ShareChat
click to see wallet page
search
#👩‍🎓GK & కరెంట్ అఫైర్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #finance #education #teachers
👩‍🎓GK & కరెంట్ అఫైర్స్ - మేఘా ఇంజినీరింగ్ .. ఫిజికల్ ఇంటెలిజెన్స్ • అబుదాబి సంస్థ అనలాగ్ తో భాగస్వామ్యం • రూ.2850-4750 కోట్ల పెట్టుబడి ఈనాడు , హైదరాబాద్ : మౌళిక సదుపాయాల కల్పనలో అగ్రగామిగా కొనసాగుతున్న హైదరాబాద్ సంస్థ మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమి టెడ్ ( ఎంఈఐఎల్ ) , దేశంలోనే తొలిసారిగా పిజికల్ ఇంటిలిజెన్స్ రంగంలోకి అడుగుపెడుతున్నట్లు ప్రక టించింది . ఇందుకోసం అబుదానికి చెందిన ప్రము ఖ టెక్నాలజీ కంపెనీ అనలాగ్ తో కలిసి ఉమ్మడి భాగ స్వామ్య సంస్థ ( జీవీ ) ను ఏర్పాటు చేసింది . జీవీ . ద్వారా రాబోయే మూడు నాలుగేళ్లలో సుమారు రూ.2950- 47500 కోట్ల ( 300-500 మిలియన్ డాలర్ల ) పెట్టుబడి పెట్టనున్నట్లు ఎంఈఐఎల్ మేనే జింగ్ డైరెక్టర్ పీవీ కృష్ణా రెడ్డి , అనలాగ్ వ్యవస్థాప కులు , సీఈఓ అబ్జెక్స్ కిస్మన్ బుధవారం ఇక్కడ వెల్లడించారు . ఈ భాగస్వామ్యం ద్వారా దేశ వ్యాప్తంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి , స్మార్ట్ మొబిలిటీ , పరిశ్రమల ఆధునికీకరణ , ప్రజా భద్రత , స్మార్ట్ నగరాల నిర్మాణం తదితర రంగాల్లో వినూత్న పరిష్కారాలను అభివృద్ధి చేసి , అమలు చేస్తామని తెలిపారు . వసూళ్లు రూ .1.95 లక్షల కోట్లు జూన్ 14 % పెరిగాయ్ ఈ ఏడాది జూన్లో 195 కోట్లుగా య్యాయి . లక్షల నమోద 2025 జూన్లో వసూలైన రూ .1.71 లక్షల కోట్ల కంటే ఇవి 14 % అధికం . దేశీయ విక్రయాలు , దిగుమ తుల నుంచి అధిక పన్ను వసూళ్ళు నమోదుకా వడం వల్లే జూన్లో జీఎస్టి వసూళ్లు పెరిగా యని ప్రభుత్వం తెలిపింది . * దేశీయ లావాదేవీల నుంచి స్థూల పన్ను వసూళ్లు 6.5 % పెరిగి రూ .1.35 లక్షల కోట్లకు చేరాయి . ఇందులో కేంద్ర సీజీఎస్టి ( సీజీఎస్టీ ) 37,978 కోట్లు , రాష్ట్ర జీఎస్టి ( ఎస్జీఎస్టి ) రూ .45,116 కోట్లు , బజీఎస్టీ రూ .12,212 కోట్లుగా ఉన్నాయి . దిగుమతుల నుంచి జీఎస్టి వసూళ్లు 31.6 % ఆధికమై రూ . 60,038 కోట్లకు చేరాయి . • రిఫండ్ లు 20.1 % పెరిగి రూ .12,41 కోట్లుగా నమోదయ్యాయి . రిఫండ్ ల సర్దుబాటు అనంతరం నికరంగా జీఎస్టి వసూళ్లు 11.2 % పెరిగి రూ .1.62 లక్షల కోట్లకు చేరాయి . ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్- జూన్లో సూట జీఎస్టీ వసూళ్లు 8.4 % అధికమై రూ .6.32 లక్షల కోట్లుగా నమోదయ్యాయి . VENI NINC RE st ఒప్పంద పత్రాలతో మేఘా ఎండీ కృష్ణారెడ్డి , అనలాగ్ సీఈఓ అలెక్స్ కిప్మన్ ఇదీ ప్రత్యేకత ' కఠినమైన ప్రోగ్రామింగ్ ద్వారా కాకుండా , ' నిరంతర అభ్యాసనం ద్వారా వాస్తవ ప్రపంచాన్ని యంత్రాలు అర్థం చేసుకుని , వాటంతట అవే నిర్ణయాలు తీసుకుని పనిచేసే సామర్ధ్యమే ఫిజికల్ ఇంటెలిజెన్స్ , అనలాగ్ సంస్థ దీనికోసం వరల్డ్ మోడల్ , అనలాగ్ న్యూరల్ ఏజెంట్ ( అనా ) , హైవ్ అనే ' మూడు ప్రధాన ఉత్పత్తులను అభివృద్ధి చేసింది . ఇవి లక్షల సంఖ్యలోని సెన్సార్ల నుంచి వచ్చే డేటాను విశ్లే కృషించి , రాబోయే పరిణామాలను ముందుగానే పసిగడతాయి . హైదరాబాద్ లో ప్రయోగాత్మక ప్రాజెక్టులు నగరాల్లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం , పవర్ గ్రిడ్ సామర్ధ్యం పెంపు ప్రజారోగ్య వ్యవస్థ , మౌలిక సదు పాయాలు , విద్య వంటి రంగాల్లో ఈ సాంకేతికతను వినియోగించనున్నారు . ఇప్పటికే తెలంగాణ సచివా లయం చుట్టుపక్కల 5 కిలోమీటర్ల పరిధిలో ట్రాఫిక్ నిర్వహణ , విద్యుత్ సామర్థ్యం తదితర అంశాలపై ఒక ప్రయోగాత్మక ప్రాజెక్టు , ఈ సాంకేతికతతో విజయవం తంగా అమలు చేస్తున్నట్లు కృష్ణా రెడ్డి వివరించారు . • • 6 నెలల్లో అనలాగ్ ఇండియా కేంద్రం నూతన సాంకేతికతతో భారతీయుల డేటా అత్యంత సురక్షి తంగా ఉంటుందని , డేటా సార్వభౌమాధికారం ఏమాత్రం దెబ్బ తినదని ప్మన్ తెలిపారు . హైదరాబాద్లో అనబాగ్ ఇండియా కేంద్రాన్ని 6 నెలల్లో ప్రారంభిస్తామన్నారు . తమది మానవ కేంద్రీకృత ఏఐ ( కృత్రిమమేధ ) విధానమని వివరిం గారు . మనుషులను ఉద్యోగాల నుంచి తొలగించకుండా , ప్రధాన ఉద్దేశమని తెలిపారు . అత్యంత ప్రమాదకరమైన , వారి సామర్ధ్యాన్ని మరింత పెంచడమే ఈ సాంకేతికత విసుగు తెప్పించే , పదేపదే చేయాల్సిన పనులనే ఈ సాంకేతికత తీసుకుంటుందని చెప్పాడు . ఈ టెక్నాలజీ వల్ల కొత్త ఉపాధి అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు . యోనోలో ఏఐ ఆధారిత సేవలు : ఎస్బీఐ హైదరాబాద్ : ఈనాడు , ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఎస్బీఐ ) తన 11 వ వార్షికో త్సవం సందర్భంగా , 58 కోట్ల మంది yono OSBI కృత్రిమ మేధ ( ఎఐ ) ఆధారిత డిజిటల్ సేవ లను ఆవిష్కరించింది . యోనో ప్లాట్ఫామ్ వేది కగా ఖాతాదారుల బ్యాంకింగ్ లావాదేవీలను మరింత సులభతరం చేసేందుకు . వ్యాపారా లను బలోపేతం చేసేందుకు , ఆర్థిక , పర్యావరణ శ్రేయస్సుకు ఇవి ఉపకరిస్తాయని పేర్కొంది . 3 ఇన్ | అకౌంట్ : కొత్త వినియోగదారులు యోనో యాప్ 3 ఇన్ 1 అకౌంట్ తెర వొచ్చు . పొదుపు ఖాతాతో పాటు , ఎస్బీఐక్యాప్ సెక్యూరిటీస్ ద్వారా డీమ్యాట్ , ట్రేడింగ్ ఖాతా లనూ ప్రారంభించొచ్చు . అర్హులైన ఖాతాదా రులు తమ పొదుపు ఖాతాను కార్పొరేట్ వేతన ఖాతాగా మార్చు కోవచ్చు . వేతన ఖాతాను ఆన్లైన్ లోనే అప్గ్రేడ్ చేసుకోవచ్చు * బ్యాంకింగ్ రంగంలో తొలిసారిగా పర్యావరణ అనుకూల విధానాన్నీ యోనోలో ప్రవేశపెట్టింది . వాతాదారులు తమ డిజిటల్ లావాదేవీల వల్ల , ఎంత మేరకు కర్బన ఉద్గారాలు ఆదా అయ్యాయో తెలుసుకోవచ్చు . * బిజినెస్ బ్యాంకింగ్ విభాగంలో , పూర్తి స్థాయి : ట్రేడ్ ఫైనాన్స్ సేవలను అనుసంధానించడం ద్వారా యోనో బిజినెస్లో ఇ - ట్రేడ్ సేవలను ఎస్ బీఐ విస్తరించింది . ఉత్పత్తులు , ప్లాట్ఫామ్ పేవర్లు , సేవలకు సంబంధించిన సందేహాలపై తక్షణ మార్గదర్శకత్వం కోసం ' యోనో జీ ' అనే ఏజెంటిక్ ఏఐ ఆధారిత వర్చువల్ అసిస్టెంట్ను ఎస్బీఐ తీసుకొచ్చింది . క్యాబిన్ లగేజీ మాత్రమే ఉంటే దేశీయ , అంతర్జాతీయ విమానాల్లో క్యాబిన్ లగేజీ మాత్రమే తీసుకెళ్లే ఎకానమీ తరగతి ప్రయాణీకులకు తక్కువ ఛార్జీ వర్తించే ' ఇండిగో ' లైట్ ' పథకాన్ని దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ఆవిష్కరించింది . దేశీయంగా నేరుగా వెళ్లే ( డైరెక్ట్ ) సర్వీసులకు ఇది వర్తిస్తుంది . 7 కిలోగ్రాముల వరకు నేరాల ద్వారా సంపాదించిన ఆస్తులకు దివాలా స్మృతి రక్షణ ఉండదు దిల్లీ : దివాలా ప్రక్రియలో ఉన్న కంపెనీలకు లభించే మారటోరియంను , నేరాల ద్వారా సంపాదించినట్లు ఆరోప ఉన్న ఆస్తులను కాపాడుకోవడా నికి ఉపయోగించలేరని జాతీయ కంపె INSOLVENCY నీల లా అప్పిలేట్ ట్రైబ్యునల్ ( ఎన్సీఎల్పీజీ ) తెలిపింది . సిద్ధి వినాయక్ లాజిస్టిక్స్ లిమిటెడ్న్ మనీలాండరింగ్ నిరోధక చట్టం  ండి ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ( ఈడీ ) తీసుకున్న చర్యలను ఎన్సీఎల్పీటీ సమర్ధిం చింది . ఈడీ ఏదైనా ఆస్తిని జన చేస్తే ఆ నిర్ణయాన్ని సవాలు చేసే అధి కారం పీఎంఎల్ఏ చట్టంలోని ప్రత్యేక న్యాయవ్యవస్థ ఉంటుందని , దివాలా ట్రైబ్యునళ్లకు ఆ అధికారం ఉండదని ట్రైబ్యునల్ పేర్కొంది . ఐఎల్ అండ్ ఎఫ్ఎఎస్ రూ . 1080 కోట్ల రుణ లావాదేవీలపై విచారణ : రూ .1080 కోట్ల విలువైన ఆరు అనుమానాస్పద రుణ భావాదేవీలను పరి శీలించాలంటూ , భారీ అప్పుల్లో కూరుకుపోయిన ఐఎల్అండ్ ఎఫ్ఎఎస్ దాఖలు చేసిన పిటిషన్ను ఎన్సీఎర్పటీ అనుమతించింది . ఈ కేసులో ముంబయి లోని మిన్నిఎల్ని ఇచ్చిన ఉత్తర్వులను ఎన్సీఎల్పెటీ పక్కన పెట్టింది . హైదరాబాద్లో లైవ్ర్యాంప్ ఈనాడు , హైదరాబాద్ : డేటా సహకార రంగంలోని అమెరికా సంస్థ లైవ్్యంప్ , హైదరాబాద్లో నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది . భారత ఆర్ధిక వ్యవస్థలో ఏఐ ఆధారిత మార్కెటింగ్ సామర్ధ్యాలను నిర్మిం చేందుకు ఈ కార్యాలయం తోడ్పడనుంది . ఇప్పటికే నియమించుకున్న 250 మంది ఇంజినీర్లకు తోడుగా రాబోయే 12 నెలల్లో ఇంజినీరింగ్ , ప్రొడక్ట్ విభాగాల్లో 100 మందికి అవకాశం కల్పించనున్నట్లు సంస్థ వెల్లడించింది . అదానీ గ్రీన్ సామర్థ్యం .. 20 గిగావాట్లు ఆదానీ గ్రీన్ ఎనర్జీ పునరుత్పాదక విద్యు దుత్పత్తి సామర్థ్యం 20 గిగావాట్లను మించింది . కొత్త ప్రాజెక్టుల అభివృద్ధి ద్వారా భారత్లో ఈ మైలురాయిని అందుకున్న తొలి స్వచ్ఛ ఇంధన తయారీ సంస్థగా అదానీ గ్రీన్ నిలిచింది . ఈ సంస్థ వార్షికంగా adani GREEN ENERGY 5200 కోట్ల యూనిట్ల పునరుత్పాదక విద్యుత్ను ఉత్పత్తి చేస్తోంది . మన దేశంలో జరుగుతున్న మొత్తం విద్యుత్ వినియోగంలో ఇది సుమారు 3 శాతానికి సమానం . న్యూయార్క్ నగరానికి ఒక ఏడాది కాలానికి ఈ విద్యుత్ సరిపోతుందని .. దిల్లీ , ముంబయికి అవసరమైన మొత్తం విద్యుత్ అవసరాలకు ఇది సమానమని ఆదానీ గ్రూపు తెలిపింది . ఆక్స్మిక్క రూ .332 కోట్ల నిధులు ఈనాడు , హైదరాబాద్ : యూనిఫైడ్ జీపీయూ , ఏఐ ఆర్కిటెక్చర్ కంపెనీ ఆక్సెమిక్ ల్యాబ్స్ ఇండ్ , సిరీస్ ఏ పండింగ్లో భాగంగా రూ .332 కోట్ల 195 మిలియన్ డాలర్లు ) నిధులను సమీకరించింది . దీంతో ఇప్పటివరకు సంస్థ సేకరించిన మొత్తం పెట్టుబడులు రూ .570 కోట్లకు మించాయి . సెమీకండ క్టర్ కంపెనీలు , ఏఐ సిస్టమ్ బిల్డర్లు పూర్తిస్థాయి చిప్ ప్రోగ్రామ్ అవసరం లేకుండానే ఇస్టమ్ ఏఐ సిలికాన్ ను రూపొందించుకోవడానికి వీలు కల్పించే అక్టోమిక్ ఆక్టోకోర్ను మరింత విస్తరించేందుకు ఈ నిధులను వెచ్చించను న్నట్లు సంస్థ వ్యవస్థాపకులు , సీఈఓ రాజా కోడూర్ తెలిపారు . బీవైడీ కార్ల ధరలు రూ.లక్ష వరకు పెంపు చైనాకు చెందిన బీవైడీ అనుబంధ బీవైడీ ఇండియా , దేశీయంగా విక్రయి స్తున్న తమ కార్ల ధరలను రూ.లక్ష వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది . ముడిపదార్థాల ధరలు పెరగడం వల్లే ఎంపిక చేసిన మోడళ్ల ధరలు జులై 1 నుంచే పెంచినట్లు వెల్లడించింది . బీవైడీ అటో 3 , బీవైడీ సీలియన్ 7 , బీవైడీ సీల్లో కొన్ని వేరియంట్ల ధరలను పెంచామని తెలిపింది . జీఐడీ ఆటో 3 మీవైడీ ఇమ్యాప్స్ 7 వేరియంట్ల ధరలను పెంచలేదనీ వివరించింది . తక్కువ ఛార్జీ : ఇండిగో బరువు మాత్రమే ఉండే క్యాబిన్ లగేజ్ తీసు కెళ్లే ప్రయాణికులకు కనీస ధర ( బేస్ ప్రెస్ ) తక్కువగా వర్తిస్తుంది . దీంతోపాటు సీటు కూడా ఆటోమేటిక్ గా కేటాయిస్తారు . ఇందుకు ఆదనపు ఛార్జీ ఏమీ పడదు ' అని ఇండిగో మాతృసంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ బుద వారం వెల్లడించింది . కెమెరాలు , సెన్సార్ల ద్వారా ట్రాఫిక్ రద్దీని ముందే అంచనా వేసి .. అందుకనుగుణంగా సిగ్నళ్లు ఇవ్వడం , ప్రమాదాలను నివారించడం , అంబులెన్సులకు ప్రాధాన్యం . ఇవ్వడం వంటివి ఈ విధానంలో సాధ్యం అవుతాయి . + రోబోలు , డ్రోన్ల సాయంతో డేటా సెంటర్లు , అణు విద్యుత్తు ప్లాంట్ల వంటి అత్యంత ప్రమాదకర ప్రదేశా లను , మానవుల ప్రమేయం లేకుండానే ఈ సాంకేతిక తతో పర్యవేక్షణ చేయొచ్చు . ఇప్పటికే అబుదాబీలో ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నట్లు అన లాగ్ సీఈఓ ఆలెక్స్ కిస్మన్ తెలిపారు . త్వరలోనే విద్యుత్తు కారు ఎంఈఐఎల్ గ్రూపు గత ఆర్థిక సంవత్సరంలో రూ .60,0000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందని కృష్ణా రెడ్డి వెల్లడించారు . ప్రస్తుతం నాలుగేళ్లలో పూర్తిచే యాల్సిన రూ .2.5 లక్షల కోట్ల విలువైన ఆర్డర్లు తమకు ఉన్నాయన్నారు . రాబోయే రెండు మూడు నెలల్లో విద్యుత్తు కార్లు , సెల్ , బ్యాటరీల తయారీలోకి అడుగు పెట్టనున్నట్లు చెప్పారు . ఇందుకు సంబంధించి ఒక అంతర్జాతీయ సంస్థతో చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయని , త్వరలోనే ఈ వివరాలు ప్రకటిస్తా మని స్పష్టం చేశారు . కార్యక్రమంలో ఎంఈఐఎల్ డైరెక్టర్లు ప్రణవ్ రెడ్డి , మానస్ రెడ్డి పాల్గొన్నారు . అయ్యో .. ఐటీ గరి నుంచి రూ .19.28 లక్షల కోట్ల మార్కెట్ విలువ పోగొట్టుకున్న కంపెనీలు దేశంలోని 10 ప్రధాన ఐటీ కంపెనీల మార్కెట్ విలువ వాటి గరిష్ట స్థాయుల నుంచి సుమారు రూ .10.28 లక్షల కోట్లు క్షీణించినట్లు ఓ ఆంగ్ల వెబ్ సైట్ తెలిపింది . సంప్రదాయ ఐటీ సేవ లపై జెనరేటివ్ ఏఐ ప్రభావం ఎలా ఉంటుందోననే భయాలు , అంతర్జాతీ యంగా బలహీన గిరాకీ నేపథ్యంలో , ఐటీ కంపెనీల షేర్లను మదుపర్లు తెగనమ్ముతుండడం వల్లే ఈ పరిస్థితి ఎదురవుతోంది . వీసీ ఎసికే రూ .9 లక్షల కోట్ల నష్టం : ఐటీ రంగ కంపెనీల్లో అత్యధికంగా మార్కెట్ విలువ పోగొట్టుకుంది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ( టీసీఎస్ ) , 2004 ఆగస్టు 30 న టీసీఎస్ షేరు రూ . 4512.25 వద్ద జీవన్ రాలు గరిష్ఠాన్ని నమోదు చేసింది . ప్రస్తుతం ఈ షేరు రూ .1962,20 వద్ద ఉంది . అంటే గరిష్టాల నుంచి సుమారు 55 % క్షీణించింది . షేరు జీవనకాల గరిష్ఠం వద్ద టీసీఎస్ మార్కెట్ విలువ రూ . 16.47 లక్షల కోట్లు కాగా , ప్రస్తుతం రూ .3.3 లక్షల కోట్లు తగ్గి రూ .7.17 లక్షల కోట్లకు పరిమితమైంది . * ఇన్ఫోసిస్ షేరు ధర 3124 డిసెంబరులో రూ . 2,008 . 45 కాగా , బుధవారం రూ .965.45 వద్ద ముగిసింది . ఈ షేరు 2020 సెప్టెంబరు తర్వాత తొలి సారి రూ .1000 దిగువకు వచ్చింది . మార్కెట్ విలువ కూడా రూ .8.50 లక్షల కోట్ల వద్ద నుంచి తగ్గి రూ .3.19 లక్షల కోట్లడు దిగివచ్చింది . + 2021 అక్టోబరులో రూ . 303. 16 వద్ద జీవనకాల గరిష్టాన్ని నమోదుచే సిన విప్రో పేరు . అక్కడ నుంచి 54 % నష్టపోయి ప్రస్తుతం రూ .1700 వద్ద ఉంది . ఎల్టీబ మైండ్ ట్రీ షేరు 53 % , హెచ్ సీఎల్ టెక్ 47 % , పర్సిస్టెంట్ సిస్టమ్స్ 30 % , ఎంఫసిస్ 11 % , టెక్ మహీంద్రా షేరు 21 % చొప్పున తమ జీవనరాల గరిష్ట స్థాయిల నుంచి పతనం అయ్యాయి . +0 * అమెరికాలోనూ మ్యాగ్నిఫిసెంట్ 7 కంపెనీలైన మైక్రోసాఫ్ట్ , ఎన్ఐడియా , అల్ఫాకెట్ , యాపిల్ , మెటా , టెస్లా , అమెజాన్ మార్కెట్ విలువ జూన్లో 2.3 లక్షల కోట్ల డాలర్లు ( సుమారు రూ .218 లక్షల కోట్లు ) ఆవిరైంది . మరిన్ని దేశాలకు యూపీఐ హెచ్ఎస్బీసీ ఇండియాతో ఎన్పీసీఐ జట్లు విదేశాలకు వెళ్లే భారతీయులకు యూపీఐ చెల్లిం పులను మరింత సులభతరం చేసే దిశగా నేష నల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ( ఎన్ పీసీఐ ) కీలక అడుగు వేసింది . అంతర్జాతీయ ( క్రాస్ - బోర్డర్ ) చెల్లింపుల కోసం ' రియల్ - టైమ్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ ' సెటిల్మెంట్ అందించేందుకు హెచ్ఎస్ఓసీ ఇండియాతో వ్యూహాత్మక భాగస్వా మ్యాన్ని కుదుర్చుకున్నట్లు ఎన్పీసీఐ బుధవారం ప్రకటించింది . ప్రస్తుతం సింగపూర్ , యూఏఈ , నేపాల్ , భూటాన్ , మారిషస్ , ఫ్రాన్స్ , శ్రీలంక , ఖతార్ , కంటోడియా దేశాల్లో యూపీ సేవలు అందుబాటులో ఉన్నాయి . నూతన సదుపాయం వల్ల , విదేశాల్లో పర్యటించే మన దేశీయులు , ఇక్కడి తమ బ్యాంకు ఖాతాల నుంచే నేరుగా భారతీయ రూపాయల్లో క్యూఆర్ కోడ్ ఆధా రంగా చెల్లింపులు చేసుకునే వెసులుబాటు కలు జూన్లో రూ .28.9 లక్షల కోట్ల యూపీఐ లావాదేవీలు ఈ ఏడాది జూన్లో రూ .28.9 లక్షల కోట్ల విలువైన యూపీఐ ( యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ లావాదేవీలు చోటు చేసుకున్నా యని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ( ఎన్ఎసీఐ ) తెలిపింది . మే నెలలో ఇవి రికార్డు గరిష్టమైన రూ .20.9 లక్షల దేశంలో ప్రయాణికుల వాహనాల ( సీవీ కార్లు , ఎస్ యూవీలు , వ్యాధి ) టోకు అమ్మ కాలు ఈ ఏడాది జూన్లో 4 లక్షల మేర జరిగాయి . 2025 జూన్లో విక్రయమైన 3.22 లక్షల వాహనాలతో పోలిస్తే ఇవి 5 % అధికం . మారుతీ సుజుకీ ఇండియా ( ఎంఎస్ఐ ) దేశీయ అమ్మకాలు 24 % పెరిగి 1,47,187 కు , టాటా మోటార్స్ పీవీ విక్రయాలు 87 % దూసుకెల్లి ( 2,016 కు , మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మ కాలు 28 % వృద్ధి చెంది 90,534 కు , కియా ఇండియా విక్రయాలు 10 % పెరిగి 24,552 కు కోట్లుగా నమోదైన సంగతి విదితమే . ఇదే సమయంలో లావాదేవీల సంఖ్య కూడా 2320 ) కోట్ల నుంచి 2272 కోట్లకు తగ్గింది . 3026 జూన్లో రూ .24.13 లక్షల కోట్ల విలువైన 1830 కోట్ల లావాదేవీలు చోటుచేసు 4 లక్షల కార్ల అమ్మకాలు ! చేరాయి . గత పండగ సీజన్లో జీఎస్టి రేటు తగ్గించడంతో పాటు , ఆదాయపు పన్ను రేట్ల ఊరట , వడ్డీరేట్లను ఆర్బీఐ అదుపులో ఉంచడం వంటివి దేశీయంగా వాహన అమ్మకాల దూకు కారణమవుతున్నాయని ఎంఎస్ఐ సీనియర్ ఎగ్జిక్యూటివ్ పారోబెనర్జీ తెలిపారు . అయితే పశ్చి మాసియా ఉద్రిక్తతల ఫలితంగా ఏర్పడిన ఆర్థిక పరిస్థితులు , వాహన ధరలు పెరగడం , వర్షపాతం గుతుంది . LIPI లావాదేవీల్లో పారదర్శకత బ్యాంకింగ్ భాగస్వామిగా ఉన్న హెచ్ఎస్ బీసీ ఇండియా డైరెక్ట్ ఏపీఐ అనుసంధానం ద్వారా వాస్తవ విదేశీ మారకపు రేట్లను అంది స్తుంది . విదేశాల్లో కొనుగోళ్లు చేసే సమ యంలో తాము కచ్చితంగా ఎన్ని రూపాయలు చెల్లించాల్సి ఉంటుందో వినియోగదారులకు తెలు వ్యాపారులకు స్థానిక కరెన్సీలోనే అంతర్జాతీయ వ్యాపారులు , ఆర్థిక సంస్థలు తమ స్థానిక కరెన్సీలలోనే నిధులు స్వీకరించేం దుకు వీలవుతుంది . సెటిల్ మెంట్ ప్రక్రియా సులభమవుతుంది . తక్కువగా ఉండటం మాత్రమే వాహన పరిశ్ర మకు ఆటంకాలుగా ఉన్నాయని .. చిన్నకార్లపై ఈ ప్రతికూలత ఎక్కువగా పడొచ్చని వివరించారు . పెట్రోల్ ధర కంటే సీఎన్బీ ధర తక్కువగా ఉన్నందున , ఈ అందన మోడళ్ల తయారీ పెంచు తున్నట్లు వెల్లడించారు . ఈనాడు బిజినెస్ నెమ్మదించిన తయారీ రంగ వృద్ధి బలహీన గిరాకీ వల్లే : పీఎంఐ ఢిల్లీ : దేశీయ తయారీ రంగ వృద్ధి జూన్లో నెమ్మదించింది . కొత్త వ్యాపార ఆర్డర్లు , అంతర్జాతీయ విక్రయాల్లో పెరుగుదల ఓ మోస్తరుగా ఉండటం ఇందుకు కారణం . దీంతో ఉద్యోగ కల్పన , ఉత్పత్తి కూడా పరిమితంగా ఉందని ఓ నెలవారీ సర్వే తెలిపింది . హెచ్ఎస్బీసీ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ సూచీ మేలో 55 పాయింట్లు ఉండగా .. జూన్లో 512 పాయింట్లుగా నమోదైంది . పీఎంఐ పరిభాషలో సూచీ 50 పాయింట్లకు ఎగు వన ఉంటే ఆ రంగంలో వృద్ధి ఉన్నట్లే . జూన్లో సూవీ 50 పాయింట్ల ఎగు వనే ఉన్నా , మే నెలతో పోలిస్తే వృద్ధి తగ్గింది . గిరాకీ పరిస్థితులు మెరుగు పడ్డాయని పలు సంస్థలు పేర్కొనగా , మార్కెట్లో పోటీ తీవ్రంగా ఉందని మరి కొన్ని సంస్థలు తెలిపాయి . పశ్చిమాసియా ఉద్రిక్తతల ఫలితంగా ఏర్పడిన ఆర్ధిక పరిస్థితుల్లో , గిరాకీ నెమ్మదించడం వల్ల కూడా తయారీ రంగ వృద్ధిపై కొంత ప్రతికూల ప్రభావం పడినట్లు సర్వే వెల్లడించింది . ఆస్ట్రేలియా ఔషధ పంపిణీ సంస్థతో సాయి పేరంటరల్స్ దీర్ఘకాలిక ఒప్పందం అమ్మకాలు రూ .1300 కోట్లు పెరిగే వీలు SAI PARENTERAL3 ఈనాడు , హైదరాబాద్ : ఆస్ట్రేలియాలోని తమ అనుబంధ కంపెనీ నౌమెడ్ ఫార్మాస్యూటికల్స్ అక్కడి అతి పెద్ద ఔషధ పంపిణీ సంస్థతో ఒప్పందాన్ని మరో ఏడున్న రేళ్ల పాటు పొడిగించుకున్నట్లు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే సాయి పేరంటరల్స్ బుధవారం వెల్లడించింది . ఈ ఒప్పందాన్ని మరో మూడేళ్లు కొనసాగించే అవకాశమూ ఉంది . దీనివల్ల దాదాపు రూ .1,300 కోట్ల విలువైన అమ్మకాలను నౌమెడ్ ఫార్మా నమోదు చేస్తుందన్నది . అంచనా . ఆస్ట్రేలియాలో ఓటీసీ ( ఓవర్ ద కౌంటర్ ) మందుల విపణిలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు ఈ ఒప్పందం వీలు కల్పిస్తుందని సాయి పేరంటరల్స్ మేనేజింగ్ డైరెక్టర్ కె . అనిల్ కుమార్ వివరించారు . ఏటా 12 కొత్త ఔషధాలు అందించేందుకు వీలుగా ఈ ఒప్పందం కుదుర్చు కున్నట్లు చెప్పారు . అత్యుత్తమ ఔషధ తయారీ ప్రమాణాలు పాటిస్తున్నం . దునే , ఇతర ఔషధ నియంత్రణ మార్కెట్లకు విస్తరించే అవకాశం తమకు లభిస్తుందని ఆయన తెలిపారు . మందులకు అనుమతులు తీసుకోవడం , ముడిపదార్థాల సేకరణ , ఉత్పత్తి , పంపిణీ .. వరకూ అన్ని బాధ్యతలను నౌమెడ్ పార్మా నిర్వహిస్తుందని , తుది మందులను పంపిణీ సేవల సంస్థకు అందిస్తుందని వివరించారు . హైదరాబాద్లో రోష్ డిజిటల్ టెక్ హబ్ ఈనాడు , హైదరాబాద్ : అంతర్జాతీయ హెల్త్ కేర్ సంస్థ రోష్ , మనదేశంలో ఉంది . 2027 మొదటి రెండో డిజిటల్ టెక్నాలజీ హన్ను హైదరా బాద్లో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది . ఇప్పటికే పుణేలో ఈ సంస్థ కార్యాలయం 1. హైదరా త్రైమాసికంలో బాద్ కార్యాలయం అందుబాటులోకి వస్తుం దని రోష్ చీప్ డేటా ఆఫీసర్ , తాత్కాలిక చీఫ్ ఏఐ ఆఫీసర్ రమేష్ దుర్వాసులు తెలిపారు . భారత్లో శక్తిమంతమైన హెల్త్కేర్ , టెక్నా లజీ వ్యవస్ధను వినియోగించుకోవడం ద్వారా రోగుల సంరక్షణను మెరుగుపర్చాలనేవే తమ ప్రధాన లక్ష్యమని వివరించారు . కోడి గుడు 113 జులై 2 వ ఫారం వద్ద రైతు అమ్మకం ధరలు ( ) హైదరాబాద్ | వరంగల్ 650 652 650 | విజయవాడ | తూ / ప గోదావరి 625 విశాఖపట్నం చిత్తూరు యూఏఈ ఎఫ్ ఏ కింద బంగారం 640 713 దిగుమతి లైసెన్సులకు గడువు పొడిగింపు మనదేశంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ( యూఏఈ ) చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ( ఎఐటీఏ ) కింద పసిడి దిగుమతి చేసుకునేందుకు 2005-06 లో టారిఫ్ రేట్ కోటా ( టీఆర్్యూ ) అనుమతి పొందిన వారి లైసెన్సుల గడువును సెప్టెంబరు 30 వరకు పొడిగించినట్లు ప్రభుత్వం ప్రకటించింది . ఈ ఎఫ్టీఏ కింద టీజర్్యూ లైసెన్స్ కలిగిన వారం దరూ కలిపి ఏడాదిలో గరిష్టంగా 2001 మెట్రిక్ టన్నుల బంగారాన్ని 1 % సుంకం పైనే దిగుమతి చేసుకోవచ్చు . గడువు పొడిగింపు కోసం లైసెన్సుదారులు ప్రత్యే కంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు కాంపోజిషన్ ఫీజు కూడా చెల్లిం చనక్కరలేదని , డైరెక్టరేట్ జనరల్ ఆప్ పారిన్ ట్రేడ్ ( డీజీఎస్టీ ) ప్రకటించింది . + 2125-26లో యూఏఈ నుంచి 15.4 బి . డాలర్ల ( సుమారు రూ . 1.48 లక్షలు కోట్ల ) పసిడి దిగుమతి అయ్యింది . 2024-25లో దిగుమతి అయిన 16.83 బి . డా . ( సుమారు రూ .1.60 లక్షల కోట్ల ) కంటే ఇది 5 % తక్కువ . జూన్ లో భారీగా చమురు దిగుమతి మనదేశంలో గత నెలలో రోజుకు 4.33 మిలి యన్ బ్యారెళ్ల చొప్పున ముడిచమురు దిగుమతి అయ్యింది . ఇప్పటివరకు ఒక నెలలో దిగుమతి అయిన చమురులో ఇదే అధికమని పరిశోధనా సంస్థ కెప్లర్ నివేదిక తెలిపింది . ఇందులో రష్యా నుంచే రోజుకు 2.6 మి . బ్యారెళ్ల చమురు వచ్చింది . మే నెలలో మనదేశం దిగుమతి చేసుకున్న మొత్తం ముడిచమురులో రష్యా వాటా 36.5 % కాగా , జూన్లో ఇది 5 || శాతాన్ని మించింది . మే నెలలో రష్యా నుంచి మనకు రోజుకు 2.13 మి . బ్యారెళ్ల ముడిచమురు వచ్చింది . 2022-23 నుంచి మనదే శానికి అతి పెద్ద చమురు ఎగుమతిదారుగా రష్యా నిలిచింది . భారత రిఫైనరీ సంస్థలు ఆగస్టు తొలి అర్ధభాగం వరకు సరిపడా ముడిచమురుకు ఆర్డర్లు ఇచ్చాయని కెప్లర్ వివరించింది . అంతర్జాతీయ సరఫరాలు మెరుగు : సమీప భవిష్యత్తులో అంతర్జాతీ యంగా ముడిచమురు సరఫరా బాగానే ఉంటుందని నివేదిక వివరించింది . ఆఫ్రికా , రష్యా , వెనెజువెలాతో పాటు ఒపెక్ దేశాలు కూడా ఉత్పత్తి పెంచడం ఇందుకు కారణమని విశ్లేషించింది . సెన్సెక్స్ 444 నిఫ్టీ 140 విదేశీ సానుకూలతలు కలిసొచ్చాయ్ - 1923 M ఎపిఐఐ విక్రయాలు .. రూ .1140.50 కోట్లు డీఐఐ కొనుగోళ్లు .. రూ .3159.24 కోట్లు విదేశీ మార్కెట్ల సానుకూల సంకేతాలకు తోడు , చమురు ధర దిగిరావడంతో .. దేశీయ సూచీలు రెండు రోజుల వరుస నష్టాల నుంచి పుంజుకున్నాయి . డాబుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 60 పైసలు తగ్గి 25.16 వద్ద ముగిసింది . బ్యారెల్ బ్రెంట్ ముడి చమురు 18 % నష్టపోయి 1.3 డాలర్ల వద్ద ట్రేడవుతోంది . ఆసియా మార్కెట్లలో సింగపూర్ , హాంకాంగ్ మినహా మిగతావి లాభాల్లో ముగియగా .. ఐరోపా మార్కెట్లు ప్రతి కూల ధోరణిలో ఆరంభమయ్యాయి . బీఎస్ఈలోని నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ .2.39 లక్షల కోట్లు పెరిగి రూ .476.48 లక్షల కోట్లకు చేరింది . ఆద్యంతం పైకే .. ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 76,515.21 పాయింట్ల వద్ద లాబాల్లో ( క్రితం ముగింపు T6,478,67 ) ఆరంభమైంది . అదే ఒరవడి కొనసా చేరింది 5 . కేపీఐటీ టెక్నాలజీ షేరు కుదేలు తీరు , ఏడాది క్రితంతో పోలిస్తే తప్పుయడంతో .. ఈ 20:28 2 మొదటి త్రైమాసికంలో తమ ఆర్థిక పని ఉండొచ్చని కేపీఐటీ టెక్నాలజీస్ అంచనా కంపెనీ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి . బీఎస్ఈలో 16.98 % నష్టంతో రూ .557.50 వద్ద ఈ షేరు ముగిసింది . ఇంట్రాడేలో 11.23 % కోల్పోయి 52 వారాల కనిష్టమైన రూ . 555.10 కు దిగివచ్చింది కూడా . యునిలీవర్ గిస్తూ 77,110 . 18 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని మినహా మిగతావి లాభాల్లో ముగిశాయి . ఎటర్నల్ చివరకు 449.97 పాయింట్లు 76,922.64 పాయింట్ల వద్ద ముగిసింది . ఎన్ఎస్ఈ నిఫ్టీ 140.10 పాయింట్ల లాభంతో పాయింట్ల వద్ద స్థిరపడింది . ఇంట్రాడేలో 29,895 , 10 పాయింట్ల వద్ద కనిష్టాన్ని . 24,049,900 వద్ద గరిష్టాన్ని ఈ సూచీ నమోదు చేసింది . 24,005.85 8 మినహా .. సెన్సెక్స్ 30 కంపెనీల షేర్లలో 8 25 % దాని పోర్ట్స్ 2.10 % , మారుతీ 2.07 % ఎస్బీఐ 1.96 % , మహీంద్రా అండ్ మహేంద్రా 1.94 % లాభపడ్డాయి . హెచ్సీఎల్ టెక్నాల జీస్ 3.46 % , టెక్ మహీంద్రా 8.06 % , టీసీఎస్ 255 % టారూ స్టేట్ 1.59 % , ఇన్ఫోసిస్ 1.51 % చొప్పున నష్టపోయాయి . బీఎస్ఈ రంగాల సూచీల్లో A 24006 అద్విత్ జువెల్స్ కళకళ .. వాటర్వేస్ వెలవెల అద్విత్ జ్యువెల్స్ షేర్లు స్టాక్ మార్కెట్లో శుభా రంభం చేశాయి . ఇష్యూ ధర రూ .138 తో పోలిస్తే , రూ .187 వద్ద ఈ కంపెనీ షేర్లు బీఎస్ఈలో నమోదయ్యాయి . ఆ తర్వాత 37.88 % పెరిగి రూ .180 కి చేరినా , చివరకు 20 % లాభంతో రూ .178.15 వద్ద ముగిశాయి . * వాటర్వేస్ లీజర్ టూరిజం లిమిటెడ్ షేర్లు తొలి | రోజు వేలవంగా ముగిశాయి . ఇష్యూ ధర రూ . 808 తో పోలిస్తే 160 % తక్కువగా రూ .600 వద్ద బీఎస్ ఈలో ఈ కంపెనీ షేరు ట్రేడింగ్ ప్రారంభమైంది . ఒక | దశలో 22.85 % నష్టపోయి రూ . 623 10 కు దిగివ చ్చినా , చివరకు 17.40 % నష్టంతో రూ .667.35 వద్ద స్థిరాస్తి , ఎఫ్ఎమ్ సీజీ , సేవలు , వాహన , బ్యాంకింగ్ రాణించగా .. ఐటీ , లోహ , టెలికాం డీలాపడ్డాయి .. - ShareChat