ShareChat
click to see wallet page
search
#AmaravatiFacts రాష్ట్రంలో ఏ పని చేయకుండా, మొత్తం అమరావతికి దోచిపెడుతున్నారు అంటూ "ఫేక్ జగన్" ప్రజల్లో ప్రాంతాల మధ్య విద్వేషం చిమ్ముతున్నాడు. అమరావతి అనేది సెల్ఫ్-ఫైనాన్స్ సిటీ. రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కూడా నిర్మాణం కోసం ఖర్చు చేయదు. వివిధ ఆర్థిక సంస్థల నుంచి డబ్బు సమకూర్చుకుని, CRDA తిరిగి చెల్లిస్తుంది. దీని కోసం ప్రభుత్వం దగ్గర ఇప్పటికిప్పుడు 2,300 ఎకరాల భూమి ఉంది. ఇప్పటికిప్పుడు ఆ భూమి అమ్మినా రూ.27,600 కోట్లు వస్తాయి. ప్రభుత్వం అన్ని మౌలిక సదుపాయాలు సమకూర్చిన తరువాత, తన వద్ద ఉన్న భూములను అమ్మడం కానీ, లీజుకు ఇవ్వడం కానీ చేయాలనే ఆలోచనలో ఉంది. అప్పుడు ఆ భూములకు మరింత విలువ వస్తుంది. అందుకే అమరావతి సెల్ఫ్-ఫైనాన్స్ సిటీ. #Amaravati #ChandrababuNaidu #PsychoFekuJagan #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - ఏవీ రాజధానిపై ఫేక్ ప్రచారం ఖైసీరీ ఫేక్మరా ఒక పక్కసెల్ప ఫైనాన్స్ . 38 &05"| ಮಾಡಲ ಅಂಲಾರು ఫేక్ ఆరోపణ మరో పక్కప్రభుత్వ హామీతో ರುಣಾಲು ತಮ್ಪುತುಂಲುನ್ನಾರು. వాస్తవం అమరావతి అనేది సెల్ప ఫైనాన్స్ మోడల్ సుమారు 2,300 ఎకరాల భూమి ప్రభుత్వం చేతిలో ఉంది: ఇప్పటికిప్పుడు ఈ భూమి అమ్యినా రూ.27,600 కోట్ల రాష్ర్టానికి వస్తుంది: ಆದಾಯಂ కానీ మొత్తం ఇన్ర్రా డెవలప్ చేసిన తరువాత ఈ భూమి విలువ మరింత ఎక్కువ ఉంటుంది: రూపాయి కూడా ఏపీ ప్రభుత్వం ఖర్జు చేయదుః ಮುತ್ತಿಂ APCRDAನ ಶಿರ್ದುತುಂಬುಂಐ. ఏవీ రాజధానిపై ఫేక్ ప్రచారం ఖైసీరీ ఫేక్మరా ఒక పక్కసెల్ప ఫైనాన్స్ . 38 &05"| ಮಾಡಲ ಅಂಲಾರು ఫేక్ ఆరోపణ మరో పక్కప్రభుత్వ హామీతో ರುಣಾಲು ತಮ್ಪುತುಂಲುನ್ನಾರು. వాస్తవం అమరావతి అనేది సెల్ప ఫైనాన్స్ మోడల్ సుమారు 2,300 ఎకరాల భూమి ప్రభుత్వం చేతిలో ఉంది: ఇప్పటికిప్పుడు ఈ భూమి అమ్యినా రూ.27,600 కోట్ల రాష్ర్టానికి వస్తుంది: ಆದಾಯಂ కానీ మొత్తం ఇన్ర్రా డెవలప్ చేసిన తరువాత ఈ భూమి విలువ మరింత ఎక్కువ ఉంటుంది: రూపాయి కూడా ఏపీ ప్రభుత్వం ఖర్జు చేయదుః ಮುತ್ತಿಂ APCRDAನ ಶಿರ್ದುತುಂಬುಂಐ. - ShareChat