మహిళా రిజర్వేషన్ బిల్లు అడ్డుకున్న విపక్షాల వైఖరికి నిరసనగా నిడదవోలులో మహిళలు, జనసేన, బీజేపీ నేతలతో కలిసి ర్యాలీ నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ర్యాలీలో పాల్గొన్న మంత్రులు రామానాయుడు గారు, కందుల దుర్గేష్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు, పలువురు నేతలు. స్వయంగా ప్లకార్డు పట్టుకుని నిరసన తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు.
#NariShaktiVandan
#SthreeShakti
#ChandrababuNaidu
#AndhraPradesh
#🆕షేర్చాట్ అప్డేట్స్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🆕Current అప్డేట్స్📢


