
३८ ह व्ह्यू · १.६ ह प्रतिक्रिया | నేపాల్ ప్రధాన మంత్రి కఠినమైన నిర్ణయం... నేపాల్ లో ప్రైవేట్ పాఠశాలలు పేద ప్రజలను ఫీజ్ లతో పిండి పిడిస్తున్నారు అని అక్కడి ప్రధాన మంత్రి బాలేన్ షా ప్రైవేట్ పాఠశాల ను ముసివేయాలని నిర్ణయించుకున్నారు... ప్రతి ఒకరు గవర్నమెంట్ టీచర్స్ పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్ లో చదవాలని నిర్ణయం... మన దేశంలో కూడా ప్రైవేట్ పాఠశాలలు ముసివేయాలని ఇంత మంది ఎదురు చూస్తున్నారు...? నేపాల్ ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయం సరైనదేనా..? #nepal #NepalPM #gooddecision #nepalgvt #school | Madhu Ruchi

