ShareChat
click to see wallet page
search
అన్నదాత సుఖీభవ కింద కేంద్రంతో కలిసి ప్రతి రైతుకు రూ.20 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నాం. 24 గంటల్లోనే ధాన్యం కొనుగోలు డబ్బులు చెల్లిస్తున్నాం. రైతన్నకు గిట్టుబాటు ధర రాకపోతే ప్రభుత్వం అండగా నిలుస్తోంది. గీత కార్మికులు, వడ్డెర్లు, అర్చకులు, ఇమామ్‌లు, మౌజన్లు... ఇలా ప్రతి వర్గాన్ని గుర్తుంచుకుని సంక్షేమ ఫలాలు అందిస్తున్నాం. #2YrsOfTrustDevelopmentWelfare #AnnadathaSukhibhava #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #🆕Current అప్‌డేట్స్📢
🆕Current అప్‌డేట్స్📢 - ShareChat
01:07