ShareChat
click to see wallet page
search
🚩 ధర్మో రక్షతి రక్షితః! 🚩 హిందూ పురాణాల్లో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే ఒక ప్రశ్న! క్షీరసాగర మథనం సమయంలో విష్ణుమూర్తి కూర్మావతారం ఎత్తి మందర పర్వతాన్ని తన వీపుపై మోస్తాడు. ఆ పర్వతం ఆయన వీపుపై భయంకరంగా రాపిడి చేస్తూ తిరుగుతున్నప్పుడు దేవుడికి ఏమనిపించింది? ఇంతకీ వ్యాస భాగవతం ప్రకారం, అప్పుడు కూర్మావతారానికి ఎలా అనిపించింది? A) భరించలేనంత నొప్పి గానా? B) మధురమైన దురద తీరినట్లు హాయిగానా? నిజమైన సనాతన ధర్మ అభిమానులు మీ సమాధానాన్ని కామెంట్ చేయండి! 👇✨ #Devotional #LordVishnu #Kurmavatara #TeluguPost #DailyQuiz #AnanthaVijayam #🧠క్విజ్🌟 #🤔Guess the Answer❓ #🙏🏻కృష్ణుడి భజనలు #📙ఆధ్యాత్మిక మాటలు #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్
🧠క్విజ్🌟 - కామెంట్ చేయండి ಏ5 ವೆಯಂಡಿ లైక్ చేయండి ప్రశ్న: క్షీరసాగర మథనంలో మందర పర్వతం రాపిడికి గురైనప్పుడు; దాని కింద ఉన్న విష్ణుమూర్తికి (కూర్శానికి) ఎలా అనిపించింది? సొప్పి A) ಭಲಂಏಲನಂತ B) పర్వతం బరువుకు ఊపిరాడకపోవడం తీరినట్టు C) వీపుపై మధురమైన దురద (హాయిగా) D) పర్వత రాపిడి వల్ల వేడి పుట్టదం VVjayan mantha  (సమాధానం తెలిస్తే లైక్ చేసి కామెంట్ చేయండి, అనంత విజయంను ఫాలో లవ ೮ನ೦೦" విజియం | కామెంట్ చేయండి ಏ5 ವೆಯಂಡಿ లైక్ చేయండి ప్రశ్న: క్షీరసాగర మథనంలో మందర పర్వతం రాపిడికి గురైనప్పుడు; దాని కింద ఉన్న విష్ణుమూర్తికి (కూర్శానికి) ఎలా అనిపించింది? సొప్పి A) ಭಲಂಏಲನಂತ B) పర్వతం బరువుకు ఊపిరాడకపోవడం తీరినట్టు C) వీపుపై మధురమైన దురద (హాయిగా) D) పర్వత రాపిడి వల్ల వేడి పుట్టదం VVjayan mantha  (సమాధానం తెలిస్తే లైక్ చేసి కామెంట్ చేయండి, అనంత విజయంను ఫాలో లవ ೮ನ೦೦" విజియం | - ShareChat