Rochish Sharma Nandamuru
2K views 22 days ago
శాసనసభ స్పీకర్ అంటే ముఖ్యమంత్రితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ గౌరవించే పదవి. రాజకీయాలకు అతీతంగా సభను నడిపించే పవిత్రమైన బాధ్యత కలిగిన పదవి. కానీ అటువంటి ఉండి దారుణమైన భూకబ్జాలు చేయడం తమ్మినేని సీతారాంకే చెల్లింది. శ్రీకాకుళం భూకబ్జాను తమ్మినేని 2023లో చేసినట్టు తెలుస్తోంది. అంటే అప్పటికి తమ్మినేని స్పీకర్ గా ఉన్నారనేగా అర్థం. #😴శుభరాత్రి #Ys jagan West Follow..😡 #🕯️Rip YSRCP🇸🇱 #✌️💛CBN ARMY 💛✌️ #ys jagan west follow...😡😡
23 shares

More like this