#AmaravatiFacts
రాష్ట్రంలో ఏ పని చేయకుండా, మొత్తం అమరావతికి దోచిపెడుతున్నారు అంటూ "ఫేక్ జగన్" ప్రజల్లో ప్రాంతాల మధ్య విద్వేషం చిమ్ముతున్నాడు.
అమరావతి అనేది సెల్ఫ్-ఫైనాన్స్ సిటీ. రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కూడా నిర్మాణం కోసం ఖర్చు చేయదు. వివిధ ఆర్థిక సంస్థల నుంచి డబ్బు సమకూర్చుకుని, CRDA తిరిగి చెల్లిస్తుంది. దీని కోసం ప్రభుత్వం దగ్గర ఇప్పటికిప్పుడు 2,300 ఎకరాల భూమి ఉంది. ఇప్పటికిప్పుడు ఆ భూమి అమ్మినా రూ.27,600 కోట్లు వస్తాయి.
ప్రభుత్వం అన్ని మౌలిక సదుపాయాలు సమకూర్చిన తరువాత, తన వద్ద ఉన్న భూములను అమ్మడం కానీ, లీజుకు ఇవ్వడం కానీ చేయాలనే ఆలోచనలో ఉంది. అప్పుడు ఆ భూములకు మరింత విలువ వస్తుంది. అందుకే అమరావతి సెల్ఫ్-ఫైనాన్స్ సిటీ.
#Amaravati
#ChandrababuNaidu
#PsychoFekuJagan
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్


