ShareChat
click to see wallet page
search
*MI vs RCB.. ముంబయి టార్గెట్‌ 241* ముంబయి: ముంబయితో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ భారీ స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫిల్‌ సాల్ట్‌ (78), విరాట్‌ కోహ్లీ (50)లతో పాటు కెప్టెన్‌ రజత్‌ పటిదార్‌ (53) హాఫ్‌ సెంచరీలు చేశారు. ముంబయి బౌలర్లలో హార్దిక్‌ పాండ్య, శాంట్నర్‌, శార్దూల్‌ ఠాకుర్‌, బౌల్ట్‌ చెరో వికెట్‌ తీశారు. #news #sharechat
sharechat - bont SUN| L AR THಚM E s bont SUN| L AR THಚM E s - ShareChat