అస్సాంలోని గౌహతిలో ముఖ్యమంత్రిగా @himantabiswasarma గారి ప్రమాణ స్వీకార మహోత్సవంలో గౌరవ సీఎం @ncbn.official గారు, మంత్రి @Nara Lokesh గారు, కేంద్ర మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, ఇతర ఎన్డీయే నేతలతో కలిసి పాల్గొనటం జరిగింది.
ఎన్డీయే కూటమి నేతలతో కలిసి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడడంతో పాటు, దేశాభివృద్దే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేసేందుకు దోహదపడుతుంది. #🟡తెలుగుదేశం పార్టీ


