#సర్పంచ్_బందేయ్య_రజకపై హత్యాయత్నం చేసిన రాంరెడ్డిని అరెస్ట్ చేయాలి*
▪️ #లీమ్స్_హాస్పిటల్లో_బందేయ్యను_పరామర్శించిన #NDRS & #TRRS నాయకులు
▪️ #ACP , #SI లతో ఫోన్లో మాట్లాడిన #గోపి_రజక
▪️ #మీడియాతో_మాట్లాడిన #నడిమింటి_శ్రీనివాస్, #గోపి_రజక
*రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లీమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న* చౌదరి గూడెం మండలం *ఎలుక గూడెం గ్రామ సర్పంచ్ బందేయ్యను* 28-4-2026 మంగళవారం హాస్పిటల్లో కలిసి *ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న* నేషనల్ ధోబి రిజర్వేషన్ సంఘ్ జాతీయ కన్వీనర్ *నడిమింటి శ్రీనివాస్*, రాష్ట్ర అధ్యక్షులు *గోపి రజక*, రాష్ట్ర అధికార ప్రతినిధి *ముత్యాల నర్సింగరావు* , రంగారెడ్డి జిల్లా కార్యదర్శి *శ్రీశైలం*.అనంతరం *నడిమింటి శ్రీనివాస్ స్పందిస్తూ* ప్రక్క ఊరికి చెందిన నలుగురు బందేయ్యపై దాడి చేసి ఐదు రోజులు గడుస్తున్నా ఇద్దరినీ మాత్రమే అరెస్టు చేసి మిగత ఇద్దరినీ ప్రధానంగా మాజీ సర్పంచ్ రాంరెడ్డిని అరెస్ట్ చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజాసంక్షేమ ప్రభుత్వంలో సర్పంచ్ లకే భద్రత లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏలా ఉంటుందో చెప్పనక్కర్లేదు అని ఆవేదన వ్యక్తంచేశారు. రాంరెడ్డిని తక్షణమే అరెస్ట్ చేసి అత్యాయత్నం కేసు పెట్టాలని నేషనల్ ధోబి రిజర్వేషన్ సంఘ్ మరియు తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి డిమాండ్ చేస్తుంది. కేసును తప్పుదోవ పట్టిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. పోలీస్ శాఖ నిష్పక్షపాతంగా వ్యవహరించి కేసును త్వరితగతిన పూర్తి చేయాలని ACP ,SI లను కోరారు.సర్పంచ్ బందేయ్య గారిపై జరిగిన దాడి విషయం తెలుసుకొని వెంటనే స్పందించి వారిని హాస్పిటల్లో చేర్పించినందుకు *షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారికి ధన్యవాదాలు*.
అదేవిధంగా దోషులకు కఠినంగా శిక్ష పడేవరకు ఎమ్మెల్యే బాధ్యత వహించాలని కోరారు. #🏛️రాజకీయాలు


