యువత సవాళ్లను స్వీకరించి ముందుకు సాగాలని, ట్రెండ్ను అనుసరించకుండా లక్ష్యంపై దృష్టి పెట్టాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. బెంగళూరు సర్జాపూర్ లో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సత్వా గ్రూప్ ఆధ్వర్యంలోని గ్రీన్ఉడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ ఐబీడీపీ(ఐబీ డిప్లమా ప్రోగ్రామ్) గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో(2026) మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
#NaraLokesh
#🆕షేర్చాట్ అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢


