చెట్టులో కోయరు, కిందపడితేనే
ఏరుకుంటారు ఎందుకు ? తెలుసుకోండి ఫ్రెండ్స్
నారదమహర్షి పారిజాతపుష్పాన్నీ తెచ్చి రూక్ష్మిని
దేవికి ఇస్తారు.
ఇది తెలుసుకున్న సత్యభామ అలుగుతుంది.
సత్యభామ అలక తీర్చడానికి శ్రీకృష్ణుడు దేవలోకం
నుండి ఈ చెట్టును తీసుకుని వచ్చి సత్యభామ పెరట్లో నాటుతారు.
పారిజాత వృక్షము దేవతల వృక్షము కనుక ఆ వృక్షము నుండి వచ్చే పువ్వులు భూమిని తాకకపోతే భూమికి సంబంధించినది కాదు, భూమిని తాకిన తర్వాతనే భూమికి చెందిందిగా భావిస్తారు.
మన కర్మ భూమిపై పూజాకార్యక్రమాలు చేసే స్థితి ఆపువ్వుకు రావాలంటే ఆపువ్వు భూమిని తాకితేనే వస్తుంది.
ఆ కారణంచే పూజాకార్యక్రమాలు చేయడానికి చెట్టుకు ఉన్నప్పుడు కోయకుండా నేలవారిన తరువాతనే ఏరుకుని పూజలకు ఉపయోగిస్తారు.
.
.
.
#GoodInformation #good information


