• గ్రామీణ, పట్టణ సరిహద్దు డంపింగ్ యార్డులను పార్కులుగా తీర్చిదిద్దాలి.. "స్వర్ణాంధ్ర -స్వచ్ఛాంధ్ర" సమీక్షలో సీఎం చంద్రబాబు స్పష్ఠీకరణ
• రాష్ట్ర విభజన అనంతరం గన్నవరం నుంచి తొలిసారి హజ్ యాత్ర .నేడు జెండా ఊపి ప్రారంభించనున్న మైనారిటీ వ్యవహారాల సంక్షేమ మంత్రి ఎన్ఎండీఫరూక్
• రాష్ట్రవ్యాప్తంగా ఆరు లక్షల ఉచిత సూర్య ఘర్ కనెక్షన్ల మంజూరు. రాయదుర్గంలో పీఎం సూర్య ఘర్ ను ప్రారంభించిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి
• సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలను ఆత్మకూరులో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు. మీడియాకు వెల్లడించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
• ప్రతిపక్ష పార్టీలు చిన్న రాష్ట్రాలకు ద్రోహం చేశాయి.. డీ లిమిటేషన్ మరియు రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకోవడం పై స్పందించిన రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/Xdn9P
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper #🆕షేర్చాట్ అప్డేట్స్


