ShareChat
click to see wallet page
search
NEWS ONE PAGES : 28-06-2026 #🏛️రాజకీయాలు #👉నేరాలు - ఘోరాలు🚨 #💪పాజిటీవ్ స్టోరీస్ #🆕Current అప్‌డేట్స్📢
🏛️రాజకీయాలు - చట్టాలు .. + మనకి తెలియాలి . మీ న్యూస్ వన్ వెబ్సైటు www.newsone24x7.in Reg . APTEL / 2011 / 39524 న్యూన్వన్ తెలుగు దినపత్రిక NEWS ONE TELUGU DAILY మీ బట్టలు ఉతుక్కోండి ' న్యూఢిల్లీ : టాటా గ్రూపునకు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా తమ పైలట్లు , క్యాబిన్ క్రూ సిబ్బందికి ఊహించని షాక్ ఇచ్చింది . అంతర్జాతీయ సర్వీసుల లేఓవర్ ( విదేశాల్లో విమాన విరామ సమయం ) సమయంలో సిబ్బందికి ఇప్పటివరకు అందిస్తున్న ఉచిత లాండ్రీ ( దుస్తులు ఉతికే ) సేవలను జూలై ఒకటి నుంచి పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది . గత ఆర్థిక సంవత్సరంలో వేల కోట్ల రూపాయల నష్టాలను చవిచూడటంతో , ఖర్చులను తగ్గించుకునే క్రమంలో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది . దశాబ్దాలుగా వస్తున్న ఈ సాంప్రదాయానికి స్వస్తి పలుకుతుండటంతో సిబ్బంది కొంత సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుందని అంతర్గత ఈమెయిల్లో ఎయిర్ ఇండియా పేర్కొంది . ఇకపై అంతర్జాతీయ లేఓవర్ల సమయంలో హోటల్ లాండ్రీ సేవలకు బదులుగా , క్రూ సిబ్బంది ఉండే గదుల్లోనే బరన్ బాక్స్ ( ఇస్రీ పెట్టె , ఐరన్ బోర్డులను అందుబాటులో ఉంచనున్నట్లు Circulated by Anakapalli , AlluriSeetharamaraju , Vizianagaram Parvathipuram , Srikakulam , Kakinada East Godavari , Konaseema , West Godavari , Krishna Guntur , Bapatta NTR Anantapuram , Satyasal Kumool Nandyala Chittoor , Tirupati Annamayya , Telangana State PUBLISHED FROM VISAKHAPATNAM విశాఖపట్నం ఆదివారం 28-06-2026 ప్రముఖ తమిళ దర్శకుడు , నటుడు కె . భాగ్యరాజ్ కన్నుమూత భాగ్యరాజ్కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు .. సంపుటి : 13 సంచిక 218 వెల : 2 / - పేజీలు 4 ప్రతీ ఒక్కరి ఆరోగ్యం కోసమే సంజీవని సంజీవని హెన్రీ వెరీ హ్యాక్శ్ కోసం .. ప్రముఖ తమిళ సినీ దర్శకుడు , నటుడు , రచయిత కె . భాగ్యరాజ్ ( 73 ) శనివారం కన్నుమూశారు . గుండెపోటు కారణంగా ఆయన తుదిశ్వాస విడిచారు . భాగ్యరాజ్ మరణం పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు . ఆయన అంత్యక్రియలను పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ఆదేశించారు . భారతీయ సినిమాకు భాగ్యరాజ్ చేసిన సేవలకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం ప్రకటించారు . ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఒక సంతాప సందేశాన్ని విడుదల చేశారు . భాగ్యరాజ్ మరణం తమిళ చిత్ర పరిశ్రమకు , రాష్ట్ర సాంస్కృతిక రంగానికి తీరని లోటని పేర్కొన్నారు . దర్శకుడిగా , నటుడిగా , కథా రచయితగా , సంగీత దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞ కనబరిచిన అరుదైన ప్రతిభాశాలి అని కొనియాడారు . తన విలక్షణమైన కథన శైలి . సహజమైన హాస్యం , గ్రామీణ నేపథ్యాలను వాస్తవికంగా చూపిన విధానంతో తమిళ సినిమాలో తనకంటూ LE ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని గుర్తుచేశారు . ఆయన సినిమాలు కేవలం వినోదాన్ని పంచడమే కాకుండా , మానవ విలువలు , సామాజిక అంశాలను ప్రతిబింబించాయని సీఎం విజయ్ వివరించారు . ప్రముఖ దర్శకుడు భారతీరాజా వద్ద సహాయకుడిగా ( మిగతా 2 వ పేజీలో ) • టెక్నాలజీ వినియోగంలో నేను జెన్ జీ వర్గమే • నదుల అనుసంధానమే రాష్ట్రాలకు శ్రీరామ రక్ష కాలర్ ఎగరేసి చెప్పుకునేలా అమరావతి నిర్మాణం నిర్మాణాల వేగం చూసి తట్టుకోలేకే రాజధానికి వైసీపీ నేతలు ఛీ ఛీ అంటున్నా ... మాలిగన్ పట్టుకుని వేలాడుతున్నారు . వైసీపీ క్రిమినల్ పాలిటిక్స్ తో సమాజానికి , ఆడబిడ్డలకు రక్షణ లేదు జీవని డిజిటల్ సెర్చ్ సెంటర్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు మార్కాపురం జిల్లా , జూన్ 27 ( న్యూస్వన్ ప్రతినిధి ) రాష్ట్రంలో ప్రతీ ఒక్కరి ఆరోగ్యం సంజీవని ప్రాజెక్టు అమలు చేయాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు . ఈ ఏడాది ఆగష్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్రంలో ప్రతీ ఒక్కరి డిజిటల్ హెల్త్ రికార్డులతో కూడిన సంజీవని ప్రాజెక్టును అమలు చేయనున్నట్టు వెల్లడించారు . మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కిష్టంశెట్టి పల్లెలో సంజీవని డిజిటల్ సెర్చ్ సెంటర్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు . అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు . ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి జిల్లా ఆస్పత్రి , సూపర్ స్పెషాలిటీ కేర్ వరకూ వైద్య సేవలు అందేలా ఈ సంజీవని డిజిటల్ హెల్త్ రికార్డుల ద్వారా వ్యక్తిగత ఆరోగ్య పర్యవేక్షణ ఉంటుందని సీఎం వివరించారు . ప్రజలు అందరికీ సంపూర్ణ వైద్య సేవలు అందించేలా సంజీవని కార్యక్రమం అమలు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు . ప్రిడిక్టివ్ , ప్రివెంటివ్ , క్యూరెటివ్ విధానం ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడతామని అన్నారు . ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి సూపర్ స్పెషాలిటీ వరకూ మొత్తం ఆరోగ్య వ్యవస్థను ఒకే డిజిటల్ వేదికపై అనుసంధానిస్తామని అన్నారు . దీనిపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ .. సంజీవని ద్వారా డాక్టర్ అపాయింట్మెంట్ బుకింగ్ , ఆరోగ్యంపై ఫాలోఅప్ , వర్చువల్ కనెక్ట్ ద్వారా వైద్యసేవలు అందుతాయి . సంజీవని కార్డు ద్వారా ( మిగతా 2 వ పేజీలో ) గిరిజన చట్టాలు , హక్కుల రక్షణకు సంపూర్ణ మద్దుతు ఇవ్వాలి విరాళాల వివాదంలో సంఘ్ నేత హస్తం ! జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో విజ్ఞప్తి చేసిన జడ్పీ చైరపర్శన్ జె . సుభద్ర బాక్సైట్ తవ్వకాలు , హైడ్రో పవర్ ప్రాజెక్టులు వద్దని , సర్వేలు ఆపాలని డిమాండు చేసిన సభ్యులు తవ్వకాలపై జీవోలు రాలేదని , సర్వేకు అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేసిన అల్లూరి జేసే శ్రీపూజ బాక్సైట్ తవ్వకాలపై ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు : మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి సర్వసభ్య సమావేశము విశాఖపట్టణం , జూన్ 27 : గిరిజన చట్టాలు , అక్కడి ప్రజల హక్కుల రక్షణలో ప్రభుత్వ పెద్దలు , అధికార యంత్రాంగం , ఇతర ప్రతినిధులు భాగస్వామ్యం కావాలని , గిరిజన ప్రాంత వనరుల సంరక్షణకు సంపూర్ణ మద్దతు తెలపాలని జిల్లా పరిషత్ ధైరపర్మన్ జె . సుభద్ర విజ్ఞప్తి చేశారు . జిల్లా పరిషత్ సమావేశం మందిరం వేదికగా శనివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో బాక్సైట్ తవ్వకాలు , హైడ్రో పవర్ ప్రాజెక్టులకు సంబంధించి ముందుస్తు కార్యకలాపాలు ప్రారంభమవుతున్నాయని , సర్వేలు జరుగుతున్నాయని అనంతగిరి జడ్పీటీసీ సభ్యుడు చేసిన ఆరోపణల నేపథ్యంలో సభ్యులందరూ ఆయనకు మద్దతు తెలుపుతూ పోడియాన్ని చుట్టుముట్టారు . ఈ క్రమంలో ఆమె స్పందిస్తూ గిరిజనుల హక్కులను కాలరాసే పనులకు ఎవ్వరూ పాల్పడవద్దని , ముఖ్యంగా బాక్సైట్ తవ్వకాలు , హైడ్రో పవర్ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియలకు సహకరించివద్దని కోరారు . సర్వేలకు అనుమతులు ఇవ్వరాదని విన్నవించారు . బాక్సైట్ తవ్వకాలపై ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు : మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ అనంతగిరి జడ్పీటీసీ సభ్యుడు గంగరాజు చేసిన ఆరోపణ నేపథ్యంలో పలువురు సభ్యులు పోడియాన్ని చుట్టిముట్టి బాక్సైట్ తవ్వకాలకు అనుమతులు ఇవ్వరాదని డిమాండ్ చేస్తూ పలువురు సభ్యులు పోడియం ముందు బైరాయించి కాసేపు నినాదాలు చేశారు . ఈ సందర్భంగా స్పందించిన మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి బాక్సైట్ తవ్వకాల అంశంపై ప్రజల్లో అనవసర అపోహలు సృష్టించడం సరికాదని అన్నారు . గతంలో బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ తాము పాదయాత్ర నిర్వహించామని గుర్తు చేశారు . అప్పటి ఉద్యమాల ఫలితంగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో బాక్సైట్ తవ్వకాలకు సంబంధించిన జీవోను రద్దు చేశామని తెలిపారు . ప్రస్తుతం బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి కొత్త జీవోలు జారీ చేయలేదని స్పష్టం చేశారు . అలాంటి జీవోలు ఉన్నాయని ఎవరైనా ఆరోపిస్తే వాటిని ప్రజల ముందు ఉంచాలని కోరారు . నిజంగా అలాంటి జీవోలు ఉంటే వాటి రద్దు కోసం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు . బాక్సైట్ తవ్వకాల ( మిగతా 2 వ పేజీలో ) లక్నో : యూపీలోని అయోధ్యలో రామమందిరం పేరుతో పారదర్శకత , భక్తి , జాతీయ గర్వాన్ని ప్రస్తావించిన ఆర్ఎస్ఎస్ , బీజేపీలకు ఇప్పుడు అదే ఆలయ ట్రస్ట్ చుట్టూ వస్తున్న అవినీతి ఆరోపణలు ఇబ్బందికరంగా మారాయి . భూముల కొనుగోళ్ల నుంచి భక్తుల విరాళాల లెక్కల వరకు వరుస వివాదాల్లో ఆర్ఎస్ఎస్ నేత , ట్రస్ట్ అనిల్ మిశ్రా పేరు వినిపిస్తోంది . అయితే ఆయనకు సంఘ్ అండదండలు ఉన్నాయని , ఈ వివాదం నుంచి ఆయనకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చూస్తోందన్న మాటలు వినిపిస్తున్నాయి . ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా ట్రస్ట్ చుట్టూ వివాదాలు తగ్గడం లేదు . భూముల కొనుగోలు అక్రమాల ఆరోపణలు ఇంకా పూర్తిగా చల్లారకముందే , ఇప్పుడు భక్తులు సమర్పించిన నగదు , బంగారు ఆభరణాల దుర్వినియోగం ఆరోపణలు మరోసారి ఆలయ ట్రస్టు వివాదంలోకి నెట్టాయి . ఈ రెండు వివాదాల్లోనూ పదేపదే వినిపిస్తున్న పేరు ఆర్ఎస్ఎస్ సీనియర్ నాయకుడు , రామజన్మభూమి తీర్ధక్షేత ట్రస్ట్ ట్రస్టీ అనిల్ కుమార్ మిశ్రా . ప్రస్తుతం యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ( సిట్ ) రామమందిరంలో భక్తుల విరాళాలు దుర్వినియోగంపై విచారణ చేపట్టింది . ఈ క్రమంలో ట్రస్ట్ సభ్యులతో పాటు అనిల్ మిశ్రాను కూడా గంటల తరబడి ప్రశ్నించింది . అయితే విచారణ జరిగినప్పటికీ గురువారం ( 25 న ) నమోదైన ఎఫ్ఎఆర్లో ఆయన పేరు లేకపోవడం చర్చనీయాంశమైంది . విరాళాల లెక్కలన్నీ ఆయన చేతుల్లోనే ఓ ఆంగ్ల వార్తా సంస్థ కథనం ప్రకారం ... రామమందిరంలో భక్తులు సమర్పించే నగదు విరాళాల స్వీకరణ , లెక్కింపు , భద్రపరిచే ప్రక్రియ మొత్తం అనిల్ మిశ్రా పర్యవేక్షణలో సాగుతోంది . సాధారణ రోజుల్లో రోజుకు రూ .8 లక్షల నుంచి రూ . 13 లక్షల వరకు నగదు వస్తుండగా , ప్రత్యేక సందర్భాల్లో అది రూ .50 నుంచి రూ .60 లక్షలకు చేరుకుంటోంది . అయోధ్యలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఎస్బీఐ ) అధికారుల సమాచారం ప్రకారం 2024 జనవరి నుంచి ట్రస్ట్ ఖాతాల్లో రూ .100 కోట్లకు పైగా నగదు జమ అయ్యింది . బ్యాంకే నగదు లెక్కించాల్సి ఉన్నప్పటికీ ట్రస్ట్ అవగాహన ఒప్పందం ( ఎంఓయూ ) కుదుర్చుకుని లెక్కింపు బాధ్యతను ట్రస్ట్క అప్పగించినట్టు ఒక అధికారి బంగాళాఖాతంలో అల్పపీడనం మామిడి రైతులకు శాశ్వత పరిష్కారాలు అవసరం విశాఖపట్నం జూన్ 27 న్యూస్వన్ ప్రతినిధి ) : ఈ అల్పపీడనం .. పశ్చిమ వాయువ్య దిశగా కదిలి మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉన్నట్లు బఎండీతో పాటు గ్లోబల్ ఫోర్ క్యాస్ట్ సిస్టమ్ , యూరోపియన్ సెంటర్ ఫర్ మిడ్ రేంజ్ ఫోర్ క్యాస్ట్ వెల్లడించాయి . 5 వ తేదీ నాటికి అల్పపీడనం మరింత బలపడి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారే ముప్పు కూడా పొంది ఉందని పేర్కొన్నాయి . ఈ అల్పపీడనం నిర్దుష్టంగా ఏ ప్రాంతం మీదుగా పయనిస్తుంది . దీని తీవ్రత ఏ మేరకు ఉంటుంది , ఎక్కడ తీరం దాటుతుందనే విషయంపై మరింత స్పష్టత అవసరమని తెలిపాయి . ఈ అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారేందుకు 30 శాతం మాత్రమే అవకాశం ఉంది . దీని వల్ల కురిసే వర్షాలు ప్రస్తుత ఖరీఫ్ సీజన్ సాగు పనులకు ఎంతగానో మేలు చేకూరుస్తాయనే అంచనాలు ఉన్నాయి . జూన్ లో వర్షపాత లేమితో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న మెట్ట పంటల రైతులకు జూలై మొదటి వారంలో కురిసే ఈ వర్షాలు నూతన ఆశలను కల్పించనున్నాయి . ( మిగతా 2 వ పేజీలో ) బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ అమరావతి , జూన్ 27 : చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా తోతాపురి మామిడి రైతులు మార్కెట్లో ధరలు భారీగా పడిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు . మామిడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం కిలోకు రూ .4 చొప్పున ఆర్ధిక సహాయం ప్రకటించడం తాత్కాలిక ఉపశమనం కలిగించినప్పటికీ , ఇది శాశ్వత పరిష్కారం కాదని ఆయన పేర్కొన్నారు . ప్రతి ఏడాది రైతులు ఇలాంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటుండటం ఉద్యానవన రంగంలో నిర్మాణాత్మక సంస్కరణల అవసరాన్ని స్పష్టంగా తెలియజేస్తోందన్నారు . చిత్తూరు మామిడి పరిశ్రమను విలువ ఆధారిత ఉత్పత్తులు , విభిన్నీకరణ , బ్రాండింగ్ , బలమైన మార్కెట్ అనుసంధానంతో అభివృద్ధి చేయాలని పీవీఎన్ మాధవ్ సూచించారు . కేవలం వచ్చి మామిడి విక్రయాలపైనే ( మిగతా 2 వ పేజీలో ) తెలిపాడు . ట్రస్ట్ నియమించిన 40-50 మంది ఉద్యోగులు రెండు షిఫ్ట్ లలో ఈ ప్రక్రియ నిర్వహించగా వారిలో పలువురు ప్రస్తుతం సిట్ విచారణ ఎదుర్కొంటున్నారు . అయితే ఈ ఒప్పందాన్ని తాము స్వతంత్రంగా ధృవీకరించలేక పోయినట్టు కథనం పేర్కొంది . 2021 భూముల వివాదంలోనూ ఇదే పేరు అనిల్ మిశ్రా పేరు వివాదాల్లోకి రావడం ఇదే మొదటిసారి కాదు . 2021 లో రామమందిర ట్రస్ట్ భూముల కొనుగోళ్లలో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి . భూముల యజమానుల నుంచి ట్రస్ట్ నేరుగా కొనుగోలు చేయకుండా ... ముందుగా అప్పటి బీజేపీ మేయర్ ఋషికేశ్ ఉపాధ్యాయ్ బంధువులు తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి , అదే భూములను ట్రస్టు 9 నుంచి 12 రెట్లు అధిక ధరలకు విక్రయించారని ప్రభుత్వ భూ రికార్డులు చూపించాయి . కేవలం రెండు లావాదేవీల్లోనే ఉపాధ్యాయ్ కుటుంబానికి రూ .18.8 కోట్ల లాభం వచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి . ఆ రెండు విక్రయ పత్రాలకు ట్రస్ట్ తరఫున చట్టబద్ద సాక్షిగా సంతకం చేసిన వ్యక్తి అనిల్ మిశ్రానే ట్రస్ట్లో భూముల కొనుగోలు కమిటీ ఉన్నప్పటికీ . కమిటీ సమావేశం లేకుండానే అనిల్ మిశ్రా . ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి దంపత్ రాయ్ కలిసి నిర్ణయాలు తీసుకున్నారని కొందరు ట్రస్టీలు ఆరోపించారు . దీనిపై ఇద్దరూ స్పందించకపోవటం . ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది . ( మిగతా 2 వ పేజీలో ) సమస్య మీది ... పరిష్కారం మాది .. మీ స్థానిక సమస్యలతో పోరాడి , పోరాడి విసుగు చెందారా ? మీ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లలేకపోతున్నారా ? అయితే న్యూస్వనన్ను పదించండి . 79950 64383 , 99517 02587 . www.newsone.in newsttelugutv@gmail.com - ShareChat