అనంతపురం జిల్లా, తాడిపత్రి పర్యటన సందర్భంగా నియోజకవర్గ ప్రోగ్రెస్ రిపోర్ట్ను యాడికి జలధార సభలో ముఖ్యమంత్రి చదివి వినిపించారు. వివిధ శాఖల పనితీరు నివేదికలను ప్రజల ముందు ప్రెజెంట్ చేశారు. సరిగా పనితీరు కనబరచని వివిధ శాఖలకు చెందిన అధికారులను వేదికపైకి పిలిపించి వివరణ అడిగారు. పనితీరును మెరుగుపర్చుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.
#Jaladhara
#జలధార
#ChandrababuNaidu
#AndhraPradesh #🆕Current అప్డేట్స్📢 #💪పాజిటీవ్ స్టోరీస్
01:34

