ShareChat
click to see wallet page
search
#👩‍🎓GK & కరెంట్ అఫైర్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #education #sports #teachers
👩‍🎓GK & కరెంట్ అఫైర్స్ - ఈనాడు - హైదరాబాద్ అభిరథ్ రెడ్డి 99 ( 45 బంతుల్లో 10-4 , 6-6 ) హైదరాబాద్ ఈ ఛాంపియన్స్కు ఎదురులేదు . ఆ జట్టు జోరు కొనసాగించడంతో ... టీజీ 20 లీగ్ లో వరుసగా రెండు మ్యాచ్లు గెలిచి హ్యాట్రిక్ పై కన్నేసిన ప్రణవ రంగారెడ్డి రైజ్కు ఓటమి తప్పలేదు . భారీ లక్ష్యం ముందున్నా .. ఆరంభంలో సహచరుల అండ లభించకపోయినా చెలరేగి ఆడిన కెప్టెన్ ఛాంపియన్ అభిరథ్ రెడ్డి ఈ ఛాంపియన్స్కు ఘన విజయాన్ని అందించాడు . వరుసగా రెండో విజయంతో హైదరాబాద్ పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది . అభిరథ్ అదరహో ఈ ఛాంపియన్స్కు రెండో విజయం • రైజర్స్ జోరుకు బ్రేక్ | తొలి మ్యాచ్లో బౌలర్లు సత్తాచాటితే ,, ఈసారి హైద రాబాద్ ఈ ఛాంపియన్స్ ను గెలిపించే బాధ్యతను బ్యాటర్లు తీసుకున్నారు . ముఖ్యంగా ' ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అబిరథ్ రెడ్డి ( 98 , 45 బంతుల్లో 104 . 6-6 ) విధ్వంసక ఇన్నింగ్స్ ఆడటంతో హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో రంగారెడ్డిపై ఘనవిజయం సాధిం చింది . 190 పరుగుల లక్ష్యాన్ని 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది . యథ్వీర్ గౌడ్ ( 30 నాటౌట్ , 13 బంతుల్లో 2-4 , 3.8 ) , షణ్బుల అశ్విన్ ( 30 ; 18 బంతుల్లో 3,6 ) మెరిశారు . రంగారెడ్డి జట్టులో ఆరుణ్ కుమార్ ( 1/28 ) , ఆర్యన్ కరియప్ప ( 1/28 ) పర్వాలేదనిపించారు . మొదట ఆదిత్య జవ్వాజి ( 58 , 35 బంతుల్లో 41 , 4 : 6 ) , అవనీక్ రావు ( 53 20 బంతుల్లో 7.4 . 2.8 ) మెరుపులతో రంగారెడ్డి రైజర్స్ 4 వికెట్లకు 135 పరుగులు సాధించింది . ఆరోన్ జార్జ్ ( 35 ) , తనయ్ త్యాగరాజన్ ( 31 ) రాణించారు . ప్రణవ్ వర్మ ( 2/27 ) , అఖిల్ రాథోడ్ ( 1/33 ) కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు . ప్రస్తుతం లీగ్ లో ఓటమి లేని జట్టు హైదరాబాద్ మాత్రమే . మా అభి అంతా తానై ...... ఛేదనలో కెప్టెన్ అభిరథ్ అంతా తానై నడిపించాడు . భారీ లక్ష్య ఛేదనలో హైద రాబాద్కు ఆశించిన ఆరంభం లభించలేదు . ఓపె నర్ సాయి వికాస్ ( 3 ) వరుసగా రెండో మ్యాచ్లో విఫలమయ్యాడు . గ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అన్విత్ రెడ్డి ( 4 ) కూడా స్వల్ప స్కోరుతో వెనుదిరిగాడు . ఈ స్థితిలో షణ్యులతో కలిసి అబిరడ్ ఇన్నింగ్స్ నిర్మించాడు . ఆరం వీక్షిస్తున్న ఈవీ భారత్ డైరెక్టర్ బృహతి , ఈటీవీ డైరెక్టర్ సుజయ్ భంలో కొన్ని బంతులు జాగ్రత్తగా ఆడిన అతడు .. ఆ తర్వాత గతి తప్పిన ఏ బంతినీ వదల్లేదు . సంప్రదాయ క్రికెట్ షాట్లతో అలరిం చాడు . దాదాపుగా ప్రతి బౌలర్ను ఫోర్లు , సిక్సర్లతో శిక్షించిన అతడు .. 24 బంతుల్లోనే అర్ధసెంచరీ అందుకున్నాడు . షణ్ముఖతో నాలుగో వికె ట్ కు 55 పరుగులు జోడించిన అభి ఆ తర్వాత గడుగు గణేక్తో కలిసి జట్టును విజయం దిశగా నడిపించాడు . పున్నయ్య వేసిన 15 వ ఓవర్లో రెండు సిక్సర్లు , ఒక ఫోర్ బాది వ్యక్తిగత స్కోరు 30 కి చేరాడు . OKLGBS BUILDING WORLD LEADERS BBA | MBA | BCA | MCA | B.SC ANIMATION & GAMING FOR ADMISSIONS : 7997998380 Apply Now www.kluniversity.in | ఆశ్వర్ గౌడ్ తనయ్ బౌలింగ్ భారీ సిక్సన్తో సెంచరీ చేసుకునే ప్రయత్నంలో బౌండరీ దగ్గర హితేశ్ TRUZON SOLAR Cat Subsidy Lipko 278,000 / - DSEY +91 9030032222 చేతికి చిక్కాడు . ఆ తర్వాత యశ్వీర్ గౌడ్ క్రీజులోకి వచ్చీ రాగానే హ్యాట్రిక్ సిక్స్లర్లు బాది లక్ష్యాన్ని తేలిక చేశాడు . చివరి దాకా నిలిచిన 5. గణేశ్ గుడుగు ( 25 నాటౌట్ ) చేదనను పూర్తి చేశారు . ఆదిత్య , అవనీశ్ జోరు .. ! టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రంగారెడ్డి రైజర్స్క ఓపెనర్లు అదిరే ఆరంభాన్నందించారు . ఆరంభంలో పిచ్ బ్యాటింగుకు అనుకూలించగా ఆవనీశ్ బౌండరీలతో విరుచుకుపడ్డాడు . పవర్ ప్లే ముగిసేసరికి రైజర్స్ 62 / 0 తో నిలిచింది . అవనీశ్ 25 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు . 8 వ ఓవర్లో ఆవనీశు ఔట్ చేసిన షణ్బుఖ జట్టుకు తొలి వికెట్ అందించాడు . 10 ఓవర్లకు రంగారెడ్డి 90 / 1 తో మంచి స్థితిలో నిలిచింది . స్పిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మధ్య ఓవర్లలో రంగారెడ్డి జోరు తగ్గింది . 11 నుంచి 15 ఓవర్ల మధ్య 260 పరుగులే వచ్చాయి . అప్పటికీ రైజర్స్ 116 / 2 తో ఉంది . కానీ ఆఖరి ఓవర్లలో ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిపో యారు . ఆదిత్య , త్యాగరాజన్ జోడీ చెలరేగి ఆడడంతో స్కోరు 180 దాటింది . అజయ్ వేసిన 17 వ ఓవర్లో ఆదిత్య మూడు సిక్సర్లు . ఒక ఫోర్ బాది 26 పరుగులు రాబట్టడం విశేషం . సంక్షిప్త స్కోర్లు : రంగారెడ్డి రైజర్స్ : 195/4 ( ఆదిత్య 58 , అవనీశ్ 53. ఆరోన్ జార్జ్ 35 , తనయ్ త్యాగరాజన్ , ప్రజాన్ వర్మ పాలమూరు బోణీ అఖిల్ రాథోడ్ 1/33 ) , హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ : 198/4 ( అభి రథ్ రెడ్డి 90 , యశ్వేర్ 30 నాటౌట్ , షణ్ముఖ 31 గణేశ్ గడుగు 25 నాటౌట్ అరుణ్ కుమార్ 1/29 , కరియప్పు 1/28 , m 1/42 ) Margadarsi CHIT FUND PRIVATE LIMITED మెరిసిన ప్రశాంత్ • రాయలసీమపై విజయవాడ గెలుపు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఈనాడు , అనురావతి , న్యూస్టుడే , మంగళగిరి గ్రామీణం : ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో విజయవాడ సన్నర్స్ ప్లేఆఫ్స్ అవకాశా లను మరింత మెరుగుపరుచుకుంది . అమరావతిలో జరుగుతున్న ఆఖరి అంచె లీగ్లో గురువారం 19 పరుగుల తేడాతో రాయల్స్ ఆఫ్ రాయలసీమను ఓడించింది . మొదట విజయవాడ 20 ఓవర్లలో 5 వికెట్లకు 308 పరుగులు చేసింది . ' ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ప్రశాంత్ కుమార్ ( 60 33 బంతుల్లో 5-4 , 2-6 ) , షేక్ జహీర్ అబ్బాస్ ( 53 నాటౌట్ ; 20 బంతుల్లో 14 , 7.6 ) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు . హర్ష వర్ధన్ ( 36 ) , అభినవ్ ( 21 ) , అశ్విన్ హెబ్బార్ ( 27 ) కూడా రాణిం చారు . చేదనలో రాయల్స్ ఆఫ్ రాయలసీమ తడబడింది . 30 ఓవ ర్లలో 9 వికెట్లకు 189 పరుగులే చేయగలిగింది . సూర్యతేజ రెడ్డి ( 44 ) , మామిడి వంశీకృష్ణ ( 37 ) , పోరాటం రాయలసీమను గెలిపిం చలేకపోయింది . ప్రణవ్ రెడ్డి ( 4/43 ) , తన్నీరు భరత్ ( 2/31 ) విజ యవాడ విజయంలో ప్రధానపాత్ర పోషించారు . మరో మ్యాచ్లో కాకి నాడ కింగ్స్ 1 వికెట్ల తేడాతో తుంగభద్ర వారియర్స్పై గెలిచింది . మొదట తుంగభద్ర 19.4 ఓవర్లకు 158 పరుగులకే ఆలౌటైంది . కాకీ నాడ 19 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది . తుంగభద్ర ఇన్నింగ్స్లోలో సౌరబ్ ( 33 ) రోహిత్ ( 30 ) , సాత్విక్ ( 31 ) , బ్రహ్మతేజ ( 21 ) రాణిం చారు . హరిశంకర్ రెడ్డి ( 3/18 ) , కావూరి సాయి . Ja ( 2/32 ) , పాలమూరు స్ట్రైకర్స్ బోణీ కొట్టింది . గురువారం రాష్ట్ర జట్టు మెదక్ పాల్కని 5 వికెట్ల తేడాతో నెగ్గింది . ' ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ రోహిత్ రాయుడు ( 54 నాటౌట్ ) , విఘ్నేక్ రెడ్డి ( 19 ) , మెరుపులతో పాలమూరు 165 పరుగుల లక్ష్యాన్ని 17.5 ఓవర్లలో ఛేదించింది . అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగు దిగిన మెదక్ ఫాల్కన్స్ 3 వికెట్లకు 164 పరుగులు చేసింది . విక్రమ్ నాయక్ ( 36 ) , సాయి వరుణ్ ( 36 ) , నమన్ అగర్వాల్ ( 21 ) రాణించారు . మూడు మ్యాచ్లో పాలమూరుకు ఇదే తొలి విజయం . ప్రశాంత్ కుమార్ 60 ఆంజనేయులు ( 2/18 ) ప్రత్యర్థిని కట్టడి చేశారు . ఛేదనలో కాకినాడ ఓపెనర్లు అభిషేక్ రెడ్డి ( 50 ) , పిట్లా అర్జున్ తెందుల్కర్ ( 31 ) రాణించారు . ప్రస్తుతం భీమవరం బుల్స్ , విజయవాడ , సింహాద్రి వైజాగ్ లయన్స్ అమరావతి రాయల్స్ తలా 8 పాయింట్లతో ఉన్నాయి . రన్రేట్లో మెరుగ్గా ఉన్న భీమవరం ( 1.080 ) , విజయ వాడ ( 0.685 ) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి . మహిళల టీ 20 ప్రపంచకప్ లో తన సెమీఫైనల్ అవకాశాలను భారత్ సజీవంగా ఉంచుకుంది . దక్షిణాఫ్రికా చేతిలో ఓటమితో గట్టి ఎదురుదెబ్బ తగిలినప్పటికీ గురువారం బంగ్లాదేశీపై విజయంతో హర్మన్ ప్రీత్ బృందం రేసులో కొనసాగుతోంది . రాధ యాదవ్ , శ్రీ చరణ్ బంగ్లాకు కళ్లెం వేస్తే .. షెఫాలి ధనాధన్ ఇన్నింగ్స్ భారత్ అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది . ' మహిళల టీ 20 ప్రపంచకప్ 53 షెఫాలి ఫటాఫట్ • రాణించిన రాధ , శ్రీచరణి • బంగ్లాదేశ్ పై భారత్ విజయం మాంచెస్టర్ : టీ 20 ప్రపంచకప్లో భారత జట్టు మూడో విజయాన్నందు కుంది . గురువారం జరిగిన మ్యాచ్ ( గ్రూప్ -1 ) లో 5 వికెట్ల తేడాతో బంగ్లాదే తన్ను ఓడించింది . భారత్ మొదట బంగ్లాదేశను 138 / 8 కే పరిమితం చేసింది . స్పిన్నర్లు యాదవ్ ( 3/28 ) , శ్రీచరణి ( 2/21 ) బంగ్లాను దెబ్బతీశారు . జయేరియా ( 33 ) ; 31 బంతుల్లో 5 ) టాప్ స్కోరర్ , షెఫాలి చర్య ( 53 , 31 బంతుల్లో 8-4 , 1.6 ) చెలరేగడంతో కసి రేసులో ఉండాలంటే తన భారత్ మరో 19 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది . భారత్ చివరి గ్రూప్ మ్యాచ్లో ఆదివారం ఆస్ట్రేలియాపై గెలవడం తప్పనిసరి . షెఫాలి జోరు : భారత్ ఛేదనలో షెపాలి వర్మ ఆటే హైలైట్ , దాటిగా ఆడిన ఆమె .. ధనాధన్ షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది . స్కృతి ( 8 ) త్వరగానే ఔటైనా .. షెఫాలి జోరుతో భారత్ 8 ఓవర్లలో 13 / 1 తో బలమైన స్థితిలో నిలిచింది . అలవోకగా లక్ష్యాన్ని ఛేదించేలా కనిపిం చింది . కానీ తడబడింది . కొన్ని పరుగుల తేడాలో షెపాలి , యాస్తిక ( 28 ) , రిచా ( 10 ) ఔట్ కావడంతో 98 / 4 తో నిలిచింది . గెలుపుపై సందేహం లేకున్నా .. పరుగుల వేగం తగ్గింది . కెప్టెన్ హర్మన్ ప్రీత్ ( 18 నాటౌట్ ) తో అయిదో వికెట్కు 30 పరుగులు జోడించిన జెమీమా ( 28 ) .. 16 వ ఓవర్లో జట్టు స్కోరు 128 వద్ద ఔటైంది . దీప్తి శర్మ ( 5 నాటౌట్ ) తో కలిసి హర్మన్ సెమీస్ లో ఇంగ్లాండ్ లండన్ : మహి శల టీ 20 ప్రపంచక ప్ ఆతిధ్య ఇంగ్లాండ్ సెమీఫై సింది . గ్రూప్ -2 లో ఇప్పటిదాకా ఓటమి ఎరుగని రెండు జట్ల మధ్య జరిగిన పోరులో వెస్టిండీస్ పై ఇంగ్లాండ్ 8 పరుగుల తేడాతో నెగ్గింది . మొదట ఇంగ్లాండ్ 7 వికెట్లకు 188 పరుగులు చేసింది . డానీ వ్యాట్ ( 65 ) చెలరేగి ఆడింది . హెథర్ నైట్ ( 43 ) , ఆలీస్ క్యాప్సీ ( 28 ) రాణించారు . ఛేదనలో విండీస్ 5 వికెట్లకు 118 పరుగులే చేయ గలిగింది . చినెలీ హెన్రీ ( 51 నాటౌట్ ) మాత్రమే పోరాడింది . చార్లీ డీన్ రెండు , లారెన్ బెల్ , లిన్సీ స్మిత్ , ఎకిరోస్టోన్ ఆరో వికెట్ తీసి విండీస్కు కళ్లెం వేశారు . ఆడిన మ్యాచ్ల్లోనూ గెలిచిన ఇంగ్లాండ్ ( 8 పాయింట్లు ) ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సెమీస్లో అడుగు పెట్టింది . విండీస్ ( 4 మ్యాచ్ల్లో 3 విజయాలు , 1 ఓటమి ) పాయింట్లతో రెండో స్థానంలో ఉంది . సాయిసుదర్శన్ సెంచరీ సా సుదర్శన్ INDIA ఇండియా - ఎ 333/4 To : & ook ఎతో తొలి అనధికార టెస్టులో భారత్ - ఎ శుభారంభం చేసింది . సాయిసుదర్శన్ ( 182 ) 175 194 ) చెలరేగి ఆడ టంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ - ఎ మొదటి ఇన్సింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది . టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇండియా- ఎ తొలి వికెట్లు 82 పరుగులు చేసింది . సుదర్శ ఎన్ కు ఆయుష్ పాండే ( 25 ) అండగా నిలిచాడు . ఆయుష్తో పాటు .. దేవ్ దత్ పడిక్కల్ ( 12 ) , రుతురాజ్ గైక్వాడ్ ( 22 ) భారీ ఇన్నింగ్స్ ఆడ టంలో విఫలమయ్యారు . సెంచరీ తర్వాత సుద ర్శన్ కూడా నిష్క్రమించాడు . కెప్టెన్ ధ్రువ్ జుకెల్ ( 68 నాటౌట్ ) , ఆంధ్ర రుర్రాడు షేక్ రషీద్ ( 53 నాటౌట్ ) ఆభేద్యమైన అయిదో వికె వారు 118 పరుగులు జోడించారు . న్యూజిలాండ్ 361/4 | వైభవ్కు చోటుందా ? ఇంగ్లాం మూడో టెస్టు నాటింగ్ హామ్ : ఇం గ్లాండ్లో మూడో టెస్టును న్యూజిలాండ్ ఘనంగా ఆరంభిం 157 చింది . కెప్టెన్ లేథమ్ ( 151 ) , డెవాన్ కాన్వే ( 157 ) భారీ శతకాలు బాదడంతో తొలి రోజు , గురువారం ఆట ముగిసే సమయానికి కివీస్ తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది . లేథమ్ , కాన్వే తొలి వికెట్కు 317 పరుగులు జోడించారు . న్యూజిలాండ్ 44 పరుగుల వ్యవ ధిలో నాలుగు వికెట్లు కోల్పోయింది . మూడు టెస్టుల సిరీ స్లో న్యూజిలాండ్ , ఇంగ్లాండ్ 1-1తో సమంగా ఉన్నాయి . శ్రీకాంత్ , తన్వి ముందంజ ఫులక్టాన్ ( అమెరికా ) : యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ బోర్నమెంట్లో భారత షట్లర్లు కిదాంబి శ్రీకాంత్ , తన్వి శర్మ శుభారంభం చేశారు . పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శ్రీకాంత్ 21-14 , 21-12తో మరో భారత ఆటగాడు సనీ తీపై గెలిచాడు . ఇంకో మ్యాచ్లో డౌనక్ చౌహాన్ 22-21 , 21-16తో శంకర్ ముత్తుస్వామిని ఓడించాడు . మహిళల సింగిల్స్ తన్వి శర్మ 28-21 , 21-16తో యెవాన్ లీ ( జర్మనీ ) పై విజయం సాధించింది . ఐర్లాండ్ తొలి టీ 20 నేడే సాయంత్రం 6 నుంచి బెల్ఫీస్ట్ : ఐపీఎల్లో దుమ్మురేపిన యువ సంచలనం వైభవ సూర్యవంశీ టీమ్ ఇండియా తరపున ఆరంగేట్రం చేయనున్నాడా .. ? సీనియర్ జట్టులో చోటు సంపాదించిన ఈ పదిహేనేళ్ల కుర్రాడికి తొలి మ్యాచ్ ఆడే అవకాశం లభిస్తుందా ? ప్రస్తుతం టీమిండియా మేనేజ్మెంట్ ముందున్న అతి పెద్ద చిక్కుముడి ఇదే . ఐర్లాండ్ రెండు టీడీ ) ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ శుక్రవారం జరగ నుంది . భారత్ తరఫున వైదవ్ ఆట కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు .. ? కానీ అతడికి చోటు కల్పించాలంటే ... బ్యాటింగ్ ఆర్డర్లో టాప్ -3 లో ఉన్న సంజు శాంసన్ , అభిషేక్ శర్మ . ఇషాన్ కిషన్ లో ఒకరిని తప్పించాలి .. లేదంటే ఇందులో ఒకరిని మూడో స్థానానికి పంపి .. మరొకరిని బ్యాటింగ్ ఆర్డర్లో కిందకు పంపాలి . చివరగా టీ 20 లో టీమ్ ఇండియా ఆడిన బసీసీ టీ 20 ప్రపంచకప్ ఫైనల్లో న్యూజి లాండ్ పై ఈ ముగ్గురు అర్ధసెంచరీలు చేసి జట్టుకు టైటిల్ అందించారు . టాప్ లో నిలక డగా రాణిస్తున్నారు . వైభవ్ను మిడిలార్డర్ ఆడించే పరిస్థితి లేదు కాబట్టి , వీరిలో ఒకరు అతడి కోసం స్థానం త్యాగం చేయకతప్పని పరి స్థితి నెలకొంది . నాలుగో స్థానంలో కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ , ఆయిదో స్థానంలో తిలక్వర్మ రావడం ఖాయం కాబట్టి .. ఒకవేళ శాంసన్ ను పంపాలంటే సూర ఆరో స్థానంలో ఆడించాలి . కానీ సీనియర్ పేసర్లు జస్పీత్ బుమ్రా , మహ్మద్ సిరాజ్లతో పాటు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి జట్టులో లేని నేపథ్యంలో ఆల్రౌండర్లు ఆడించడానికే టీమ్మేనేజ్మెంట్ మొగ్గు చూపొచ్చు . అలాంటి సందర్భంలో శాంసన్ , అబిషేక్ , ఇషాన్లలో ఒకరిని తప్పిస్తే కానీ వైభవు తుది జట్టులో చోటు లభించక పోచ్చు . ఇటీవల ఐపీఎల్లోనూ ఈ ముగ్గురు మెరుగైన ప్రదర్శన INDIA VS IRELAND TODAY , 5:30 PM SONY SONY SONY SPORTS SPORTS తెలుగు liv చేశారు . మరి గంభీర్ బృందం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది . పేసర్లలో ప్రసిద్ధ కృష్ణ , ఆర్ట్దీప్ సింగ్తో పాటు .. హర్షితారాణా , ప్రిన్స్ యాదవ్ లలో ఒకరు తుది జట్టులో ఉండటం ఖాయం . రవిబిష్ణోయ్ , అక్షర్ పటేల్ స్పిన్ విభాగంలో ఉంటారు . అల్రౌండర్లు అడించాలని నిర్ణ యిస్తే శివమ్ దూబె , వాషింగ్టన్ సుందర్ లో ఒకరు తుది జట్టులో అడొచ్చు . గాయాలతో కీలక ఆటగాళ్ల జోషటిల్ , మార్క్ అడైర్ , పాల్ స్టిర్లింగ్ , కర్టిస్ కాంఫర్ సేవలను కోల్పోయిన ఐర్లాండ్ .. టీమ్ ఇండియా విజయాన్ని అడ్డుకోవడం అసాధ్యమే . | 12 ఈ టోర్నీలో కేవలం నాలుగు * శ్రీ చరణ్ మ్యాచ్ స్పిన్నర్ శ్రీచరణి పడగొట్టిన వికెట్లు , ఓ మహిళల ప్రపంచకప్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత | బౌలర్గా ఆమె ఘనత సాధించింది . పూనమ్ యాదవ్ ( 10 వికెట్లు , 2020 ) రికార్డును ఆమె బద్దలు కొట్టింది . ప్రీత్ లాంచనం పూర్తి చేసింది . బంగ్లాదేశ్ కట్టడి : స్పిన్నర్లు విజృంభించడంతో అంతకుముందు బంగ్లా తక్కువ స్కోరే చేసింది . ఫీల్డింగ్ చాలా క్యాచ్లు నేలపాలు కాకపోతే మరింత తక్కువకే పరిమితమయ్యేది . ఈ అవకాశాలను బంగ్లాదేశ్ పెద్దగా ఉపయోగించుకోలేకపోయిందన్నది వేరే విషయం . ఫీల్డర్లు క్యాచ్లు చేజార్చడంతో ఓపెనర్ జయేరియా మూడుసార్లు బతికిపోయింది . అయితే ఆమె కొన్ని చక్కని బౌండరీలు కొట్టింది కానీ , మరీ పెద్ద స్కోరేమీ చేయ లేదు . భారత్ క్యాచ్లు వదిలేయడమే కాకుండా ఏడు వైడ్లు కూడా వేసింది . శ్రీచరణి , రాధ యాదవ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు . బంగ్లాదేశ్ : 136/8 ( జయేరియా ఫిర్స్ 33 , నిగర్ 32 శోభన 22 : రాధ యాదవ్ 3/28 , శ్రీచరణి 2/21 ) , భారత్ : 16.5 ఓవర్లలో 199/5 ( షెపాలి వర్మ 53 , జెమీమా 26 , యాస్తిక 23 ; రీతు 2/29 ) అయిదుసార్లు ఛాంపియన్ బ్రెజిల్ 2026 ఫిఫా ప్రపంచకప్ నాకౌట్లో అడుగుపెట్టింది . విన్సియస్ జూనియర్ రెండు గోల్స్ కొట్టిన వేళ .. తన ఆఖరి గ్రూప్ మ్యాచ్లో స్కాట్లాండ్ను చిత్తు చేసింది . బ్రెజిల్ ఏడు పాయింట్లతో గ్రూప్ - సిలో అగ్రస్థానం సాధించింది . మరోవైపు దక్షిణ కొరియాకు షాకిచ్చిన దక్షిణాఫ్రికా ( గ్రూప్ - ఎ ) తొలిసారి నాకౌట్  ్కు దూసుకెళ్లింది . విన్సియస్ డబుల్ • నాకౌట్లో బ్రెజిల్ | • దక్షిణాఫ్రికా ముందంజ మియామి గార్డెన్స్ : సాంబా జట్టు అదరగొ ట్టింది . సంపూర్ణ అధిపత్యాన్ని ప్రదర్శిస్తూ .. గురువారం గ్రూప్ - సి మ్యాచ్లో 1-0తో స్కాట్లాండ్ పై ఘనవిజయం సాధించింది . గాయం నుంచి కోలుకున్న స్టార్ ఆటగాడు నెయమార్ ఈ మ్యాచ్ పునరాగమనం చేయడం .. నాకౌట్స్ కు ముందు బ్రెజిల్కు సంతోషాన్నిచ్చే విషయం . బ్రెజిల్ తొలి రెండు మ్యాచ్ ల్లోనూ గోల్స్ చేసిన విన్సియస్ జూని యర్ ఈసారి కూడా సత్తా చాటాడు . రెండు గోల్స్ చేశాడు . మొత్తం నాలుగు గోల్స్ తో ఈ టోర్నీలో అత్యధిక గోల్స్ వీరుల జాబితాలో అతడు ఎంటాష్ , ఎర్లింగ్ హాలెండ్ సరసన ఉన్నాడు . అయిదు గోల్స్ మెన్సీ వాళ్ల కన్నా ముందున్నాడు . విన్సియస్ ఏదో నిమిషంలోనే తన జట్టును ఆధిక్యంలోకి తీసుడె డు . స్కాట్లాండ్ ఆటగాడు మెక్కెనా ఎడమవైపు సరిగా ఇవ్వని పాస్ను బ్రెజిల్ ఆట గాడు రయాన్ అడ్డుకున్నాడు . అది విన్సియస్ దగ్గరకు వెళ్లగా . అతడు ఓ తేలికైన టర్మ్ బంతిని నెట్లోకి కొట్టాడు . కానే పటి తర్వాత బ్రెజిల్ ఆటగాడు ప్రపంచక కొట్టాడు . షాట్కు ముందు హెండ్రీ పౌల్ చేసినట్లు రిఫరీ గోల్ ఇవ్వ లేదు . అయితే తొలి ప్రపంచ .. కస్ వినియ అర్ధభాగం ఆఖర్లో విన్సియస్ మరో గోల్ బ్రెజిల్ ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు . బ్రునో రాస్ను అతడు హెడర్తో గోల్గా మలిచాడు . ద్వితీయార్ధంలోనూ ఆధిపత్యాన్ని కొనసాగించిన బ్రెజిల్ .. వరుస దాడులు చేసింది . 90 వ నిమి షంలో కున్యా గోల్ అధిక్యాన్ని 1-0కు పెంచు కుంది . ఆ తర్వాత మ్యాచ్లో మరో గోల్ నమోదు కాలేదు . మూడు మ్యాచ్ నుంచి మొరాకో కూడా ఏడు పాయింట్లు సాధించింది . కానీ మెరుగైన గోల్ వ్యత్యాసంతో గ్రూపులో బ్రెజిల్ అగ్రస్థానాన్ని దక్కించు కుంది . ఒక మ్యాచ్లో గెలిచి , రెండింటిలో ఓడిన స్కాట్లాండ్ గ్రూపులో మూడో స్థానంలో నిలి చింది . అయితే ఆ జట్టు ఇంకా నాకౌట్ రేసులో ఉంది . పరాగ్వే ఆస్ట్రేలియా తుర్కియే అమెరికా ఉదయం 7.30 నుంచి సెనెగల్ ఇరాక్ ఫ్రాన్స్ X నార్వే అర్ధరాత్రి 12.30 నుంచి ఉరుగ్వే స్పెయిన్ కేప్ వెర్డ్ సాదీ అరేబియా శనివారం తెల్లవారుజామున ఎదురులేని మెక్సికో : తొలి రెండు మ్యాచ్ల్లో విజయాలతో ఇంతకుముందే నాకౌట్లో ప్రవేశిం చిన మెక్సికో .. గ్రూపు - ఎలో తన ఆఖరి మ్యాచ్లోనూ అదరగొ ట్టింది . 3-0తో చెకియాను ఓడించి , అగ్రస్థా నంతో గ్రూపు దశను ముగించింది . మెక్సికో తరపున చావెజ్ ( 55 ) , క్వినోనెస్ ( 61 వ ) , ఫిదాల్లో ( 30 + 1 ) తలో గోల్ కొట్టారు . దక్షిణాఫ్రికా మెరిసిన రహిమి , గెస్సిమి : సోఫియాన్ రహిమి , గెసిమి యాసిన్ రాణిం చడంతో మొరాకో ప్రపంచకప్ నాకౌట్లోకి ప్రవేశించింది . గ్రూప్- సి ఆఖరి మ్యాచ్లో ఆ జ 4-2తో తీపై గెలిచింది . ఆట పదో నిమిషంలో చౌనోపూ గోల్తో హైతీ ఆధిక్యంలోకి వెళ్లింది . అయితే అకార్ప్ ( 39 వ ) బంతిని నెట్లోకి పంపడంతో మొరాకో స్కోరు సమం చేసింది . మరో 4 నిమిషాల్లోనే విల్సన్ ( 43 వ ) గోలో హైతీ 5.30 నుంచి 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది . ఈసారి మొరాకో వెంటనే పుంజుకుంది . సయ్బారి ( 15 + 1 ) నవలం కావడంతో 2-2తో నిలిచింది . ఆఖర్లో రహిమి ( 78 వ ) , గెస్సిమి ( 8 వ ) గోల్ఫ్ మొరాకో విజ యాన్ని ఖాయం చేసుకుంది . ఈ గెలుపుతో 3 మ్యాచ్లో 2 విజయాలు , ఒక డ్రాతో మొరాకో ( T పాయింట్లు ) రెండో స్థానాన్ని దక్కించుకుని స్విట్జర్లాండ్ , కెనడా ముందంజ ఫుట్బాల్ ప్రపంచకప్లో స్విట్జర్లాండ్ , ఆతిద్య కెనడా నాఔట్ చేరాయి . గ్రూప్ చివరి మ్యాచ్లో స్విట్జర్లాండ్ 2-1తో అతిధ్య కెనడాను ఓడించిందినుంచి దూకుడుగా ఆడిన స్విట్జర్లాండ్ 11 నిమిషాల వ్యవధిలో రెండు గోల్ఫ్ చేసింది . మొదట రూబెన్ ( 16 వ ) , ఆ తర్వాత జొహాన్ మాన్ జాంబి ( 575 ) బంతిని దక్షిణాఫ్రికా తొలిసారి .. దక్షిణాఫ్రికా తొలిసారి ప్రపంచకప్ నాకొట్లో ప్రవేశించింది . ఆ జట్టు గురువారం తన చివరి గ్రూప్ మ్యాచ్లో 1-0తో దక్షిణ కొరియాకు షాకిచ్చింది . గ్రూప్ నుంచి రెండో స్థానంతో దక్షిణాఫ్రికా ( 4 పాయింట్లు ) ముందంజ వేసింది . ఆ జట్టు తరఫున నమో దైన ఏకైక గోలు మానెకో సాధించాడు . మోరెమి నుంచి వచ్చిన కచ్చితమైన క్రాసన్ను అతడు సద్విని యోగం చేశాడు . దక్షి ణాఫ్రికా 2 జట్లు రౌండ్లో కెనడాను ఢీకొం టుంది . ఒక్క మ్యాచ్లో గెలిచిన కొరియా .. మూడు పాయిం ట్లతో మూడో స్థానంలో ఉంది . ఆ జట్టు నాకౌట్ ఆశలు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి . ముందంజ వేసింది . మరోవైపు బోస్నియా హెర్జెగోవినా నాకౌట్ ఆశలను సజీవంగా ఉంచు కుంది . గ్రూప్ - బి చివరి మ్యాచ్లో ఆ జట్టు 3-1తో తార్ను ఓడించింది . | గోలోకి పంపడంతో 2-0 ఆధిక్యంలో నిలి చింది . కెనడా తరఫున ప్రామిస్ డేవిడ్ ( 76 వ ) గోల్ చేయడంతో ఆతిథ్య జట్టు పోటీలో నిలిచింది . కానీ స్విట్జర్లాండ్ విజ యాన్ని వదల్లేదు . గ్రూప్ - బిలో 3 మ్యాచ్ల్లో 2 విజయాలు , ఒక డ్రాతో 7 పాయింట్లు సాధిం చిన స్విస్ జట్టు అగ్రస్థానాన్ని దక్కించుకుంది . 1 గెలుపు . 1. P. 1 ఆటమితో కెనడా ( 4 ) రెండో స్థానంలో నిలిచి ముందంజ వేసింది . - ShareChat