వెనిజులాలో సంభవించిన భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య 1,430కి పెరిగింది. రాయిటర్స్ సమాచారం ప్రకారం, ఆ దేశ నేషనల్ అసెంబ్లీ అధ్యక్షుడు జార్జ్ రోడ్రిగెజ్ శనివారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఘటనలో 3,238 మంది గాయపడగా, 3,142 మంది నిరాశ్రయులయ్యారని ఆ నివేదిక పేర్కొంది.
#✌️నేటి నా స్టేటస్ #షేర్ చాట్ బజార్👍
#😥బీభత్సం..920కు చేరిన మృతుల సంఖ్య, వేలాది మంది గల్లంతు!!