ShareChat
click to see wallet page
search
క్రెడిట్ చోరీ డిజార్డర్ జబ్బు జగన్‌తో పాటు, వాళ్ల పార్టీ నేతలకు కూడా వచ్చినట్టుంది.. జువ్వలదిన్నె హార్బర్ కట్టకుండా నాడు తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్ఆర్‌తో జీఓ 40 ఇప్పించింది జగన్.. కృష్ణపట్నం పోర్టు–వాడరేవు మధ్య హార్బర్లు నిర్మించకూడదని జీఓ ఇచ్చారు. 2014లో చంద్రబాబు గారు రాగానే జగన్ తెప్పించిన ఆ జీఓను రద్దు చేసి, జువ్వలదిన్నె హార్బర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కేంద్రంతో మాట్లాడి సాగరమాల ప్రాజెక్ట్‌లో పెట్టించింది చంద్రబాబు గారు. నాటి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారి సహకారంతో కేంద్రం నుంచి అనుమతులు తెప్పించారు. హార్బర్ కోసం భూసేకరణ చేశారు. రూ. 288 కోట్లు మంజూరు చేశారు. 3 ఏళ్లలో పూర్తవ్వాల్సిన ప్రాజెక్ట్‌ను 5 ఏళ్లలో పడుకోబెట్టింది జగన్ రెడ్డి. 2 ఏళ్లుగా పనులు పరిగెత్తించి, మరో మూడు నెలల్లో చంద్రబాబు గారు కలలు కన్న జువ్వలదిన్నె హార్బర్‌ను సాకారం చేస్తోంది కూటమి ప్రభుత్వం.. మధ్యలో క్రెడిట్ చోరీ డిజార్డర్‌తో ఊగిపోతుంది మాత్రం జగన్ గొడ్డలి పార్టీ ముఠా. #PsychoFekuJagan #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - ShareChat
03:24