాతాలను స్తంభింప చేయడంలోనూ కీలకపాత్ర పోషించారు . నిర్ణయాత్మక విధా నాల రూపకల్పన , వాటి అమలులోనూ రాజీవ్ కుమారు మంచి పేరుంది . సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ న్యూఢిల్లీ : గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో ఐఎఫ్ఎస్సీ బ్యాంకింగ్ యూనిట్ ( ఐబీయూ ) ను ప్రారంభించినట్లు ప్రభుత్వరంగ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోమ వారం వెల్లడించింది . బ్యాంక్ ఎండీ , సీఈఓ కల్యాణ్ కుమార్ ఈ శాఖను ప్రారంభించారు . ఈ ఐబీయూ బ్యాంక్ విదేశీ బ్యాంకింగ్ శాఖగా పనిచేయనుంది . ఈ బ్రాంచ్ ద్వారా బ్యాంక్ విదేశీ కరెన్సీల్లో లావాదేవీలు నెరపడంతోపాటు సమగ్ర అంతర్జాతీయ బ్యాంకింగ్ సేవలందించనుంది . పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు .. సెన్సెక్స్ 372 పాయింట్లు పతనం ముంబై : హోర్ముజ్ జలసంధి వద్ద అమెరికా ఇరాన్ పరస్పర దాడులతో పశ్చిమాసియా మళ్లీ ఉద్రిక్తంగా మారడంతోపాటు ముడిచమురు ధరలు పెరిగిన నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమ వారం నష్టాలు చవిచూశాయి . ఒక దశలో 479 పాయింట్ల మేర క్షీణించిన సెన్సెక్స్ చివరికి 372.10 పాయింట్ల నష్టంతో 76,728.37 వద్ద స్థిరపడింది . నిఫ్టీ 109.75 పాయింట్లు కోల్పోయి 23,946.25 వద్ద ముగి సింది . బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ .1.47 లక్షల కోట్లు తగ్గి రూ .473.69 లక్షల కోట్లకు పడిపోయింది . 1 బంగారం ధరలు ( 10 గ్రాములకు రూ.లలో ) 24 క్యారెట్లు 22 క్యారెట్లు కేజీ వెండి | హైదరాబాద్ 1,43,020 1,31,100 2,44,000- | విజయవాడ 1,46,000 1,33,000 2,22,000- | విశాఖపట్నం 1,43,020 1,31,100 245,000- | రాజమండ్రి ప్రొద్దుటూరు 1,45,100 1,33,4902,28,000- ముంబై 1,41,420 1.29.540 2.19.980- 1.40.000 1.33.000+ 2.45.0004 - ShareChat