ShareChat
click to see wallet page
search
భారతదేశం లోనే తొలిసారిగా 1987 జూన్ 17 వ తేదీ నుండి రాష్ట్రంలోనీ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు "దృశ్య శ్రవణ విద్యా భొధన" విధానాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారు. "దృశ్య శ్రవణ విద్యా భొధన" విధానము ద్వారా విద్యార్థులకు వీడియో పాఠాలు టి.వి.ల ద్వారా చూసి నేర్చుకునే అవకాశాన్ని అందించారు. ఇందుకు గాను దర్శకుడు బాపు, రచయిత రమణ గార్లతో వీడియో పాఠాలను రూపొందించారు. అలాగే పాఠశాలకు టి.వి.లను, వి.సి.అర్ లను ఉచితంగా సమకూర్చారు ఆనాడు ఎన్.టి. రామారావు గారు.. #srntr #AnnAntr #ntr #NTRLivesOn
srntr - ఛారతథేశంలో ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్లో ప్రాథమిక . విద్యాబోధనకు విడియోపాఠాలు దృశ్యశ్రవణ విద్యాబోధనా విధానం =59_5-0 గౌIశ్రీ నందమూరి తారకరామారావు  ಐr _ ப ~5=59 =-~0|80 6 30 19,05 1987_ e| ச -_- ஈ=-. =---_ ೮೦೨ ಅ ఛారతథేశంలో ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్లో ప్రాథమిక . విద్యాబోధనకు విడియోపాఠాలు దృశ్యశ్రవణ విద్యాబోధనా విధానం =59_5-0 గౌIశ్రీ నందమూరి తారకరామారావు  ಐr _ ப ~5=59 =-~0|80 6 30 19,05 1987_ e| ச -_- ஈ=-. =---_ ೮೦೨ ಅ - ShareChat