ShareChat
click to see wallet page
search
#😱41 డిగ్రీల సెగ..1300 మంది మృతి! #👉నేరాలు - ఘోరాలు🚨 #📰జాతీయం/అంతర్జాతీయం #📰తెలంగాణ వాయిస్🎤 #📰ప్లాష్ అప్‌డేట్స్
😱41 డిగ్రీల సెగ..1300 మంది మృతి! - హీట్ వేవ్స్ తో యూరప్ ee 41 డిగ్రీల సెగ . 1300 మంది మృతిః ఆరోగ్య  అత్యంత వేడి ఈ తావరణాన్ని ప్రపంచ ~oஜ (WHO) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రియేసస్ : సైలెంట్ కిల్లర్ అభివర్ణించారు: ప్రపంచ సగటుతో పోలిస్తే గా ఐరోపా ఖండం రెండింతల వేగంతో వేడెక్కుతోందని; ఇది మానవాళికి పెను సవాలుగా మారిందని ఆయన హెచ్చరించారు: ముఖ్యంగా పాతకాలపు కట్టడాలు; గృహాలు; పాఠశాలలు ఇటువంటి తీవ్రమైన వేడిని Ramesh తట్టుకునేలా నిర్మించకపోవడంతో; లోపల ఉన్నప్రజలు వేడికి చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోతున్నారు: ముఖ్యంగా. ఫ్రాన్స్లో పరిస్థితులు అత్యంత దయనీయంగా ఉన్నాయి: అక్కడ సాధారణ రోజుల కంటే అదనంగా 1,000 మరణాలు నమోదైనట్లు అధికారిక నివేదికలు . చెబుతున్నాయి: మరణించిన వారిలో 65 ఏళ్లు పైబడిన . వృద్ధులే ఎక్కువగా ఉండటం విషాదకరం: . జర్మనీ; పోలాండ్ చెక్ రిపబ్లిక్ దేశాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరాయి జర్మనీలోని బ్రాండెన్బర్గీలో 41.7 C చెక్ రిపబ్లిక్లోని డోక్సానీలో 41.1 C, పోలాండ్లోని స్లుబిస్లో . ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి: ఈ వేడిని . 40.5 C గరిష్ట తట్టుకోలేక ఈత కొట్టేందుకు నదులు; చెరువుల్లో దిగిన వారిలో 74 మంది నీటిలో మునిగి మరణించడం అక్కడి భయానక వాతావరణానికి అద్దం పడుతోంది ఎండల తీవ్రతతో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగి పవర్ గ్రిడ్లు విఫలమవుతున్నాయి: నెదర్లాండ్స్లో జరగాల్సిన భారీ  మ్యూజికల్ ఈవెంట్ 'డెఫ్కాన్ 1'ను అధికారులు చేయగా, పారిస్లో బహిరంగ కార్యక్రమాలపై ఆంక్షలు ನಿಧಿಂದೌರು హీట్ వేవ్స్ తో యూరప్ ee 41 డిగ్రీల సెగ . 1300 మంది మృతిః ఆరోగ్య  అత్యంత వేడి ఈ తావరణాన్ని ప్రపంచ ~oஜ (WHO) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రియేసస్ : సైలెంట్ కిల్లర్ అభివర్ణించారు: ప్రపంచ సగటుతో పోలిస్తే గా ఐరోపా ఖండం రెండింతల వేగంతో వేడెక్కుతోందని; ఇది మానవాళికి పెను సవాలుగా మారిందని ఆయన హెచ్చరించారు: ముఖ్యంగా పాతకాలపు కట్టడాలు; గృహాలు; పాఠశాలలు ఇటువంటి తీవ్రమైన వేడిని Ramesh తట్టుకునేలా నిర్మించకపోవడంతో; లోపల ఉన్నప్రజలు వేడికి చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోతున్నారు: ముఖ్యంగా. ఫ్రాన్స్లో పరిస్థితులు అత్యంత దయనీయంగా ఉన్నాయి: అక్కడ సాధారణ రోజుల కంటే అదనంగా 1,000 మరణాలు నమోదైనట్లు అధికారిక నివేదికలు . చెబుతున్నాయి: మరణించిన వారిలో 65 ఏళ్లు పైబడిన . వృద్ధులే ఎక్కువగా ఉండటం విషాదకరం: . జర్మనీ; పోలాండ్ చెక్ రిపబ్లిక్ దేశాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరాయి జర్మనీలోని బ్రాండెన్బర్గీలో 41.7 C చెక్ రిపబ్లిక్లోని డోక్సానీలో 41.1 C, పోలాండ్లోని స్లుబిస్లో . ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి: ఈ వేడిని . 40.5 C గరిష్ట తట్టుకోలేక ఈత కొట్టేందుకు నదులు; చెరువుల్లో దిగిన వారిలో 74 మంది నీటిలో మునిగి మరణించడం అక్కడి భయానక వాతావరణానికి అద్దం పడుతోంది ఎండల తీవ్రతతో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగి పవర్ గ్రిడ్లు విఫలమవుతున్నాయి: నెదర్లాండ్స్లో జరగాల్సిన భారీ  మ్యూజికల్ ఈవెంట్ 'డెఫ్కాన్ 1'ను అధికారులు చేయగా, పారిస్లో బహిరంగ కార్యక్రమాలపై ఆంక్షలు ನಿಧಿಂದೌರು - ShareChat