sirishma Reddy YSRCP on Instagram: "ఇబ్రహీంపట్నం మండలంలోని గుంటుపల్లి హైవేపై ఉద్రిక్త ఘటన చోటుచేసుకుంది. వేగ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన బారికేడ్లను ఓ కానిస్టేబుల్ ఢీకొట్టడంతో అక్కడ కలకలం రేగింది. ఈ సమయంలో అక్కడుగా వెళ్తున్న ఓ యువకుడు కానిస్టేబుల్ను అడ్డుకుని నిలదీశాడు. పోలీసులే మద్యం మత్తులో ఇలా వ్యవహరిస్తే సమాజానికి ఎలా ఆదర్శంగా ఉంటారని ప్రశ్నిస్తూ వాగ్వాదానికి దిగాడు. కానిస్టేబుల్ మద్యం సేవించి ఉన్నారని ఆరోపించిన యువకుడు, వెంటనే టెస్ట్ చేయించాలని పట్టుబట్టాడు. @aadhan_telugu"
18K likes, 780 comments - sirishma_44 on April 8, 2026: "ఇబ్రహీంపట్నం మండలంలోని గుంటుపల్లి హైవేపై ఉద్రిక్త ఘటన చోటుచేసుకుంది. వేగ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన బారికేడ్లను ఓ కానిస్టేబుల్ ఢీకొట్టడంతో అక్కడ కలకలం రేగింది. ఈ సమయంలో అక్కడుగా వెళ్తున్న ఓ యువకుడు కానిస్టేబుల్ను అడ్డుకుని నిలదీశాడు. పోలీసులే మద్యం మత్తులో ఇలా వ్యవహరిస్తే సమాజానికి ఎలా ఆదర్శంగా ఉంటారని ప్రశ్నిస్తూ వాగ్వాదానికి దిగాడు. కానిస్టేబుల్ మద్యం సేవించి ఉన్నారని ఆరోపించిన యువకుడు, వెంటనే టెస్ట్ చేయించాలని పట్టుబట్టాడు.
@aadhan_telugu".