#🏛️రాజకీయాలు #📰ఈరోజు అప్డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం
*సిబ్బంది గైర్హాజరుపై ఆగ్రహం*
స్వర్ణ గ్రామ సచివాల యాల్లో కొంతమంది సిబ్బంది నిర్ణీత సమయానికి హాజరుకాకపోవడం, ముందస్తు *అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కావడంపై ఎంపీడీవో రాజేశ్వర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు..*
చెయ్యేరులోని సచివాలయాలను ఆయన సందర్శించారు. సిబ్బంది ఆన్లైన్ హాజరు వివరాలను పరిశీలించారు. ప్రతిఒక్కరూ విధిగా సమయపాలన పాటించాలని ఆదేశించారు..
కార్యాలయానికి వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలన్నారు.
*విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే శాఖా పరమైన చర్యలు తప్ప వని హెచ్చరించారు..*
__________________________
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :-
ముమ్మిడివరం - నియోజకవర్గం
*శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 5️⃣
👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇
______________________✍️
*ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇*
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/B84kn3XfnsiIxEJyhmXoyV?mode=gi_t
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼


