ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సింగపూర్ లోని సన్ టెక్ సిటీని సందర్శించారు. అక్కడ డీపీ అర్బన్ ఆర్కిటెక్ట్ సంస్థ డైరెక్టర్ ఆనందన్ కరుణాకరన్ తో లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ... ప్రపంచస్థాయి Meetings, Incentives, Conferences, and Exhibitions ఈవెంట్లకు కేంద్రంగా మారడమే ఆంధ్రప్రదేశ్ లక్ష్యమని పేర్కొన్నారు. ఇందుకోసం తాము కొత్త MICE విధానాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు.
#LokeshInsingapore #okeokkadu
#JobCreatorInChiefLokesh
#ChooseSpeedChooseAP
#NaraLokesh ##Nara Lokesh
00:24

