ShareChat
click to see wallet page
search
నవ్యాంధ్ర రాజధాని అమరావతి సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిన కేంద్రం!కేంద్ర క్యాబినెట్ సమావేశంలో అమరావతి అభివృద్ధికి ఊతమిస్తూ అత్యంత కీలకమైన ప్రాజెక్టులకు ఆమోదం తెలపడం హర్షణీయం.- ₹1,299 కోట్లతో అత్యాధునిక సెంట్రల్ సెక్రటేరియట్ కాంప్లెక్స్!- ₹1,235 కోట్లతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భారీ నివాస సముదాయం (1,504 క్వార్టర్స్)!అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు అండగా నిలిచిన గౌరవ ప్రధాని శ్రీ @- గారికి, ఏపీ భవిష్యత్తు కోసం అహర్నిశలు కృషి చేస్తూ ఈ ప్రాజెక్టులను సాధించిన విజనరీ సీఎం @ncbn.official గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.డబుల్ ఇంజిన్ సర్కార్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రగతి పథంలో దూసుకుపోతోంది! #🟡తెలుగుదేశం పార్టీ
🟡తెలుగుదేశం పార్టీ - అమరావతికి కీలక ప్రాజెక్టు కేంద్రం మెంజూరు చేసిన్ అమరావతిలో సెంట్రల్ సెక్రటీరియట్కు ఆమోదం 31,299 కోట్లతో సెంట్రల్ సెక్రటీరియట్కాంప్లెక్స్ కోట్లతో కేంద్ర ఉద్యోగుల నివాస సముదాయం र1,235 క్వార్టర్స్ నిర్మాణం 1,504 ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అమరావతి అభివృద్ధి రాజ్యసభ MP సానా సతీష్బాబు (టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు) (గౌరవ సెక్రటరీ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్) Sanasathishbabu అమరావతికి కీలక ప్రాజెక్టు కేంద్రం మెంజూరు చేసిన్ అమరావతిలో సెంట్రల్ సెక్రటీరియట్కు ఆమోదం 31,299 కోట్లతో సెంట్రల్ సెక్రటీరియట్కాంప్లెక్స్ కోట్లతో కేంద్ర ఉద్యోగుల నివాస సముదాయం र1,235 క్వార్టర్స్ నిర్మాణం 1,504 ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అమరావతి అభివృద్ధి రాజ్యసభ MP సానా సతీష్బాబు (టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు) (గౌరవ సెక్రటరీ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్) Sanasathishbabu - ShareChat