ShareChat
click to see wallet page
search
#🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #ktr #ktrtrs 📣 రాష్ట్రంలో దొరికినంత దోచుకొంటున్న కాంగ్రెస్ మంత్రులు 💰🚨 ఖమ్మంలో ముగ్గురు మోసగాళ్లు 📢 🆘 విస్తరిస్తున్న ‘పొంగులేటి’ అవినీతి సామ్రాజ్యం ✴️ 20 లక్షల ఇండ్లు కట్టనిదే ఓటడగనన్న మాట ఏమైంది? 🎯 ఇప్పటికైనా ఈ మాట మీద నిలబడుతారా? 💥 పాలేరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ రాష్ట్రంలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టిన తర్వాతే ఓట్లు అడుగుతామని మంత్రి పొంగులేటి ప్రగల్భాలు పలికారు. రెండున్నరేండ్ల పాలన పూర్తయినందున 10 లక్షల ఇండ్లు ఎక్కడ కట్టారో, ఎప్పుడు కట్టారో చూపించాలి. 20 లక్షల ఇండ్లు కట్టిన తర్వాతే ఓట్లడుగుతామన్న మాటకు కట్టుబడి ఉండే దమ్ము ఉన్నదా? ఆ మాట మీద నిలబడతారా? రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలనలో విధ్వంసం తప్ప వికాసం లేదు. రైతుల బాధలను చూసి కేసీఆర్‌ భూమి శిస్తు రద్దు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌ సర్కార్‌ మళ్లీ భూమి శిస్తు ప్రవేశపెట్టి రైతులను ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నది. రెండేండ్ల క్రితం పొంగులేటి ఇంటిపై ఈడీ దాడులు చేస్తే ఇప్పటివరకు కేంద్రం గానీ, ఈడీ గానీ వివరాలు వెల్లడించలేదు, దీంతో బీజేపీతో పొంగులేటికి ఉన్న లాలూచీ అర్థమవుతున్నది. ఈడీ దాడుల్లో పొంగులేటి ఇంటి వద్ద కరెన్సీ కట్టలను లెక్కించలేక యంత్రాలే అలసిపోయాయి.
ktr #ktrtrs - ShareChat