
Tn9TeluguNews on Instagram: "*ఎంఈఓ ను బెదిరించిన బాలయేసు పాఠశాల కరెస్పాండెంట్ జేసురాజుపై తక్షణమే చర్యలు తీసుకోవాలి*- దుబ్బ రాజశేఖర్ గౌడ్ ( బిజెపి సీనియర్ నాయకులు) *జనగామ జిల్లా:* దేవరుప్పుల మండలకేంద్రంలో ఉన్న బాలయేసు ప్రయివేట్ పాఠశాలలో ఆదివారం కూడా క్లాసులు నిర్వహిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రుల నుండి దేవరుప్పుల మండల విద్యాశాఖ అధికారి జి. కళావతికి ఫిర్యాదు రాగా ఈరోజు వెరిఫికేషన్ కొరకు బాలయేసు పాఠశాలకు వెళ్లారు. రామకృష్ణ అనే ఉపాధ్యాయుడు విద్యార్థులకు పాఠం చెబుతూ ఉండగా తరగతి గదిలోకి వెళ్లిన కళావతి విద్యార్థులతో మాట్లాడుతున్నారు. అదే సమయంలో పాఠశాల కరస్పాండెంట్ జేసురాజు తరగతి గదిలోకి వచ్చి విద్యార్థులు 'మీరెవరూ ఈమెతో మాట్లాడవద్దని,వెంటనే వెళ్లిపోండని..'పిల్లలను పంపించి 'నువ్వు ఎవరు ఇక్కడికి రావడానికి?ఇది నా ఇల్లు.. నా ఇష్టం..' అంటూ దాడికి ప్రయత్నించారు.సిఆర్పి యాకస్వామి అడ్డుకో పోగా 'నీకు మేడం..నాకు కాదు..'అంటూ దుర్భషలాడాడు. ఫొటోస"

