ShareChat
click to see wallet page
search
#😓విషాదం..దాహంతో 49 మంది మృతి💧 #👉నేరాలు - ఘోరాలు🚨 #📰జాతీయం/అంతర్జాతీయం #📰ఆంధ్రా వాయిస్ #📰తెలంగాణ వాయిస్🎤
😓విషాదం..దాహంతో 49 మంది మృతి💧 - Auuuu[aaatu LuauuE[Agನiuuಖೈ *ಇ Ramesh ఆఫ్రికాలోని నైజర్ దేశంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఏడారిలో నీరు దొరక్క 49 మంది ప్రాణాలు కోల్పోయారు. సహారా ఎడారి మధ్యలో వీరు ప్రయాణిస్తున్న ట్రక్ చెడిపోయింది. దీంతో వారు రోజు తరబడి ఎడారిలో చిక్కుకుపోయారు. తాగునీరు లేక; తీవ్ర ఉష్ణోగ్రతలను తట్టుకోలేక . 49 ಮಂದಿ (ವೌಣೌಲು కోల్పోయినట్టు స్థానిక అధికారులు వెల్లడించారు (Sahara Desert tragedy . నైజర్ అధికారుల వివరాల ప్రకారం బాధితులంతా దేశానికి చెందినవారే. వారు పొరుగు దేశమైన మాలీలో జరిగిన ఓ మతపరమైన వేడుక నుంచి స్వదేశానికి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది: నైజర్-మాలి- అల్జీరియా సరిహద్దులకు సమీపంలోని నిర్జన ఎడారి ప్రాంతంలో వారి ట్రక్ నిలిచిపోయింది. వాహనం చెడిపోవడంతో పాటు ప్రయాణికులు దా డ్రైవర్తో ప్రయత్నించినప్పటికీ ఫలితం . బాగు చేసేందుకు లేకపోయింది. నీటి నిల్వలు పూర్తిగా అయిపోవడంతో 45 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య దాహంతో ఒక్కొక్కరుగా కుప్పకూలిపోయారు (49 dead in desert : Auuuu[aaatu LuauuE[Agನiuuಖೈ *ಇ Ramesh ఆఫ్రికాలోని నైజర్ దేశంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఏడారిలో నీరు దొరక్క 49 మంది ప్రాణాలు కోల్పోయారు. సహారా ఎడారి మధ్యలో వీరు ప్రయాణిస్తున్న ట్రక్ చెడిపోయింది. దీంతో వారు రోజు తరబడి ఎడారిలో చిక్కుకుపోయారు. తాగునీరు లేక; తీవ్ర ఉష్ణోగ్రతలను తట్టుకోలేక . 49 ಮಂದಿ (ವೌಣೌಲು కోల్పోయినట్టు స్థానిక అధికారులు వెల్లడించారు (Sahara Desert tragedy . నైజర్ అధికారుల వివరాల ప్రకారం బాధితులంతా దేశానికి చెందినవారే. వారు పొరుగు దేశమైన మాలీలో జరిగిన ఓ మతపరమైన వేడుక నుంచి స్వదేశానికి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది: నైజర్-మాలి- అల్జీరియా సరిహద్దులకు సమీపంలోని నిర్జన ఎడారి ప్రాంతంలో వారి ట్రక్ నిలిచిపోయింది. వాహనం చెడిపోవడంతో పాటు ప్రయాణికులు దా డ్రైవర్తో ప్రయత్నించినప్పటికీ ఫలితం . బాగు చేసేందుకు లేకపోయింది. నీటి నిల్వలు పూర్తిగా అయిపోవడంతో 45 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య దాహంతో ఒక్కొక్కరుగా కుప్పకూలిపోయారు (49 dead in desert : - ShareChat