ShareChat
click to see wallet page
search
#👩‍🎓GK & కరెంట్ అఫైర్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #sports #education #teachers
👩‍🎓GK & కరెంట్ అఫైర్స్ - ఛాంపియన్ మహిళల టీ 201 ప్రపంచకప్ అసలు సవాలు ఇప్పుడు మాంచెస్టర్ : మహిళల టీ 20 ప్రపం చకప్లో భారత జట్టుకు అసలు సవాలు ఇప్పుడే మొదలు కాబోతోంది ... గ్రూప్ -1 తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాను , తర్వాతి పోరులో నెదర్లాండ్స్ న్న ఆలవోకగా ఓడించిన హర్మన్ ప్రీత్ సేనకు .. ఆదివారం దక్షిణాఫ్రికా రూపంలో కఠిన ప్రత్యర్థి ఎదురు కాబోతోంది . తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడినప్పటికీ .. తర్వాత పాక్పై ఘనవిజయంతో సఫారీ జట్టు పుంజుకుంది . టోర్నీలో అత్యంత బలమైన జట్లలో అది ఒకటి . రెండు నెలల కిందట ఆ జట్టుతో టీ 20 సిరీస్లో భారత్ 1-4తో ఓటమి పాలవడం గమనార్హం . కాబట్టి ఈ మ్యాచ్లో హర్మన్ ప్రీత్ సేనకు అంత తేలిగ్గా ఉండకపోవచ్చు . ఆరు జట్లు ఉన్న గ్రూప్ నుంచి సెమీస్ కు వెళ్లేది రెండే . గ్రూప్- 1 లో ఆస్ట్రేలియా రూపంలో మరో కఠిన ప్రత్యర్ధి ఉన్న నేపథ్యంలో భారత్ ముందంజ వేయాలంటే దక్షిణాఫ్రికాను మహిళల టీ 20 ప్రపంచకప్ లో ఈనాడు శ్రీలంక X వెస్టిండీస్ • మ ॥ 3.00 నుంచి • హైతీ పై దక్షిణాఫ్రికాతో భారత్ పోరు నేడు రాత్రి నుంచి ఓడించి తీరా ల్సిందే . భీకరంగా TG ఐపీఎల్ అయిపోయింది . మెరుపులకు తెరపడిందని క్రికెట్ అభిమానులు చెందాల్సి అవసరం లేదు . హైదరాబాద్ క్రికెట్ సంఘం కొత్తగా మొదలుపెట్టిన టీజీ 20 లీగ్ లో యువ క్రికెటర్ల సా లను చూసేందుకు సిద్దం అయి పోవాల్సిందే . ఆదివారమే ఈ లీగ్ ఆరంభం కాబోతోంది . 22 రోజుల స్టేడియం : మ్యాచ్లు క్రికెట్ అభిమానుల రించబోతున్నాయి . కనిపిస్తున్న ఆస్ట్రేలియా ముందంజ వేయడం ఖాయమన్నది విశ్లేషకుల అంచనా . కాబట్టి భారత్ , దక్షిణాఫ్రికా పోరులో గెలిచిన జట్టే రెండో సెమీస్ బెర్తును చేజిక్కించుకుంటుందని భావిస్తు న్నారు . ఈ మ్యాచ్లో ఓడితే .. తర్వాత ఆస్ట్రేలియాపై గెలిచి తీరాల్సిన పరిస్థితి వస్తుంది . కాబట్టి ఆదివారం భారత అమ్మాయిలు చెలరేగాల్సిందే . ఓపెనర్లు స్మృతి మందాన , షెపాలి వర్మ ఫామ్లో ఉండడం జట్టుకు కలిసొచ్చే అంశం . జెమీమా , హర్మన్ ప్రీత్ జోరందుకోవాల్సి ఉంది . రిచా ఘోష్ ఫినిషర్ పాత్రను సమర్ధంగా పోషిస్తోంది . బౌలింగ్లో స్పిన్నర్లు దీప్తి , శ్రీ చరణి సూపర్ ఫామ్లో ఉన్నారు . పేస్లో భారత్ మెరుగుపడాల్సి ఉంది . దక్షిణాఫ్రికా జట్టుకు కెప్టెన్ లారా వోల్వార్ట్ అతి పెద్ద బలం . ఆమె నుంచి భారత బౌలర్లకు సవాలు తప్పదు . ఇంకా తజిన్ బ్రిట్స్ , లుజ్ , నదైన్ డిక్లెస్క్ డెస్క్టాసెన్ ఆ జట్టు బ్యాటింగ్ బలంగా ఉంది . బ్రెజిల్ జిగేల్ 3-0తో విజయం • నాకౌట్లో అమెరికా బ్రెజిల్ గెలువు బోణీ చేసింది . మాథ్యూస్ శున్యా రెండు గోల్స్ కొట్టడంతో గ్రూప్ - సి పోరులో శనివారం 3-0తో హైతీని చిత్తు చేసింది . థ్యంలో ఈ మ్యాచ్లో తప్పక నెగ్గాల్సిన స్థితిలో బరిలోకి దిగింది టైటిల్ . ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఆ జట్టు కున్యా గోర్ తో 2 22 వ నిమిషంలోనే ఆధిక్యంలోకి దూసుకెళ్లింది . కున్యాకు ఆ గోల్ రావడం అదృష్టమే . బాక్స్ లోకి దూసుకొచ్చిన విన్సియస్ జూనియర్ బలమైన షాట్ కొట్టాడు . దాన్ని హైతీ గోల్ కీపర్ జానీ ఫసైడ్ ఎడమవైపు దూకుతూ సేవ్ చేశాడు . కానీ రీబౌండ్ను హైతీ డిఫెండర్ డెల్ క్రాయిక్స్ అక్కడి నుంచి క్లియర్ చేయబోగా .. కానీ బంతి కున్యాకు తగిలి నెట్లో పడింది . 36 వ నిమిషంలో బ్రెజిల్ ఆధిక్యాన్ని కున్నా 2-0 పెంచాడు . కానీ ఈసారి గోల్ పూర్తిగా అతడి ప్రతిభతోనే వచ్చింది . విన్సియస్ జూనియర్ నుంచి వచ్చిన పాస్ను కున్యా .. ఎడమకాలితో నెట్ ఎడమవైపు కొట్టాడు . బ్రెజిల్ అభిమానులను సంబరాల్లో ముంచెత్తాడు . తొలి అర్ధ భాగం ఆఖర్లో వినియస్ జూనియర్ గోల్ తో బ్రెజిల్ 30 తో తిరుగులేని ఆధిక్యం సంపాదించింది . రెండో అర్ధభాగంలో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు . గాయం కారణంగా బ్రెజిల్ స్టార్ నెయ్ మార్ వరుసగా రెండు మ్యాచు దూరమయ్యాడు . ట్యునీసియా X జపాన్ ఉదయం 9.30 నుంచి స్పెయిన్ X సాదీ అరేబియా రాత్రి 9.30 నుంచి అర్ధరాత్రి 12.30 నుంచి 10 పరాగ్వే 1-0 తుర్కియే కునా గోల్ ఇలా .. అమెరికా జోరుమీదుంది . 1930 తర్వాత ప్రపంచకప్ తొలిసారి వరుసగా రెండో విజయాన్ని అందుకున్న ఆతిథ్య జట్టు నాకౌట్ బెడ్డు ఖాయం చేసుకుంది . అత్యధిక సార్ల కప్ గెలిచిన బ్రెజిల్ ఈ ప్రపంచకప్ లో తొలి విజయం సాధించింది . అమెరికా అదరహో .. వరు అమెరికన్ నాకౌట్లో ప్రవేశించింది . వరుసగా రెండో విజయంతో ఆ జట్టు ముందంజ వేసింది . స్టార్ ఆటగాడు క్రిస్టియన్ పులిసిచ్ గాయంతో దూరమైనప్పు టికీ గ్రూప్ డి పోరులో అమెరికా 2-0తో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది . అమెరికా ఆరు పాయింట్లతో గ్రూప్ అగ్రస్థానంలో ఉంది . 1980 తర్వాత ఓ ప్రపంచకప్లో సగా రెండు మ్యాచ్లు నెగ్గడం ఆ జట్టుకు ఇదే తొలిసారి రావడం విశేషం , కామెరాన్ బర్గెస్ సెల్ఫ్ గోల్తో ఆ జట్టు 11 వ నిమిషంలోనే ఆధిక్యంలోకి వెళ్లింది . ఆబ్జెక్స్ ఫ్రీమ్యాన్ 43 వ నిమిషంలో ఆధిక్యాన్ని 2-4 ) కు పెంచాడు . ఆఫ్ సైడ్ పరిగణించి ముందు ఈ గోల్న ఇవ్వలేదు . కానీ సమీక్షలో అమెరికా గోల్ సాధించింది . అమెరికా తన తొలి మ్యాచ్లో 4-1తో పరాగ్వేపై గెలిచిన సంగతి తెలిసించే నెదర్లాండ్స్ 5-1 స్వీడన్ ఫేవరెట్లలో ఒకటైన నెదర్లాండ్స్ అదిరే ప్రదర్శన చేసింది . జపాన్తో తొలి మ్యాచ్ల్ను డ్రాగా ముగించిన ఆరెంజ్ జట్టు .. శనివారం 5-1తో స్వీడన్ను చిత్తు చేసింది . ఆరంభం నుంచి గాడి నెదర్లాండ్స్ ఆయిదో నిమిషంలోనే ఆధిక్యంలోకి వెళ్లింది . బ్రయాన్ బ్రాణీ గోల్ సాధించాడు . ఆ తర్వాత 17 వ నిమిషంలో బ్రయన్ మరో గోల్ కొట్టాడు . కోడీ గాళ్ళ ( 17 వ , 54 వ ) రెండు గోల్స్ ఆఖర్లో క్రిసెన్సియో ( 89 వ ) ఒక గోల్ చేయడంతో నెదర్లాండ్స్ తిరుగులేని విజయాన్ని అందుకుంది . మొరాకో బోణీ మొరాకో 1-0 స్కాట్లాండ్ ఫాక్స్బారో : మొరాకో బోణీ కొట్టింది . గ్రూప్ - సి పోరులో ఆ జట్టు 1-0తో స్కాట్లాండ్ను ఓడించింది . ఆట ఆరంభమైన 72 వ సెకన్లోనే మొరాకో గోల్ కొట్టింది . ప్రపంచకప్లో తొలి మ్యాచ్ ఆడుతున్న ఇస్మాయిల్ సాలిబారి ఈ గోల్ సాధించాడు . అక్కడ నుంచి స్కాట్లాండ్ స్కోరు సమం చేయడానికి ఎంత ప్రయత్నించినా సఫలం కాలేకపోయింది . పరాగ్వే పది మందితోనే .. మరి ఎనిమిది కొత్త జట్ల పోరులో అంతిమ ఎవరో ? apollo INDIA AN టీజీ 20 జట్ల కెప్టెన్లు మెరుపులు వచ్చేశాయ్ ఈనాడు - హైదరాబాద్ నేటి నుంచే టీజీ 20 లీగ్ తెలంగాణలో యువ క్రికెటర్ల ప్రతిభకు వెలుగులోకి తీసుకురావడం .. వారిని ఐపీఎల్ , టీమ్ ఇండియా వైపు నడిపించడమే లక్ష్యంగా హైదరాబాద్ క్రికెట్ సంఘం ( హెచ్సీఏ ) ఆరంభించిన టీ 20 లీగ్ తొలి సీజను రంగం సిద్ధమైంది . ఉప్పల్ స్టేడియంలో ఆది వారం సాయంత్రం ప్రారంభోత్సవం అనంతరం 7.15 కి పాలమూరు సైకర్స్ , ఆన్విత ఖమ్మం ఏసెస్ మధ్య తొలి మ్యాచ్ మొదలవుతుంది . లీగ్ జరిగే జీ మ్యాచ్లడూ ఉప్పల్ స్టేడియమే ఆతిథ్యం ఇవ్వబోతోంది . మ్యాచ్లు మధ్యాహ్నం 2.15 లవుతాయి . మిగతా సగం 7.15 నుంచి జరుగుతాయి . హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ సహా టోర్నీలో మొత్తం 8 జట్లు బరిలో ఉండగా .. బీగ్ దశలో ప్రతి జట్టూ మిగతా ఏడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది . టాప్ -4 జట్లు ప్లేటపుు అర్హత సాధిస్తాయి . జులై 7 న లీగ్ దశ ముగుస్తుంది . 8 న ప్లేటఫ్స్ మొదలవుతాయి . జులై 12 న ఫైనల్ నిర్వహిస్తారు . ఇక్కడ మెరిస్తే .. : టీమ్ ఇండియాకు ఐపీఎల్ ఎలా దగ్గర దారిగా మారిందో తెలిసిందే . 19 ఏళ్ల నుంచి ప్రతిభావంతులను భారత క్రికెట్ కు అందిస్తూ వస్తోంది ఆ లీగ్ . అయితే ఆ లీగ్ లో అడుగు పెట్టడానికి .. రాష్ట్ర క్రికెట్ సంఘాలు నిర్వహించే స్థానిక లీగ్ లు ఒక మార్గంగా ఉపయోగపడుతున్నాయి . దక్షిణాదిన కర్ణాటక , తమిళనాడు , కేరళ ఎప్పట్నుంచే లీగ్లు నిర్వహిస్తుండగా .. ఏపీలోనూ కొన్నేళ్ల ముందు లీగ్ శ్రీకారం చుట్టుకుంది . ఈ లీగ్ ల్లో సత్తా చాటుకుని రాష్ట్ర జట్లలో , అలాగే ఐపీఎల్లో అవకాశం దక్కించుకున్న ఆటగాళ్లు ఎందరో తెలంగాణలో మాత్రం ఆలస్యంగా , ఇప్పుడే లీగ్ మొదలైంది . ఇక్కడ సత్తా చాటి కుర్రాళ్లపై ఐపీఎల్ ప్రాంచైజీలు కచ్చితంగా ఓ కన్నేస్తా యనడంలో సందేహం లేదు . ఈ లీగ్లో మెరిస్తే వివిధ స్థాయిల్లో హైదరాబాదు ఆడే అవకాశం కూడా రావచ్చు . మరి T 110 నాటౌట్ ప్రసిద్ధ పడగొట్టాడు జైస్వాల్ అదరగొట్టాడు అఫ్గానిస్థాన్ పై భారత్ ఘనవిజయం సిరీస్ క్లీన్ స్వీప్ ఎలాంటి ప్రతిఘటనా లేదు . బంతితో , బ్యాటుతో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించిన టీమిండియా .. అఫ్గానిస్థాన్తో మూడు వన్డేల సిరీసన్ను క్లీన్ స్వీప్ చేసింది . ప్రసిద్ధ కృష్ణ సూపర్ బౌలింగ్కు యశస్వి జైస్వాల్ మెరుపు శతకంతో తోడవడంతో ఆఖరి మ్యాచ్లో ప్రత్యర్థిని భారత్ చిత్తుగా ఓడించింది . అఫ్గాన్ పూర్తిగా తేలిపోయింది . | ప్రసిద్ 5/23 చెన్నై ఆఫ్ఘానిస్థాన్తో వన్డే సిరీస్లు భారత్ 3-0తో చేజిక్కించుకుంది . శనివారం అత్యంత ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో ఆతిథ్య బుకు 3 వికెట్ల తేడాతో విజయం సాదించింది . ప్రసిద్ధ కృష్ణ ( 5/23 ) విజృంభించ డంతో మొదట ఆఫ్ఘానిస్థాన్ 44.2 ఓవర్లలో 218 పరుగులకే ఆలౌటైంది . హషుతుల్లా షాహిద్ ( 102 131 బంతుల్లో 13-4 . 1-46 ) శతకంతో అఫ్గాన్ ను ఆదుకున్నాడు . అఱతుల్లా ( 50 , 56 బంతుల్లో 5-1 , 2.6 ) రాణించాడు . ఓపెనర్లు యశస్వి జైస్వాల్ ( 110 నాటౌట్ , 88 బంతుల్లో 14-4 , 3-6 ) , రోహిత్ శర్మ ( 19 , 69 బంతుల్లో 9.4 , 1 : 4 ) ధనాధన్ బ్యాటింగ్తో చెలరేగడంతో లక్ష్యాన్ని భారత్ 28.1 ఓవర్లలో ఒక వికెట్టే కోల్పోయి ఛేదించింది . ప్రసిద్ధు ' ప్లేయర్ ' అన్ ద మ్యాచ్ ' , శుభ్రమనకు ' ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ' అవార్డులు దక్కాయి ఓపెనర్ల ధనాధన్ : అసలే స్వల్ప లక్ష్యం .. ఆపై ఓపెనర్లు యశస్వీ జైస్వాల్ , రోహిత్ శర్మ చెలరేగడంతో భారత్ భేదన మరింత తేలికైపోయింది . ఒక్క బంతీ పడకుండానే భారత్ ఖాతాలో అయిదు పరుగులు చేరాయి . ఆఫ్ఘాన్ ఇన్నింగ్స్ సందర్భంగా ఆ జట్టు ఆట గాడు షాహిద్ పిచ్ డేంజర్ జోన్ లో మూడు సార్లు పరుగెత్తడంతో ఆ జట్టుకు పెనాల్టీ పడింది . అబ్బుతుల్లా వేసిన తొలి ఓవర్లో మూడు పోర్లు బాదిన జైస్వాల్ .. తన ఉద్దే శాన్ని చాటిచెప్పాడు . ఫరీద్ వేసిన ఓ ఓవర్లో రెండు పోర్లు , సిక్స్ దంచేశాడు . రోహిత్ నెమ్మ దిగా మొదలెట్టినా .. క్రమంగా బ్యాట్ ఝళిపిం చాడు . జైస్వాల్ 38 బంతుల్లో , అందరి చూపు శాంటా క్లారా ( అమెరికా ) : ప్రపంచకప్లో పరాగ్వే బోణీ కొట్టింది . గ్రూప్ - డి పోరులో 1-0తో తుర్కియేను ఓడించింది . మ్యాచ్ ఆరంభమైన 65 సెకన్లలోనే గోల్ కొట్టిన పరాగ్వే ఆ తర్వాత మ్యాచ్ అంతా అధిక్యాన్ని కాపాడుకుంది . 2 వ నిమిషంలో మతియాస్ గలార్ గోల్ కొట్టి పరాగ్వేను ఆధిక్యంలో నిలిపాడు . గోలకు చాలా దూరంలోనే బంతిని అందుకున్న మరియాస్ .. ఓ బుల్లెట్ కి బంతిని కార్నర్ నుంచి గోర్లోకి పంపించేశాడు . చేయి అడ్డుపెట్టుకున్నాడని : తొలి అర్ధభాగం ఇంజురీ సమయంలో పరాగ్వే ఆటగాడు అల్మరాన్ తుర్కియే ఆట గాడు ముల్డర్ మధ్య వాగ్వాదం జరిగింది . ఈ క్రమం లోనే నోటికి చేతిని అడ్డుపెట్టుకుని అల్బిరాన్ .. ముల్లర్ను ఏదో అన్నాడు . ప్రపంచకప్ నిబంధనల ప్రకారం నోటికి చేతిని అడ్డుపెట్టుకుని మాట్లాడటం నిషిద్ధం . దీంతో రిఫరీ ఇవాన్కు ముల్లర్ ఫిర్యాదు చేశాడు . రిఫరీ .. అల్కిరాన్కు రెడ్ కార్డు చూపించి బయ టకు పంపించాడు . ప్రస్తుత ప్రపంచకప్లో ఈ కారణంతో రెడ్ కార్డుకు గురైన తొలి ఆటగాడు అత్మిరానే . దీంతో సగం మ్యాచ్లు పరాగ్వే పది మందితోనే ఆడింది . 36 35 కివీస్ ఎట్టకేలకు .. వైభవ్ పైనే శ్రీలంక - ఎతో భారత్ - ఎ ఫైనల్ నేడే చంబుల్లా : ముక్కోణపు సిరీస్ ఫైనల్కు వేశైంది . ఆదివారం శ్రీలంక - ఎను భారత్ - ఎ ఢీకొనబోతోంది . మ్యాచ్లో యువ కెరటం వైభవ్ సూర్యవంశీ పైనే అందరి దృష్టి నిలవనుంది . ఈ రెండు జట్ల మధ్య జరి గిన ఆఖరి లీగ్ మ్యాచ్లో లంక సూపర్ ఓవర్లో భార త్ప గెలిచింది . అయితే ఈ మ్యాచ్ ఆఖర్లో లంక ఆట గాడు విషెన్ హలమ్బాగె పెవిలియన్కు వెళ్ళున్న వైభ పన్ను రెచ్చగొట్టడంతో .. భారత ఆటగాడు అతడిపైకి సౌథాంప్టన్ : మహిళల టీ 20 ప్రపంచకప్లో వరుసగా రెండు మ్యాచ్లు ఓడిన డిపెండింగ్ ఛాంపియన్ న్యూజి లాండ్ ఎట్టకేలకు ఓ విజయాన్ని అందుకుంది . గ్రూప్ -2 పోరులో హోరాహోరీ పోరులో ఆ జట్టు 4 పరుగుల తేడాతో ఐర్లాండ్ను ఓడించింది . మొదట కివీస్ 6 వికెట్లకు 140 పరు గులు చేసింది . ఇజీ షార్ప్ ( 36 ) , బ్రూక్ హాలిడే ( 34 ) , మెలీ కెర్ ( 30 ) రాణించారు . ఛేదనలో ఐర్లాండ్ ఆఖరిదాకా పోరాడినా 20 ఓవ ర్లలో 4 వికెట్లకు 138 పరుగులే చేసి స్వల్ప తేడాతో ఓడింది . మరోవెపు ఆస్ట్రేలియా విజయాల హ్యాట్రిక్ కొట్టింది . శనివారం గ్రూప్ -1 మ్యాచ్లో ఆ జట్టు 38 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ను చిత్తు చేసింది . మొదట ఆసీస్ 8 వికెట్లకు 219 పరుగుల భారీ స్కోరు చేసింది . బెత్ మూనీ ( 74 ) , ఆష్లీ గార్డ్ నర్ ( 58 ) రాణించారు . ఛేదనలో నెదర్లాండ్స్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లకు 121 పరుగులే చేసింది . వాతావరణం వేడెక్కిన సంగతి తెలి ఉ ॥ 10 నుంచి సిందే . వైభవ్ , విషెన్లకు మ్యాచ్ ఫీజులో చెరో 50 శాతం కోత పడింది . ఈ నేపథ్యంలో ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ జరగబోతుండడం ఆసక్తిని రేపుతోంది . భారత జట్టు టైటిల్ గెలవాలంటే వైభవ్తో పాటు కెప్టెన్ తిలక్ వర్మ . ప్రభ్సమన్ సింగ్ , బౌలర్లు హర్ట్ దూబె , యశ్ ఠాకూర్ , ఆర్షద్ ఖాన్ రాణించడం కీలకం . వైభవ్ అర్ధశతకాలు పూర్తి చేశారు . 22 ఓవర్లలో 167 / 0 తో విజయానికి చేరువైంది భారత్ . 170 వద్ద రోహిత్ ఔటయ్యాడు . శ్రేయస్ ( 21 నాటౌట్ ) తో కలిసి జైస్వాల్ _ లాంఛనం పూర్తి చేశాడు . సెంచరీ కూడా అందుకున్నాడు . హడలెత్తించిన ప్రసిద్ : అంతకుముందు కెరీర్ అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన పేసర్ ప్రసిద్ధ కృష్ణ , అఫ్గానిస్థాన్ వెన్ను వివి చాడు . అతడి దాటికి ఆప్షన్ 368 4 వికెట్లు కోల్పోయింది . ఆ దశలో ఆఫ్గానిస్థాన్న హద్దు తుల్లా ఆడుకున్నాడు . ఆఖ్యతుల్లాతో అయిదో వికెట్కు 105 పరుగులు జోడించిన అతడు .. నబి ( MM ) తో ఆరో వికెట్ కు 57 పరుగుల భాగ స్వామ్యం నెలకొల్పాడు . జట్టు స్కోరును 200 దాటించిన హష్కృతుల్లా .. చివరికి ఏడో వికె ట్ గా వెనుదిరిగాడు . మిగతా మూడు వికెట్లు పడగొట్టి ఆఫ్గాన్ ఇన్నింగ్స్న ముగించడానికి భారత్కు ఎంతో సమయం పట్టలేదు . గుర్బాజ్ ( సి ) ఆఫ్గానిస్థాన్ ఇబ్రహీం ( సి ) రోహిత్ ( బి ) ప్రసిద్ధ 11 , రహ్మత్ షా ( సి ) రోహిత్ ( బి ) ప్రసిద్ధ 5 ; హష్మతుల్లా ( సి ) శ్రేయస్ ( బి ) ప్రసిద్ధి 102 , రసూబీ ( సి ) శ్రేయస్ ( బి ) ప్రసిద్ 1. ఆజ్ఞతుల్లా ( సి ) ప్రసిద్ధ ( బి ) ప్రిన్స్ 50 , నది ( బి ) గుర్నూర్ 21 , రషీద్ ( సి ) ప్రిన్స్ ( బి ) హర్ష్ దుబె 5 , ముజనఫర్ రనౌట్ , ఫరీద్ ఆహ్మద్ రనౌట్ ) , జియావుర్ నాటౌట్ 1 ఎక్స్ ట్రాలు 16 మొత్తం : ( 442 ఓవర్లలో ఆలౌట్ ) 218 : వికెట్ల పతనం : 1-5 , 2-36 . 3-28 , 4-98 5-141 . 6-196 , 2-205 , 8-208 , 9 206 ; బౌలింగ్ : గుర్నూర్ 8-0-09-1 , ప్రసిద్ధ B. 2-2-29-5 7-0-38-1 , 6-0-20 హర్డ్ దూబి 7-0-09-1 , సుందర్ 8-2-22-0 భారత్ ఇన్నింగ్స్ : జైస్వాల్ నాటౌట్ 110 ) రోహిత్ ( సి ) అటల్ ( బి ) నవి 73 శ్రేయస్ నాట్ 30 : ఎక్సెట్రాలు 15 మొత్తం ( 38.4 ఓవర్లలో వికెట్ 224 వికెట్ల పతనం : 1-170 ; బౌలింగ్ : అబ్బుతుల్లా 2-0-21-0 , జియావుర్ 4-0-21-0 , 365 50-55-0 , 53-0-15-0 1-0-58-00 7.4-1-47-1 • టైటిల్ పోరుకు భారత్ ఆక్లాండ్ : మహిళల హాకీ నేషన్స్ కప్లో భారత్ ఫైనల్క దూసుకెళ్లింది . శనివారం జరిగిన సెమీ ఫైనల్లో భారత్ 6-0తో చిలీని చిత్తు చేసింది . మ్యాచ్లో తొలి 18 నిమిషాల్లోనే నాలుగు గోల్స్ పడ్డాయి . నవ్సీత్ కౌర్ ( 6 వ , 13 వ ) . దీపిక ( 14 వ , 18 వ ) ఈ గోల్ఫ్ చేశారు . ఆ తర్వాత నేహా ( 82 వ ) , సో ( 18 వ ) సఫలం కావడంతో భారత్ 6-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలి చింది . ఆదివారం జరిగే ఫైనల్లో న్యూజిలాండ్తో భారత్ తలపడనుంది . మరో సెమీస్ న్యూజిలాండ్ 4-1తో పెనాల్టీ షూటౌట్లో అమెరికాను ఓడించింది . ఈ అవకాశాన్ని కుర్రాళ్లు ఎలా ఉపయోగించుకుంటారన్నది ఆసక్తికరం . 8 జట్ల నుంచి 160 మంది కుర్రాళ్ళు లీగ్ లో తమ అదష్టాన్ని పరీక్షించుకుంటు న్నారు . మ్యాచ్లు స్టార్ స్పోర్ట్స్ జియో హాటెస్టాక్లో ప్రసారమవుతాయి . • ఉప్పల్ స్టేడియంలో 22 రోజుల సంబరం • తొలి పోరులో పాలమూరుతో ఖమ్మం ఢీ ఆరంభ వేడుకల్లో లక్ష్మణ్ , విజయ్ తమన్ .. ఆదివారం తొలి మ్యాచ్కు ముందు ఉప్పలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఆరంభ వేడుకలు జరగను న్నాయి . సాయంత్రం 5 : 30 కి సంగీత దర్శకుడు తమన్ తన ప్రదర్శనతో ఆలరించనున్నాడు . తర్వాత లేజర్ షో , క్రాకర్స్ షో ఉంటాయి . ఆపై ఎనిమిది జట్ల ఆటగాళ్ళు మైదానంలోకి వచ్చాడ .. టీ 20 ట్రోఫీని ఆవిష్కరిస్తారు . టీమ్ ఇండియా మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ , బీజ్ 30 బ్రాండ్ అంబాసిడర్ విజయ్ దేవరకొండ క్రికెట్ ఆడి టోర్నీని ప్రారంభించనున్నారు . వాళ్ల సంగతేంటి .. ఆటగాళ్ల వేలంలో టీమ్ ఇండియా ఆటగాడు తిలక్ వర్షను మెదక్ ఫాల్కన్స్ అత్యధికంగా రూ .33 లక్షలకు దక్కించు కున్న సంగతి తెలిసిందే . అయితే ప్రస్తుతం భారత్ ' ఎ ' జట్టుకు సారథిగా ఉన్న అతడు ఈ టోర్నీ ఆడటంపై స్పష్టత లేదు . కానీ భారత జట్టుకు ఆడుతున్న మరో ఆటగాడు , హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ( రూ .14 లక్షలు , వరంగల్ వారియర్స్ ) మాత్రం ఈనెల 36 నుంచి అందుబాటులో ఉంటాడని ఆ జట్టు యాజమాన్యం తెలిపింది . | ఆల్రౌండర్ల ఆయుధంగా .. తెలంగాణలో హైదరా బాద్కు ఉన్న విశిష్టత వేరు . HYDERABAD CHAMPIONS అలాగే టీటీ 20 లీగ్ లోనూ హైద రాబాద్ ఫ్రాంచైజీది ప్రత్యేక స్థానం . లీగ్ కు కేంద్రమైన నగ రంలో జట్టును దక్కించుకునేది ఎవరా అని బిడ్డింగ్ కు ముందు అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు . అత్యధి కంగా రూ .7.5 కోట్ల బిల్తో హైదరాబాద్ ఫ్రాంచైజీని దక్కించుకున్న ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ( రామోజీ గ్రూప్ ) తమ జట్టుకు ' హైదరాబాద్ ఈ ఛాంపియన్స్'గా నామకరణం చేసింది . తర్వాత వేలంలో హ్యూహాత్మకంగా ఎక్కువ మంది ఆల్రౌండర్లను కొనుగోలు చేసి జట్టును బలంగా తీర్చిదిద్దు కుంది . కోచ్ అనిరుద్ నేతృత్వంలో పదిరోజులు ముమ్మర సాధన చేసిన ఈ చాంపియన్స్ అసలు సమరానికి సై అంటోంది . రూ .11 లక్షలకు దక్కించుకున్న అభిరథ్ రెడ్డికి జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించారు . అతడు ప్రస్తుతం హైదరాబాద్ తరఫున రంజీల్లో అడుతున్నాడు . గత ఏడాది డిసెంబరులో విజయ్ హజారే ట్రోఫీలో బరోదాపై శతకం ( 1301 ) , ఈ ఏడాది జనవరిలో రంజీ మ్యాచ్లో ఛత్తీస్గఢ్ పై సెంచరీ ( 121 ) వాడాడు . వేలంలో ఈ ఛాంపియన్స్ కొనుగోలు చేసిన తొలి ప్లేయర్ అజయ్ దేవ్ గౌడ్ జట్టులో కీలక ఆటగాడు . భారత అండర్ -19 జట్టుకు ఆడిన అనుభవం అతడికి ఉంది . ఇటీవల భారత అండర్ -19 టీమ్కు ఎంపికైన యస్వీర్ గౌడ్ ఒక మ్యాచ్ కే అందుబాటులో ఉంటాడు . సాయి వికాస్ రెడ్డి రూపంలో నాణ్యమైన ఓపెనర్ ఉన్నాడు . ముంబయి ఇండియన్నా కు నెట్ బౌల ర్గా ఉన్న ప్రణవ్ వర్మ ఆనుభవం జట్టుకు కలిసొచ్చేదే . ఇక గడుగు గణేశ్ , అబిల్ రాథోడ్ , గుడెల్లి , జస్వంత్ , తరుణ్ రాజన్ , షణ్యులు అశ్విన్ , ప్రేమ్ చరణ్ , శ్రీనికేత్ ప్రత్యూష్ కుమార్ .. ఇలా జట్టులో సగానికి పైగా ఆల్ రౌండర్లతో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ సమతూ కంగా కనిపిస్తోంది . వైష్ణన్రెడ్డి , అన్విత్రెడ్డి లాంటి హిట్లర్లు , వికెట్ కీపర్ బ్యాటర్ అరవింద్తో బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉంది . మొత్తంగా ఈ ఛాంపియన్స్ జట్టుపై భారీ అంచనాలే ఉన్నాయి . లీగ్ జరిగేది హైదరాబాద్లోనే కావడంతో స్థానిక జట్టుపై ఇక్కడి అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి ఉంటుందనడంలో సందేహం లేదు . ఫైనల్లో నలుగురు భారతీయులు గియాంగ్ ( చైనా ) : ప్రపంచ బాక్సింగ్ కప్లో నలుగురు భారత బాక్సర్లు ఫైనలు దూసుకెళ్లారు . మహిళల విభాగంలో జ్యోతి ( 18 కేజీ ) , మీనాక్షి ( 51 కేజీ ) , ప్రాచి ( 57 కేజీ ) టైటిల్ పోరుకు అర్హత సాధించారు . సెమీఫైనల్లో జ్యోతి 1-2తో ఫాతిమా ( మెక్సికో ) పై నెగ్గగా .. మీనాక్షి 5-0తో లారా ( స్పెయిన్ ) ను ఓడించింది . మరో సెమీస్లో ప్రాచీ 4-1తో ఆమీనా ( ఫ్రాన్స్ ) ని ఓడించింది . పురుషులు సెమీస్లో దీపక్ ( 71 ) జేజ్ ) 5-1తో మకన్పై గెలిచాడు . • ఆసియా జిమ్నాసిక్ట్స్లో భారత్ కు కాంస్యం దిల్లీ : ఆసియా జూనియర్ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్షిప్లో పురుషుల టీమ్ విభాగంలో భారత్ కాంస్యం గెలుచుకుంది . శనివారం చైనాలోని జున్యాలో జరిగిన పోటీల్లో దామోదరన్ , నిషద్ నబి అలీ , అక్షత్ బజాజ్ , మహ్మద్ జైద్ అన్సారిలో కూడిన భారత బృందం 221,483 పాయిం ట్లతో మూడో స్థానాన్ని దహించు కుంది . చైనా ( 241.458 ) , జపాన్ ( 289,461 ) వరుసగా స్వర్ణ , రజత పతకాలు సాధించాయి . • ఉత్తమ అథ్లెట్ నీరజ్ దిల్లీ : జావెలిన్ చోసా ఉత్తమ అథ్లెట్ గా నిలి చాడు . ఇండియన్ అథ్లెటిక్స్ అవార్డ్స్ కార్యక్రమంలో 2025ు గానూ అతడు ఈ పురస్కారాన్ని దక్కించుకున్నాడు . 2001 టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం గెలిచిన అతడు .. 2001 పారిస్ ఒలింపిక్స్ రజతం సాధించిన సంగతి తెలిసిందే స్లీపుల్చేజ్ అథ్లెట్ పారుల్ చౌదరి ఉత్తమ మహిళా అథ్లెట్గా నిలిచింది . పి.టి.ఉష జీవిత సాఫల్య పురస్కారం అందుకుంది . GH + - ShareChat