ShareChat
click to see wallet page
search
విజయవాడలో లోక్ భవన్‌ను సందర్శించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ గారితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. స్వల్ప అస్వస్థతతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన గవర్నర్‌ను పరామర్శించి, వారి ఆరోగ్యంపై యోగక్షేమాలు తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. #ChandrababuNaidu #AndhraPradesh #🆕Current అప్‌డేట్స్📢 #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
🆕Current అప్‌డేట్స్📢 - ShareChat